Headlines

ఏపీలో ‘మిషన్ మార్చి’.. ఈ ఏడాది పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

అమరావతి, సెప్టెంబర్ 13: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాల కలెక్టర్లు ‘మిషన్ మార్చి’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాల భవనాల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన…

Read Full News

ఆ స్టార్ హీరో నాకు చాలా సాయం చేశాడు.. ఆయనవల్లే మంచి క్రేజ్ వచ్చింది : సాయాజీ షిండే

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, వీవీ వినాయక్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సారథ్యంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్  ఠాగూర్ చిత్రం ఒక అరంగేట్ర నటుడికి చిరస్మరణీయ అనుభవాన్ని అందించింది. ఆ నటుడు ఎవరో కాదు సాయాజీ షిండే. ఈ నటుడు తన మొదటి సినిమా ఠాగూర్ షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లను, చిరంజీవి గారి నుండి లభించిన అపూర్వమైన మద్దతును ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ఠాగూర్ చిత్రంలో విలన్ పాత్రకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సినిమా…

Read Full News

కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య

కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో భారత సంతతికి చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. భారత సంతతికి చెందిన 38 ఏళ్ల మహిళను 22 ఏళ్ల యువకుడు వెంబడించి కాల్చి చంపేశాడు. ఆర్డెన్-ఆర్కేడ్ ప్రాంతంలో ఉన్న పనేరా బ్రెడ్ అవుట్‌లెట్ రెస్టారెంట్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే శాలిని ఠాకూర్‌ అనే భారత సంతతి మహిళపై నిందితుడు రోహిత్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. హైవే 50పై అతడిని…

Read Full News

ఇలా మూడు రోజులు చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గి మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది.. మళ్ళీ రమ్మన్నా రావు!

మొట్టమొదటిది, కీళ్ళ సందుల్లో జిగురు పెరగాలంటే వ్యాయామం తప్పనిసరి. కదలికల వల్ల ఉత్పత్తి అయ్యే వేడిని చల్లార్చడానికి, రాపిడిని తగ్గించడానికి శరీరం సహజంగా జిగురును స్రవిస్తుంది. కాళ్ళు కదపకుండా కూర్చుంటే జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది. మోకాళ్ళపై భారం పడకుండా చేసే వ్యాయామాలు జిగురును పెంచుతాయి. కుర్చీలో కూర్చుని కాళ్ళను నేలకు ఆనకుండా పైకి లేపి, బిగించి, దించటం, మంచంపై పడుకుని గాలిలో సైకిల్ తొక్కడం, కాళ్ళను మడిచి చాచడం వంటివి సులభమైన వ్యాయామాలు. ఇవి కండరాలను బలపరిచి,…

Read Full News

Rains: ఏపీకి భారీ రెయిన్ అలర్ట్.. 16 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమైన స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని,  రాగల మూడు గంటలు కాకినాడ, విశాఖ…

Read Full News

బిన్ లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా సీఐఏ..

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ ఒకప్పుడు భారత్‌పై కూడా ఉగ్ర దాడులు చేయాలని కుట్ర పన్నినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇటీవల బయటపెట్టిన రహస్య పత్రాల్లో ఈ దిగ్భ్రాంతికర వివరాలు వెల్లడయ్యాయి. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన 9/11 ఉగ్ర దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, బిన్ లాడెన్‌కు సంబంధించిన 70కి…

Read Full News

Telangana: అర్థరాత్రి హాస్టల్‌ నుంచి గట్టి గట్టిగా కేకలు.. ఏమైందని వెళ్లి చూడగా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. బూర్గంపాడు మండలం సారపాకలోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కరవడం వల్ల 8 మంది విద్యార్థినిలును గాయాలపాలయ్యారు, వెంటనే సిబ్బందించిన హాస్టల్ సిబ్బంది. వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. గత కొంతకాలంగా హాస్టల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని, ఇదే విషయంపై ప్రిన్సిపాల్ కు కూడా ఫిర్యాదు…

Read Full News

మరో రెండు రోజుల్లోనే APPSC గ్రూప్‌ 1 నోటిఫికేషన్ 2026 విడుదల.. భారీగా పెరిగిన పోస్టులు

అమరావతి, సెప్టెంబర్‌ 13:  గ్రూప్‌ 1లో తొలుత 149 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే వయోజన విద్య సహాయ సంచాలకులు/ప్రాజెక్టు అధికారి పోస్టులు 4, జిల్లా విద్యాధికారి (DEO) పోస్టులు 14 ఆ జాబితాలో లేవు. వీటిని కూడా కలిపి నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉండటంతో గ్రూప్‌ 1 పోస్టుల సంఖ్య 167కు చేరే అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్‌-1 పోస్టుల జాబితాలో కొన్ని మార్పులు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ…

Read Full News

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. చవితి నుంచి 21 రోజుల పాటు అంగరంగ వైభవం..

Kanipakam Brahmotsavam 2026 Telugu: పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా భక్తి సందడి మొదలుకానుంది. సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. మొత్తం 21 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారికి వివిధ వాహన సేవలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడు…..

Read Full News

పోలీస్ శాఖలో 275 SI ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేయలేదా..? మరో 2 రోజుల్లో ముగుస్తున్న గడువు!

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) గత నెలలో విడుదల చేసిన పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేసుకోవలేదా..? మరో మూడు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు సెప్టెంబర్ 16, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 275 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత…

Read Full News