కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోల్డ్ స్మగ్లింగ్ పెరుగుతుందంటున్న నిపుణులు!
భారతదేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీగా సుంకాలను పెంచిన నిర్ణయం దేశవ్యాప్తంగా జువెలరీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఒకవైపు విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుండగా, మరోవైపు స్మగ్లింగ్, గ్రే మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆల్ ఇండియా జెమ్స్ అండ్…