Headlines

Irumudi: 200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!

కాంపిటీషన్ లేదు.. టికెట్ల రేట్ల అసలే లేదు. సినిమాలో దండిగా ఎమోషన్ ఉంది. మాస్ రాజా నెక్ట్స్‌ లెవల్‌ పర్పార్మెన్‌స్ అందర్నీ ఏడిపిస్తోంది. ఇంకేముంది ఇరుముడి సినిమాకు కలెక్షన్స్‌ వరద పారుతోంది. సర్‌ప్రైజింగ్‌లీ ఈ సినిమా ఇప్పుడు 200 మార్క్‌ను కూడా అందుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరెక్కిన సినిమా ఇటీవల ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను మెప్పించింది. అయ్యప్ప స్వామి మాల బ్యాక్…

Read Full News

ఇంత ఈగో పనికారాదమ్మా.. యశ్‌ తల్లికి RGV కౌంటర్

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన యశ్ టాక్సిక్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్‌లో కూడా దారుణంగా వెనక పడిపోయింది. అంతేకాదు ఈ సినిమాను యాక్సెప్ట్ చేసినందుకు.. యశ్‌ను దారుణంగా విమర్శిస్తున్నారు అందరూ…! సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ మధ్యలో గతంలో అల్లు అరవింద్ యశ్‌ గురించి చేసిన ఓ కామెంట్ నెట్టింట ఉన్నట్టుండి వైరల్ అయింది. ఇక ఇదంతా చూడలేకపోయిన యశ్‌ తల్లి.. కాస్త సీరియస్‌గా రియాక్టయ్యారు. తన కొడుకును…

Read Full News

నేపాల్ వరదల్లో గల్లంతైన తెలంగాణకు చెందిన మరో ఎన్నారై ఫ్యామిలీ.. ఆచూకీ కోసం గాలింపు!

కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఓ ఎన్నారై కుటుంబం నేపాల్ వరదల్లో గల్లంతైంది. భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు ఆచూకీ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2023లో యూకే నుంచి తిరిగి వచ్చిన ఎన్నారై శ్రీధర్, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని మై ఫెయిల్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శ్రీధర్, ఆయన భార్య దీప్తి, కుమారుడు అభినవ్.. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న…

Read Full News

96 ఏళ్ల వయసులో స్టేట్‌ ఫస్ట్ ర్యాంక్‌.. చరిత్ర సృష్టించిన అమ్మమ్మ!

కార్త్యాయని అమ్మకు చిన్న తనంలోనే వివాహంకాగా.. ఆరుగురు సంతానం కలిగారు. కానీ ఆమె మనసులో మాత్రం ఒక కోరిక ఎప్పుడూ ఉండేది. వయసు పెరిగినా ఆ కోరిక చనిపోలేదు. కర్త్యాయిని అమ్మకు చదువుపై మళ్లీ ఆసక్తి కలగడానికి ఆమె కుమార్తె అమ్మిణియమ్మ ప్రధాన స్ఫూర్తిగా నిలిచారు. అమ్మిణియమ్మ కూడా చిన్నతనంలో చదువును మధ్యలోనే ఆపేశారు. అయితే తర్వాత నిరంతర విద్యా తరగతుల్లో చేరి పదో తరగతికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తన కుమార్తె సాధించిన విజయాన్ని చూసిన కర్త్యాయిని…

Read Full News

Jailer 2: విజయ్‌ ప్రభుత్వంపై జైలర్ డైలాగ్స్.. క్లారిటీ

రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమాని లెక్క ప్రకారం వచ్చే నెల 15న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. కానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని డైలాగ్స్ తొలగించి రీషూట్ చేస్తున్నారని, దీంతో చెప్పిన తేదీకి విడుదల కాకపోవచ్చే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో అలర్ట్ అయింది. ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ముందే చెప్పినట్లు అక్టోబరు 15నే ‘జైలర్ 2’ థియేటర్లలో…

Read Full News

వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వీరచక్ర అభినందన్ వర్ధమాన్.. ఎందుకంటే..?

భారత వాయుసేనలో తన అసమాన ధైర్యసాహసాలతో దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వీరచక్ర గ్రహీత గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్, తన కెరీర్‌లో కీలక మలుపు తీసుకున్నారు. భారత వాయుసేన నుంచి ముందస్తు పదవీ విరమణ పొంది, కమర్షియల్ పైలట్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆయన కొత్త ప్రయాణం పట్ల దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభినందన్ వర్ధమాన్ గోవాకు చెందిన రీజనల్ ఎయిర్ లైన్స్ సంస్థ ఫ్లై 91లో కమర్షియల్ పైలట్‌గా చేరారు. ఈ…

Read Full News

Krishna Janmashtami: కృష్ణాష్టమి రోజు ఏ పూలతో కన్నయ్యను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో తెలుసా..?

Flowers for Krishna Janmashtami Puja: ఇంట్లో చిన్నారి అడుగుల ముద్రలు.. ఉయ్యాలలో ముద్దుల కృష్ణయ్య.. వెన్న, అటుకులతో నైవేద్యం.. భక్తి గీతాలతో మారుమోగే పూజా మందిరం.. ఇలా ప్రతి ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చే పండుగ కృష్ణాష్టమి. శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినంగా భావించే ఈ పవిత్రమైన రోజున భక్తులు తమకు తోచిన విధంగా గోపాలుడిని ఆరాధిస్తారు. కృష్ణుడికి భక్తి అన్నింటికంటే ముఖ్యమైనదే అయినప్పటికీ, సంప్రదాయాల ప్రకారం పూలు, తులసి దళాలు, ప్రత్యేక నైవేద్యాలతో పూజించడం కూడా…

Read Full News

Womens Champions Trophy 2027: భారత చేతికి ఛాంపియన్స్ ట్రోఫీ.. శ్రీలంకకు ఎన్ని వందల కోట్ల నష్టమో తెలుసా ?

Womens Champions Trophy 2027: మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది. బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువ కావడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శ్రీలంకకు షాక్ ఇస్తూ ఈ చారిత్రాత్మక టోర్నీని నిర్వహించే అవకాశాన్ని భారత్‌కు కట్టబెట్టింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వల్ల శ్రీలంక క్రికెట్ బోర్డు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింది. ఆతిథ్య హక్కులు చేతి నుంచి జారిపోవడంతో దాదాపు…

Read Full News

Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనాన్ని టాక్సీగా ఎలా రిజిస్టర్ చేయాలి? పాటించాల్సిన రూల్స్‌ ఇవే..!

Electric Vehicle: మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్ (MVD) ఎలక్ట్రిక్ వాహనాలకు టాక్సీ పర్మిట్లు లేదా రిజిస్ట్రేషన్లు జారీ చేయదనే ప్రచారం జరుగుతోంది. వాస్తవం ఏమిటంటే, మోటార్ వెహికల్స్ చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఏ ఎలక్ట్రిక్ వాహనమైనా ఆర్టీవో ద్వారా టాక్సీ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర మోటారు వాహన నిబంధనలకు అనుగుణంగా ఉండే ఏ ఎలక్ట్రిక్ వాహనమైనా RTO ద్వారా టాక్సీ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవచ్చని ఎంవీడీ తెలియజేసింది. ఇది కూడా చదవండి: Bank…

Read Full News

Hyderabad: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం.. రూ.47.14 కోట్ల ఆదాయం

Hyderabad: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పరిధిలో సెప్టెంబర్ 2, బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో 16 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఈ వేలం ద్వారా తెలంగాణ గృహ నిర్మాణ సంస్థకు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది. ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో పోటీ కారణంగా ధరలు బాగా పెరిగాయి. ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్మకం అవ్వగా, మరో ప్లాట్ రూ.2.36 లక్షల ధర పలికింది. మొత్తం…

Read Full News