PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు రూ.10వేలకు పెంపు!, 24వ విడతపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
దేశ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అండగా నిలిచేందుకు పెట్టుబడి సహాయం కింద కేంద్రం పీఎం కిసాన్ పేరుతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏడాదిలో 3 సార్లు ఎకరానికి రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు ఈ పథకం కింద ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటికే విజయవంతంగా 23 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసిన కేంద్రం.. తాజాగా 24వ విడత డబ్బులు వేసేందుకు కూడా సిద్ధమైంది. పీఎం కిసాన్ రూ.10వేలకు పెంపు…..