సామాన్య పాస్టర్‌ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

సామాన్య పాస్టర్‌ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

అది పైకి మాత్రం ఒక సామాన్య దైవభక్తుడైన పాస్టర్ ఇల్లు.. లోపలికి వెళ్తే తెలిసింది అసలు విషయం. అక్కడి విషయం తెలుసుకున్న ఎవరో పోలీసులకు ఉప్పందించారు. పక్కా ప్లాన్‌తో అక్కడ వాలిపోయారు పోలీసులు. పాస్టర్‌ ఇంట్లో సోదాలు చేసిన పోలీసుల కళ్లు చెదిరిపోయాయి. బీరువాల్లో గుట్టలుగా పడి ఉన్న నోట్ల కట్టలను చూసి అధికారులు విస్తుపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వెలుగుచూసిన ఈ భారీ నగదు నిల్వల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్…

Read More
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. ఇంటర్ బోర్డు‌కు విద్యార్థి ఫోన్ కాల్

సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. ఇంటర్ బోర్డు‌కు విద్యార్థి ఫోన్ కాల్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల వేళ ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫలితాలు వెలువడక ముందే తనను ఎలాగైనా పాస్ చేయాలంటూ విశాఖపట్నానికి చెందిన ఓ విద్యార్థి నేరుగా ఇంటర్ బోర్డు అధికారులకే ఫోన్ చేసి వేడుకున్నాడు. తాను పరీక్షలు సరిగ్గా రాయలేదని, ఫెయిల్ అవుతాననే భయంతో బుధవారం ఆ విద్యార్థి అధికారులకు ఫోన్ చేశాడు. ఆన్సర్ షీట్ల మధ్య డబ్బులు కూడా పెట్టానని, వాటిని చూసైనా తనను పాస్ చేయాలని కోరడం గమనార్హం. పరీక్షలో…

Read More
గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది

గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్‌ కొరతను అడ్డంపెట్టుకొని అక్రమదందాకు గ్యాస్‌ ఏజెన్సీలు, డెలివరీ బోయ్స్‌ పాల్పడుతున్నారు. అందుకు మరో ఉదాహరణ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన. వంట గ్యాస్ బుక్ చేస్తే సిలిండర్ ఇంటికి రావడం సాధారణం. కానీ, సిలిండర్ రాకముందే డెలివరీ సక్సెస్ అంటూ ఓటీపీ మెసేజ్ రావడంతో ఒక వినియోగదారుడు విస్తుపోయాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో వెలుగుచూసిన ఈ ఘటన గ్యాస్ ఏజెన్సీల పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆత్రేయపురం…

Read More
Andhra: ఈ నీరు ఒక్క గ్లాసు తాగితే ఎలాంటి అనారోగ్యమైనా ఖతం అట..

Andhra: ఈ నీరు ఒక్క గ్లాసు తాగితే ఎలాంటి అనారోగ్యమైనా ఖతం అట..

అనారోగ్యం వస్తే సాధారణంగా డాక్టర్ దగ్గరకు వెళ్తాం.. లేదంటే కనీసం మెడికల్ షాపులో మందులు తీసుకుంటాం. కానీ ఒక ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ఎలాంటి అనారోగ్యం వచ్చినా.. ఒక గ్లాసు నీళ్లు తాగితే చాలు అన్న నమ్మకం ఉంది. ఆ నీళ్లకే అంతటి ప్రత్యేకత ఏమిటి అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం కొండ ప్రాంతం సహజసిద్ధమైన ఔషధ సంపదకు నిలయంగా గుర్తింపు పొందింది. పచ్చని అడవులతో…

Read More
Aadhaar : స్మార్ట్‌ఫోన్‌ల్లో ఆధార్ యాప్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఎందుకంటే

Aadhaar : స్మార్ట్‌ఫోన్‌ల్లో ఆధార్ యాప్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఎందుకంటే

దేశ ప్రజలకు మరింత సులభమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఆధార్ గుర్తింపు కార్డుల తయారీ సంస్థ UIDAI దేశంలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో ఫోన్‌లలో ఇన్‌బుల్‌టుగా ఆధార్ యాప్ ఉండేలా చూడాలని ఐటీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించింది. దీని ద్వారా బ్యాంకింగ్, టెలికాం వెరిఫికేషన్ వంటి సేవలు ప్రజలకు సులభతరం అవుతాయని UIDAI భావించింది. అయితే తాజాగా ఈ అంశంపై జరిగిన చర్చల్లో యాపిల్, శామ్‌సంగ్ , గూగుల్ వంటి…

Read More
ఆనంద్ మూవీలో పేస్ట్ తినే అమ్మాయి గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫ్యూజ్‌లు అవుట్!

ఆనంద్ మూవీలో పేస్ట్ తినే అమ్మాయి గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫ్యూజ్‌లు అవుట్!

ఆనంద్ మూవీ. ఈ సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కగా, ఇందులో రాజా, కమిలినీ ముఖర్జీ హీరో, హీరోయిన్లుగా నటించారు. అచ్చం తెలుగింటి ఆడపిల్లలా ఉండే రూప పాత్రలో కమిలినీ నటించింది. ఈ మూవీలో ఈ బ్యూటీ నటనకు మంచి మార్కులు పడటమే కాకుండా, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌లో సమత పాత్రలో నటించిన పాప కీ రోల్ ప్లే చేసింది. అప్పటికీ తన వయసు ఆరు నుంచి…

Read More
ఆర్‌ఎంపీ డాక్డర్‌ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. చంపింది ఎవరో తెల్సి అవాక్కయిన ఊరి జనం

ఆర్‌ఎంపీ డాక్డర్‌ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌.. చంపింది ఎవరో తెల్సి అవాక్కయిన ఊరి జనం

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ వెంకట కోటిరెడ్డి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. మొదట గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పిన భార్యే.. తన కుమార్తెతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భర్త వేధింపులు, ప్రాణభయం కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో కోటిరెడ్డి తన ఇంట్లో మృతదేహంగా కనిపించాడు. ఈ ఘటనపై భార్య…

Read More
Gold, Silver Prices: ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. మరింత దిగజారిన వెండి!

Gold, Silver Prices: ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. మరింత దిగజారిన వెండి!

Gold, Silver Prices: గత వారంలో బంగారం, వెండి ధరలలో గణనీయమైన మార్పు కనిపించింది. ఈ రెండు విలువైన లోహాల ధరలు పెరిగాయి. అయితే, ఐదు రోజుల పెరుగుదల తర్వాత కూడా MCXలో బంగారం ధర దాని ఆల్-టైమ్ హై కంటే 10 గ్రాములకు రూ.48,000 పైగా తక్కువగా ఉంది. వెండి ధర కూడా దాని ఆల్-టైమ్ హై కంటే రూ.1.81 లక్షలు తక్కువగా ఉంది. గత ఐదు ట్రేడింగ్ రోజులలో 1 కిలో వెండి ధర…

Read More
టైం లేదని బ్రేక్‌ఫాస్ట్‌ మిస్ చేస్తున్నారా?.. జస్ట్ 5 మినెట్స్‌లో రెడీ చేసుకునే వీటిని ట్రై చేయండి

టైం లేదని బ్రేక్‌ఫాస్ట్‌ మిస్ చేస్తున్నారా?.. జస్ట్ 5 మినెట్స్‌లో రెడీ చేసుకునే వీటిని ట్రై చేయండి

సజ్జ రొట్టె: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి సజ్జ రొట్టెలు చాలా బాగుంటాయి. ఇది తయారు చేసేందుకు సజ్జ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తరిగిన కూరగాయలు కలిపి పెనం మీద రొట్టెలా కాల్చుకోవచ్చు. ఇది చాలా త్వరగా పూర్తవుతుంది. అలాగే అద్భుతమైన పోషకాలను అందిస్తుంది. గుడ్డు-ఆమ్లెట్- దోసె: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు ఆమ్లెట్ దోశ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే రెండు ఉడికించిన గుడ్లు లేదా కూరగాయలతో కూడిన ఆమ్లెట్ తీసుకోవచ్చు….

Read More
Palnadu: భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని బ్రదర్…

Palnadu: భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని బ్రదర్…

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురైన భర్త.. తన ఇద్దరు పిల్లలకు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగించి, తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగుపల్లి తండాకు చెందిన చిన్నా నాయక్‌కు అదే గ్రామానికి చెందిన బుజ్జి భాయ్‌తో దాదాపు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా…

Read More