Headlines

జస్ట్ రూ.32కే కిలో ఉల్లిపాయలు.. ప్రజలకు డబుల్ ధమాకా..

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది. వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 115 రైతు బజార్లలో, అలాగే మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను కిలో రూ.32కే అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను కలిసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీలో ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యవసరాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరారు. అలాగే ఇకపై…

Read Full News

Andhra News: పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్.. ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసిన చిన్నారి!

తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన 13 రోజులకే ఓ చిన్నారి సరికొత్త రికార్డు సాధించింది. ఏకంగా ఆ పాప పేరు ఇంటర్నేషనల్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ నమ్మాల్సిందే! శ్రీకాకుళం జిల్లాకు చెందిన వజ్రపు ఆశిష్, గీతామాధురి దంపతుల కుమార్తె అగస్య ప్రిన్సీ పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్ పొంది సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 19 రోజుల వయసు గల చిన్నారి పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ సరికొత్త చరిత్ర…

Read Full News

Mohammed Shami: 11 ఓవర్లు, 4 మేడిన్లు.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో దుమ్ములేపిన షమీ.. రీ-ఎంట్రీకి దారులు సిద్ధం

Mohammed Shami: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన విశ్వరూపం ప్రదర్శించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన షమీ, అద్భుతమైన బౌలింగ్ స్పెల్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగా సిగ్నల్స్ పంపిస్తున్నాడు. చెన్నై చెపాక్ మైదానంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్ సమరం హోరాహోరీగా…

Read Full News

ఇవి రోజూ ఒక స్పూన్ తాగితే.. మతిమరుపు, నరాల వణుకు, మంటలకు చిటికెలో చెక్ పెడుతుంది

ప్రతిరోజు అరగంట పాటు సూర్యరశ్మిలో గడపడం వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని 40% పైగా తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, మెదడు కణాల మరమ్మత్తు, శుభ్రపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ లేదా వంశపారంపర్యంగా వచ్చే మతిమరుపు చాలామందిని వేధించే సమస్య. అయితే, దీనిని నివారించడానికి ఒక సులువైన మార్గాన్ని చైనా పరిశోధకులు కనుగొన్నారు. 89 వేల మందిపై ఎనిమిదేళ్ల పాటు జరిపిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది….

Read Full News

కలర్స్‌లోనే అసలు సీక్రెట్‌ అంతా దాగి ఉందా? 2027 మార్కెట్‌లోకి దూసుకొస్తున్న కవాసకి

సాధారణ మోడళ్లకు పూర్తి భిన్నంగా యూరోపియన్ మార్కెట్ కోసం ప్రత్యేక హంగులతో ఆవిష్కరించబడిన Z 650 S, Z 900 S, Z 900 SE శ్రేణి బైక్‌లు అత్యంత ఆకర్షణీయమైన రంగుల కలయికతో ఆకట్టుకుంటున్నాయి. రైడర్లకు మరింత సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్‌ను, స్టైలిష్ లుక్‌ను కల్పిస్తున్న ఈ మార్కెట్లో బైక్​లు భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ బైక్​ల ప్రత్యేకతేంటో తెలుసుకుందాం. కొత్త రంగుల విశేషాలు కవాసకి సంస్థ 2025 చివర్లో యూరోపియన్ మార్కెట్…

Read Full News

Telangana: ర్యాపిడో, ఉబర్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి రైడింగ్ యాప్.. అతి తక్కువ ధరల్లో ప్రయాణం..

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు, ఆటో డ్రైవర్లకు శుభవార్త అందించింది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో ర్యాపిడో, ఉబర్, ఓలా లాంటి బైక్, ఆటో క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రైవేట్ యాప్స్‌లో ధరలు అధికంగా ఉండటంతో పాటు రిజిస్టర్ చేసుకుని సేవలు అందించేవారి నుంచి అధిక కమీషన్లు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలతో పాటు ఆటో డ్రైవర్లకు కూడా నష్టం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక…

Read Full News

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు, వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బలహీనపడింది. అంతేకాకుండా.. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది.. దీనితో పాటుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 11 నాటికి…

Read Full News

Bigg Boss 10 Telugu : పెద్ద తోపులా బిల్డప్ కొడుతున్నాడు.. కళ్లు నెత్తికెక్కాయి.. ఆ కంటెస్టెంట్‏ను ఏకిపారేసిన వర్షిణి..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో రోజు ఆట అత్యంత ఆసక్తికరంగా, గొడవలతో వేడెక్కింది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ రోహిత్ ప్రవర్తనపై యాంకర్ వర్షిణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా డివైడ్ చేశారు బిగ్ బాస్. సెలబ్రిటీల వైపు నుంచి రాం ప్రసాద్, కామనర్స్ వైపు…

Read Full News

భారీ గ్రహాల కలయికతో ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. Source link

Read Full News

మూడు రకాల ఫ్యూయల్ ఆప్షన్లతో మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా ఎస్‌యూవీ! వివరాలివే

సాధారణ పెట్రోల్ కార్లకు పూర్తి భిన్నంగా ఇంధనంలో ఇథనాల్ శాతం మారినా ఇంజిన్ ఎంతో సమర్థవంతంగా పనిచేసేలా అత్యాధునిక సాంకేతికతతో కియా మోటార్స్ నూతన మోడల్​ ఆవిష్కరించబడింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను తీర్చే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ కారు మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ కారు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. మూడు రకాల ఇథనాల్ ఫ్యూయల్ సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ప్రత్యేకత వాటి ఇంధన…

Read Full News