Headlines

మంచి బ్యాక్టీరియాను పెంచే అద్భుత ఔషధం ఇదే.. ఇది తాగితే పేగులు మొత్తం క్లీన్

కొబ్బరినీళ్లు మీ ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ప్రీబయోటిక్‌ రసాయనాలను కలిగి ఉండి, మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. అలాగే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, మినరల్స్‌ ఫ్రీ రాడికల్స్‌ నుండి రక్షణ కల్పిస్తాయి. జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం, బరువు నియంత్రణకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మనకి వచ్చే 99% జబ్బులన్నిటికీ ప్రేగుల్లోని బ్యాక్టీరియానే కారణమని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే మన శరీర ఆరోగ్యం, అనారోగ్యం మొత్తం ప్రేగుల్లో నివసించే బ్యాక్టీరియా…

Read Full News

Weather Report: హమ్మయ్య వాన కబురు వచ్చింది.. ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్!

తెలుగురాష్ట్రాలకు వాతవారణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనంనెలకొని ఉందని.. సెప్టెంబర్ 11వ నాటికి పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవారణ శాఖ తెలిపింది. ఉత్తర…

Read Full News

అసెంబ్లీ ప్రాంగణంలో కుప్పకూలిన సచివాలయ ఉద్యోగి.. సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ సచివాలయ ఉద్యోగి రాజు ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో విధుల్లో ఉండగా ఒక్కసారిగా కిందపడిపోయారు. ఈ ఘటనను గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. తెలంగాణ సచివాలయంలో ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ నవీన్‌ మిట్టల్‌ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌)గా రాజు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంగళవారం (సెప్టెంబర్ 08) అసెంబ్లీ ప్రాంగణంలో విధుల్లో ఉన్న…

Read Full News

మెగా ఫ్యామిలీకి వెరీ గుడ్ టైం.. కొణిదెల సుస్మితకు కీలక పోస్ట్..

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మితకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సుస్మిత కొణిదెలను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు స్పెషల్ ఇన్వైటీగా(ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు, ఈవోకు అవసరమైన సందర్భాల్లో తన అనుభవంతో సుస్మిత సలహాలు ఇవ్వనున్నారు. ప్రధాన ఆలయ ఉత్సవాలు, జాతరల సమయంలో దేవస్థానం నిర్వహణకు సహకరించనున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి పలువురు వివిధ…

Read Full News

చిన్న సినిమాలే.. కానీ థియేటర్స్ అన్నీ హౌజ్ ఫుల్..

మామూలుగా పెద్ద స్టార్ సినిమాలు లేదా పండగ సీజన్ లేనిదే థియేటర్లు ఫుల్ అవ్వడం కష్టం. కానీ ప్రస్తుతం పెద్ద స్టార్స్ లేకపోయినా, పండగ సీజన్ కాకపోయినా థియేటర్లు హౌజ్ ఫుల్ అవుతూ ప్రేక్షకులతో సందడిగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగిస్తూ, రాబోయే రెండు రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు కొత్త చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, ఇవి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీకి తెర తీయనున్నాయి.సెప్టెంబర్ 10న కార్తీ నటించిన “సర్దార్ 2” అన్నపూర్ణ స్టూడియోస్…

Read Full News

ATMలో చిరిగిన నోట్లు వచ్చాయా?.. టెన్షనొద్దు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే ఈజీగా మళ్లీ డబ్బులు పొందొచ్చు!

ఈ డిజిటల్ యుగంలో కూడా కొందరు ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటుంటారు. అలా వెళ్లినప్పుడు కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. కానీ అలా వచ్చిన నోట్లను ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అందుకే ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల ప్రయోజనం కోసం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి?: ఒక వేళ మీరు ఏటీఎంకు వెళ్లినప్పుడు చిరిగిన నోట్లు…

Read Full News

ఉదయం టీ, కాఫీకి బదులుగా ఇది గిన్నెడు తింటే.. 100 ఏళ్ళు బలం.. కొండను పిండి చేసే శక్తి

టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు సత్తువనిచ్చే సగ్గుబియ్యం ఫూల్ మఖానా పాయసాన్ని గిన్నెడు తింటే చాలు. ఇది పోషకాలను అందిస్తూ, నొప్పులను దూరం చేస్తుంది. బెల్లం, పాలు, ఫూల్ మఖానా, సగ్గుబియ్యం కలయికతో తయారైన ఈ కమ్మని పాయసం ఐరన్, కాల్షియంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. డయాబెటిస్, బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం, పోషకాలతో కూడిన వంటకాలపై ఆసక్తి పెరుగుతున్న సగ్గుబియ్యం, ఫూల్ మఖానా పాయసం…

Read Full News

రూ.4 వేల కోట్ల సినిమా.. అలా వదిలేసారేంటి బాసూ..?

భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా చెబుతున్న రామాయణ సినిమా విడుదల తేదీకి కేవలం 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో మాత్రం చిత్రబృందం ఆశ్చర్యకరమైన నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. వంద కోట్ల చిత్రాలకే నిర్మాతలు పెద్ద ఎత్తున హడావిడి చేస్తుంటే, రామాయణ వంటి భారీ ప్రాజెక్ట్‌కు ఇంత మౌనం ఎందుకు అన్న చర్చ జరుగుతోంది.ఈ మౌనం ప్రమోషన్స్‌లో భాగమా, లేక చిత్రబృందం రహస్యంగా ఏదైనా…

Read Full News

సౌత్‌లో చక్రం తిప్పుతున్న ఐదుగురు హీరోయిన్లు

సౌత్ ఇండియన్ సినిమా ప్రస్తుతం కొత్త తరం హీరోయిన్లతో కళకళలాడుతోంది. మమిత బైజు, కాయదు లోహర్, భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్, ప్రీతి ముకుందన్ అనే ఐదుగురు యువ నటీమణులు భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్రసీమల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ, అగ్ర తారల సరసన అవకాశాలు దక్కించుకుంటున్నారు.ఈ మధ్యనే యారో సినిమాతో హిట్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే, తమిళంలో శివకార్తికేయన్‌తో కలిసి సేయాన్లో నటిస్తున్నారు. తాజాగా మోహన్‌లాల్ ఆపరేషన్ గంగతో మలయాళంలో అరంగేట్రం…

Read Full News

ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ తప్పులు చేశారో..మీకు రీఫండ్‌ రాదు

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువు సమీపిస్తున్నందున, వేతన జీవులు ముందస్తు ప్రణాళికతో ఉండటం చాలా ముఖ్యం. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే ఫైల్ చేయడం వల్ల తప్పులు దొర్లకుండా ఉంటాయి, రీఫండ్ కూడా త్వరగా వస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన అంశాలపై స్పష్టత కలిగి ఉండాలి. ఉద్యోగులకు కంపెనీలు అందించే ఫామ్-16 ఐటీఆర్ ప్రక్రియను సులువు చేస్తుంది. అయితే, ఐటీ పోర్టల్ లో లభించే ఏఐఎస్ తో…

Read Full News