సామాన్య పాస్టర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
అది పైకి మాత్రం ఒక సామాన్య దైవభక్తుడైన పాస్టర్ ఇల్లు.. లోపలికి వెళ్తే తెలిసింది అసలు విషయం. అక్కడి విషయం తెలుసుకున్న ఎవరో పోలీసులకు ఉప్పందించారు. పక్కా ప్లాన్తో అక్కడ వాలిపోయారు పోలీసులు. పాస్టర్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసుల కళ్లు చెదిరిపోయాయి. బీరువాల్లో గుట్టలుగా పడి ఉన్న నోట్ల కట్టలను చూసి అధికారులు విస్తుపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వెలుగుచూసిన ఈ భారీ నగదు నిల్వల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్…