Semi High Speed Rail: గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు..!
Semi High Speed Rail: భారత రైల్వే రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA), అహ్మదాబాద్ నుండి ధోలేరా మధ్య సెమీ హై-స్పీడ్ డబుల్ లైన్ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.20,667 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. స్వదేశీ సాంకేతికతతో తొలి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే…