నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అలర్ట్. టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేస్తూ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి అన్ని టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు కఠినంగా అమలులోకి వస్తున్నాయి. ఇకపై టోల్ గేట్ల వద్ద చిల్లర కష్టాలకు, నగదు చెల్లింపులకు పూర్తిస్థాయిలో గుడ్బై చెప్పేశారు. ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండటం ఇప్పుడు అనివార్యం. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా.. యూపీఐ (UPI) ద్వారా చెల్లించే…