Headlines

ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు.. సాలకట్ల, నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఇదే

Tirumala Brahmotsavam 2026 Telugu: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుక. ప్రతి ఏడాది జరిగే ఈ మహోత్సవాలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. అయితే అధిక మాసం కారణంగా కొన్ని సంవత్సరాల్లో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. 2026లో కూడా ఇదే విధంగా సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండూ జరగనున్నాయి. సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే? సాధారణంగా భాద్రపద మాసంలో జరిగే…

Read Full News

ఘాటైన పచ్చి ఉల్లి కారం.. ఎంత తిన్నా తనివితీరని రుచి.. పేదోళ్ల ఇంట్లో ఇదే మొదటి స్థానం!

ఉల్లి కారానికి కావాల్సిన పదార్దాలు : 3 వెల్లుల్లి రెబ్బలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, పచ్చి కారానికి 15 ఎండు మిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం , ఒక టీ స్పూన్ ఆవాలు , 5 కరివేపాకు ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ ఆయిల్ ను తీసుకోవాలి. అయితే, కొంచం ఎక్కువ కారంతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది….

Read Full News

ESIC: ఈఎస్‌ఐ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే ప్రయోజనాలు కట్.. త్వరగా పూర్తి చేయండి..

ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈఎస్‌ఐ సౌకర్యం అనేది ఉంటుంది. ఈ సదుపాయం ఉండటం వల్ల ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఆస్పత్రుల్లో వైద్య సేవలతో పాటు నగదు ప్రయోజనాలు వంటివి అందుతాయి. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ దీనిని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు సహకారం అందిస్తున్నాయి. అయితే ఈఎస్‌ఐ…

Read Full News

IND Vs AFG: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్‌కు బీసీసీఐ అండ.. ఇప్పటివరకు ఎన్ని స్టేడియంలు ఇచ్చారో తెలుసా?

IND Vs AFG: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అభివృద్ధిలో బీసీసీఐ కీలక పాత్ర పోషిస్తోంది. సొంత దేశంలో మైదానాల కొరత, భద్రతా కారణాల వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు బీసీసీఐ అండగా నిలిచింది. 2015లో మొదలైన ఈ సత్సంబంధాలు నేటికీ కొనసాగుతున్నాయి. భారత భూభాగంలోని ప్రధాన క్రికెట్ మైదానాలను అఫ్గాన్ జట్టుకు సొంత ఇంటిగా మార్చి, అంతర్జాతీయ స్థాయిలో వారు ఎదిగేందుకు ఎంతో సహకరించింది. గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్ మైదానాల ఆతిథ్యం ఉత్తరప్రదేశ్ లోని…

Read Full News

ఛీ.. ఛీ మరీ ఇంతకు దిగజారాలా? లోన్ కట్టలేదని.. బాధితురాలి 10వ తరగతి కూతురి ఫోటోలతో..

హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. లోన్ ఈఎంఐ టైంకి కట్టలేదన్న నెపంతో లోన్ యాప్ నిర్వాహకులు దారుణానికి ఒడిగట్టారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ ఓ మహిళపై ఒత్తిడి తేవడమే కాకుండా, పదవ తరగతి చదువుతున్న ఆమె కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి తీవ్ర వేధింపులకు గురిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ రాజలింగం కాలనీకి చెందిన ఓ మహిళ తన బంధువు అవసరాల నిమిత్తం ఓ లోన్…

Read Full News

వామ్మో మామూలు స్కెచ్ కాదు.. ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టాడని.. మామను ఎలా లేపేసిందో తెలిస్తే!

ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు పెట్టి, ఎప్పుడూ చేస్తున్నారో గమనిస్తూ, ఎక్కడికీ వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారనే కోపంతో ఓ ఇళ్లాలు దారుణానికి ఒడిగట్టింది. పనిమనిషికి రూ.6 లక్షల సుపారీ ఇచ్చి, తనపై నిఘా పెట్టిన మామయ్యను హత్య చేయించింది. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లోని కల్యాణ్‌పుర్‌ ఠాణా పరిధికి చెందిన వినీత్‌ మనోచా అనే వ్యాపారికి సుబ్రత్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం కుమారుడికి శాలు అనే…

Read Full News

Bigg Boss: నమ్మి 20 లక్షలు ఇచ్చి మోసపోయాను.. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన..

బిగ్ బాస్ భాను శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై పలు షోల ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. అయితే గతంలో తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన ఆర్థిక మోసం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి, రూ.20 లక్షలు కోల్పోయిన తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తికి ఆమె రూ.20 లక్షలు నగదు రూపంలో ఇచ్చారు. మొదట, రెండు సంవత్సరాల పాటు ఆ వ్యక్తి…

Read Full News

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఈ సింపుల్ పని చేస్తే చాలు..

కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి లబ్ది చేకూర్చేందుకు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఒక్కసారి మాత్రమే ఇవి అందుతాయి. రెండు విడతలుగా వీటిని కేంద్రం నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఒక్కొ ఉద్యోగి తరపున రూ.3 వేలు కేంద్రం ఇస్తోంది….

Read Full News

Ronaldo vs Messi: క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ లియోనెల్ మెస్సీ.. ఇద్దరిలో ఎవరు ధనవంతుడో తెలుసా ?

Ronaldo vs Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో దశాబ్ద కాలానికి పైగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల మధ్య మైదానంలోనే కాదు, ఆస్తుల సంపాదనలోనూ ఆసక్తికర పోటీ సాగుతోంది. 2026 నాటికి ఈ ఇద్దరు దిగ్గజాల్లో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఉత్సుకత చూపుతున్నారు. ఫోర్బ్స్ తాజా లెక్కల ప్రకారం.. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అంచనా నికర ఆస్తి విలువ దాదాపు 1.2 బిలియన్ డాలర్లు (రూ.10,000 కోట్లకు పైగా)గా ఉంది….

Read Full News

Dhurandhar: ‘ధురంధర్’ సినిమాలో అసలు స్టోరీ ఎక్కడుంది? 3వేల కోట్ల బ్లాక్ బస్టర్ పై స్టార్ డైరెక్టర్ విమర్శలు

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’, ‘ధురందర్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ. 3,000 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించాయి. అయితే, ఈ సినిమా విజయం, దాని కథాంశంపై ప్రముఖ దర్శకుడు టిగ్మాన్షు ధూలియా సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘ధురందర్‌లో అసలు కథే లేదు’ అని అక్కసు వెళ్లగక్కారు. ‘కరెంట్ స్టేట్ ఆఫ్ మీడియా అండ్ ఫిల్మ్’ కార్యక్రమానికి హాజరైన టిగ్మాన్షు…

Read Full News