Cinema : యాక్షన్ లేదు.. రొమాన్స్ లేదు.. ఒక హీరో ఐదుగురు హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్..
సాధారణంగా సినిమా అంటే యాక్షన్ ఉండాల్సిందే. భారీ ఫైట్ సీన్స్, అలాగే హీరోహీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండాల్సిందే. కానీ…
సాధారణంగా సినిమా అంటే యాక్షన్ ఉండాల్సిందే. భారీ ఫైట్ సీన్స్, అలాగే హీరోహీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండాల్సిందే. కానీ కంటెంట్ నచ్చితే గ్లామర్ తో పనిలేదని నిరూపించిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా సైతం అలాంటిదే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఆరేళ్లుగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. 2019లో, అక్షయ్ కుమార్ ఈ అపోహలన్నింటినీ బద్దలుకొట్టిన ఒక చిత్రాన్ని అందించారు. ఒకే హీరో, నలుగురు శక్తివంతమైన…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అంతే కాదు ప్రపంచ వ్యక్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్పతో తొలిసారి పాన్ ఇండియా సినిమా చేశారు అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’ సినిమా 2021లో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా…
మంచిర్యాల జిల్లా గోదావరి తీర ప్రాంతంలో నాటు బాంబులు కలకలం రేపాయి. గోదావరి సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రగాయాల పాలైంది. ఈ ఘటనతో ఉలిక్కి పడ్డ పశువుల కాపారి భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్న జనం గోదావరి తీరంలో ముళ్ల పొదల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న నాటు బాంబుల ను చూసి షాక్ అరయ్యారు. ఈ ఘటన…
యంగ్ హీరోలు, హీరోయిన్ చాలా మంది పెళ్లి పీటలెక్కారు. కొంతమంది మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు కొందరు భామలు. ఈ అమ్మడు మరీ రాడ్ సింగిల్ అనే చెప్పాలి ఏకంగా 52 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికే పెళ్లి మాట ఎత్తకుండా ఉంటుంది. మొన్నటివరకు ఓ యంగ్ హీరోతో యవ్వారం నడిపింది. ఇప్పుడు అతన్ని కూడా వదిలిపెట్టింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?…
ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ గోల ఎక్కువైపోయింది. చాలామంది సబ్స్క్రిప్షన్ అనగానే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు. తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దంటోంది మలయాళ నటి అన్నా రేష్మ రాజన్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. తన అకౌంట్లో సబ్స్క్రిప్షన్ను రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశానని చెప్పిన రేష్మ రాజన్.. సబ్ స్క్రిప్షన్తోనే తన ఫాలోవర్స్ను కనెక్ట్ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు…
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీ నుంచి ఉన్నట్టుండి ఓ అప్టేట్ బయటికి వచ్చింది. ఈ మూవీలో.. బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ఢీకొట్టబోతున్నారనే న్యూస్ ఇప్పుడు బీ టౌన్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్ను పరిగెత్తిస్తున్నాడు. శక్తి వంచన లేకుండా ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన హీరోగా కనిపించేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీలో యంగ్ టైగర్ను…
జుట్టు సంరక్షణ కోసం పురాతన కాలం నుంచి ఆసియా దేశాలలో వాడుతున్న బియ్యం కడిగిన నీరు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ఓ కొత్త ట్రెండ్గా మారింది. జుట్టును ఆరోగ్యకరంగా ఉంచుతూ, వేగంగా పెరిగేలా చేయడానికి ఇది ఒక అద్భుతమైన మార్గమని చాలామంది నమ్ముతున్నారు. చైనాలోని హువాంగ్లువో గ్రామంలో నివసించే యావో తెగ మహిళలు తమ కేశ సౌందర్యంతో పేరు తెచ్చుకున్నారు. వారి జుట్టు 6 అడుగుల పొడవు పెరుగుతుంది. 80 ఏళ్ల వయసులోనూ…
Bank Accounts: నేటి కాలంలో బ్యాంక్ అకౌంట్ తెరవడం చాలా సులభం అయిపోయింది. ఉద్యోగం మారినప్పుడో లేదా ఆఫర్ల కోసమో చాలామంది వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లు తెరుస్తుంటారు. అయితే, అసలు ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండవచ్చు? దీనివల్ల వచ్చే నష్టాలేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎన్ని అకౌంట్లు ఉండవచ్చు? ఆర్బీఐ (RBI) రూల్స్ ఏం చెబుతున్నాయి? భారత రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఇన్ని అకౌంట్లు మాత్రమే కలిగి…
రైలు ప్రయాణంలో కోచ్ లో లోపాల కారణంగా కుదుపులు, డగడగ శబ్దాలకు త్వరలోనే ఫుల్స్టాప్ పడనుంది. ప్రయాణికులకు మరింత సుఖవంతమైన, భద్రమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో భారతీయ రైల్వే నిర్ణయాలు తీసుకుంది. పట్టాల కింద కంపోజిట్ స్లీపర్లను వాడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో ట్రాక్లను పర్యవేక్షించడం వంటి ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం వాడుతున్న ఇనుము, కాంక్రీట్ దిమ్మెల స్థానంలో తేలికైన, దృఢమైన ఫైబర్ కంపోజిట్ దిమ్మెలను ఉపయోగించనున్నారు. వీటి వల్ల రైలు ప్రయాణంలో వచ్చే…
దోసె ఎవరికైనా ఒక ఎమోషన్. రోజులో ఏ సమయంలోనైనా తినగలిగే తేలికైన, పోషకమైన టిఫిన్ అనుకుంటాం. అయితే ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్ ఉదయం టిఫిన్లో దోసె తినడం మానుకోవాలని తెలిపారు. విచిత్రంగా అనిపిస్తోందా? దీనికి కారణాలను కూడా విశ్లేషించారు. దోశలో స్వతహాగా అనారోగ్యకరమైనదేమీ కాదు.. అది కేవలం బియ్యం, మినపపప్పును పులియబెట్టి తయారు చేస్తారు. సాంబార్ కూడా ఒక పప్పు పదార్థమే కాబట్టి అదీ అరోగ్యకరమే .అసలు సమస్య అది కడుపు నింపే గుణం…