Headlines

విద్యార్థులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన స్కూల్ బస్సు..!

హైదరాబాద్‌: తెల్లాపూర్‌లోని మంథన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోకి విద్యార్థులు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పిల్లలను బస్సుకు దూరంగా తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకటో తరగతి విద్యార్థులు బస్సు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే స్పందించి విద్యార్థులను సురక్షిత…

Read Full News

నోరు జారిన ముద్దుగుమ్మ.. రూ. 3 కోట్ల లాస్..! క్షమాపణలు చెప్పాసిందే అంటున్నారు

కొన్నిసార్లు హీరోయిన్ చేసే వ్యాఖ్యలు వారి కొంపముంచుతుంటాయి. తెలిసి తెలియక చేసే కామెంట్స్‌తో ట్రోల్స్ బారిన పడుతుంటారు చాలా మంది. ఆతర్వాత సోషల్ మీడియాలో తమ పై వచ్చిన ట్రోల్స్ తర్వాత చాలా మంది క్షమాపణలు చెప్పడం, వివరణ ఇవ్వడంలాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ నోరు జారీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు ఊహించని షాక్ తగిలేలా చేశాయి. ఏమగా రూ. 3 కోట్ల దావా వేశారు ఆమె మీద. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో…

Read Full News

పసిడిపురి.. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

మహిళలు ఆభరణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారం, వెండి లాంటివి కొనేందుకు ఇష్టపడతాయి.. అయితే.. ఇప్పుడున్న పరిస్థితులలో బంగారం కొనాలి అంటే భూములను అమ్ముకోవాల్సిందే.. బంగా ధరలు చూసి కొనుగోలు చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల కంటే అతి తక్కువ బంగారం రేట్లు ఉన్న ప్రాంతం ఒకటి ఉంది అదేంటో మీకు తెలుసా..? తెలియకపోతే ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.. కడప జిల్లాలో పసిడిపురిగా పిలవబడే…

Read Full News

Astrology: అక్టోబర్ వరకు వీరికి తిరుగే ఉండదు..! ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సక్సెస్

జ్యోతిషశాస్త్రం ప్రకారం శుభ గ్రహాలు ఒక రాశిలో ఉండడం ఎంత శుభప్రదమో, అవి కొన్ని రాశులను వీక్షించడం కూడా అంతే శుభప్రదం. శుభ గ్రహాలు సంచారం చేస్తున్న రాశులే కాక, అవి వీక్షిస్తున్న రాశులు కూడా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతాయి. ప్రస్తుతం కర్కాటకం, కన్య, తులా రాశుల్లో సంచారం చేస్తున్న గురు, బుధ, శుక్ర గ్రహాల వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులు ఇప్పటి నుంచి సుమారు అక్టోబర్ 31 వరకు…

Read Full News

500 మీటర్ల దూరంలో ఉన్న కిచ్చా నది.. చూస్తుండగానే ట్యాంక్‌నే మింగేసింది!

బరేలీ: ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, నదుల ఉధృతితో ప్రభుత్వ అభివృద్ధి పనులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బరేలీ జిల్లాలోని షేర్‌గఢ్‌ బ్లాక్‌ పరిధిలో బైరామ్‌నగర్‌ గ్రామ పంచాయతీలో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద నిర్మిస్తున్న ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ కిచ్చా నదిలో మునిగిపోయింది. సుమారు రూ.3.97 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ట్యాంక్‌ నదీ కోతకు గురై కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. గత వారం కిచ్చా నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో…

Read Full News

ఖర్చులేకుండా బరువు తగ్గాలనుకుంటే.. ఈ తాతల నాటి దోసె రెండు సార్లు తింటే చాలు..

జొన్న పిండి దోస కావలసిన పదార్థాలు: ఒక కప్పు జొన్నపిండి, రెండు కప్పులు నీళ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చి మిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులు, దోసెలు కాల్చడానికి నూనె, కారం పొడి, రెండు టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము, కొత్తిమీరను తీసుకోవాలి. Source link

Read Full News

అన్నం మానేసి మిల్లెట్స్ తినే వాళ్ళు ఇవి తప్పక తెలుసుకోవాలి.. లేదంటే పెద్ద ప్రమాదమే!

పాలిష్ చేసిన బియ్యం వల్ల కలిగే నష్టాలకు ప్రత్యామ్నాయంగా కొర్రలు (మిల్లెట్స్) తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా ఆకలి నియంత్రించబడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అయితే, బరువు తగ్గాలనుకునేవారు లేదా షుగర్ ఉన్నవారు కొర్రలను మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పాలిష్ చేసిన బియ్యం వినియోగం ఆధునిక జీవనశైలిలో అనేక ఆరోగ్య సమస్యలకు తెచ్చి పెడుతుందని అంటున్నారు. బియ్యంలోని పోషకాలు పాలిషింగ్ ప్రక్రియలో తొలగిపోవడమే కాకుండా, ఇది త్వరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌గా…

Read Full News

Bank Account: ఖాతాదారుడు మరణిస్తే నామినీ లేకపోయినా అకౌంట్‌ డబ్బును నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చా?

Bank Account: ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరిచి డబ్బు జమ చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ ఖాతా తెరిచేటప్పుడు చేయవలసిన పనులన్నింటినీ చాలా మంది మర్చిపోతారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది నామినీని చేర్చడం. ఖాతాదారుడు మరణించిన తర్వాత ఎవరైనా డబ్బు పొందాలంటే, తప్పనిసరిగా ఒక నామినీ ఉండాలి. కానీ నామినీ లేకపోయినా కూడా, చట్టబద్ధ వారసులు బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, నామినీ లేదా సర్వైవర్‌షిప్…

Read Full News

మీల్ మేకర్స్ ఎలా తయారు చేస్తారో తెలుసా..? దీన్ని వెనుకున్న కథ తెలిస్తే..

కూరల్లో, ఫ్రైలలో, నోరూరించే బిర్యానీలలో మనం తరచూ వాడే మీల్ మేకర్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. వండిన తర్వాత వీటిని తింటున్నప్పుడు వీటి రుచి, మెత్తదనం, పీచు లాంటి నిర్మాణం అచ్చం మాంసం ముక్కల మాదిరిగానే అనిపిస్తాయి. దీంతో చాలామందికి ఇవి నిజంగా శాఖాహారమేనా? వీటి తయారీలో ఏమైనా మాంసపు అవశేషాలు కలుపుతారా? లేదా సోయా గింజలను నేరుగా కోసి ముక్కలుగా చేస్తారా? అనే ఎన్నో సందేహాలు, అపోహలు తలెత్తుతుంటాయి. అయితే సాధారణ సోయా…

Read Full News

బరువు తగ్గడానికి అన్నం తినడం మానేస్తున్నారా..? నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకోండి!

అన్నం పూర్తిగా మానేస్తే ఏమవుతుంది?: మన శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందించడంలో బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్నాన్ని ఉన్నపలంగా ఆహారం నుంచి తప్పించడం వల్ల శరీరంలో పలు మార్పులు, సమస్యలు ఎదురవుతాయి. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయి. వీటిని పూర్తిగా నిలిపివేస్తే తలనొప్పి, కళ్లు తిరగడం, నిరంతరం అలసటగా అనిపించడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. బియ్యంలో కేవలం కార్బోహైడ్రేట్లే కాకుండా బి-విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి….

Read Full News