హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తం అవుతుంది. ఈ హైవేపై ప్రయాణించాలంటేనే వాహనదారుల వణికి పోతున్నారు. ఈ హైవేపై నిత్యం 50 వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగుతున్నాయి. ముఖ్యంగా వారాంతం, సెలవు దినాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద అధిక లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపు తప్పి.. కారుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో హైకోర్టు…

Read More
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

Asha Bhosle : ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. ఏప్రిల్ 11, శనివారం నాడు గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబసభ్యులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమె ప్రస్తుతం అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స అందించారు. అయినప్పటికీ పరిష్టితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. ఆశా భోస్లే 1000కి పైగా సినిమాల్లో పాటలు ఆలపించారు. ఎక్కువగా ఆమె బాలీవుడ్ లోనే పాటలు పాడారు. ఆశా భోస్లే మరణ వార్త తెలిసి సిని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. …

Read More
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన DCM వాహనం.. తనిఖీ చేయగా..

రాష్ట్రంలోని జాతీయ రహదారులు, ఇతర హైవేలపై రాత్రి సమయంలో ఆగి ఉన్న లారీలు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాల నుండి వరుసగా డీజిల్ దొంగతనాలు జరుగుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన ముడావత్ గాంధీ నాయక్, ముడావత్ వెంకటేశ్వర్లు నాయక్, బనావత్ తుల్స్య నాయక్, ముడావత్ బాలకృష్ణ నాయక్, రామవత్ వాగ్య నాయక్, మైనర్ బాలుడు జల్సా లకు అలవాటు పడ్డారు. తొలుత ఈజీ మన కోసం చిన్న చిన్న దొంగతనాలు…

Read More
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

Pan Card: మీ పాన్ కార్డు ద్వారా వేరేవాళ్లు లోన్ పొందారా..? ఈ చిన్న ట్రిక్‌తో వెంటనే తెలుసుకోవచ్చు..

ఇటీవల ఆర్ధిక మెసాలు పెరిగిపోతున్నాయి. కొంతమంది సైబర్ మోసగాళ్లు ఇతరుల ఆధార్, పాన్ కార్డు లాంటి డాక్యుమెంట్స్ సంపాదించి నేరాలకు పాల్పడుతున్నారు. పాన్ కార్డు సాయంతో రుణాలు తీసుకుంటున్నారు. ఆధార్, పాన్ లాంటి వ్యక్తిగత ధృవీకరణ పత్రాలను ఎక్కడబడితే అక్కడ ఇవ్వకూడదని ప్రభుత్వాలు, పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మోసగాళ్లు ఈ పత్రాలతో దుర్వినియోగానికి పాల్పడే అవకాశముంది. దీంతో మీ పాన్ కార్డును ఇతరులు దుర్వినియోగం చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే విషయాలు చూద్దాం….

Read More
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

IPL 2026 : సిఎస్‌కె కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా.. గ్రౌండ్లోకి దిగకుండానే నితీష్ రాణా పై వేటు.. ఎందుకంటే ?

IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడంతో (Slow Over Rate), ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం అతనికి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో సిఎస్‌కె చేసిన మొదటి తప్పు కావడంతో కేవలం కెప్టెన్‌పై మాత్రమే ఈ జరిమానా పడింది….

Read More
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

పచ్చి గుడ్డుతో తలస్నానం చేస్తే గర్భం వస్తుందా? ఈ ట్రెండ్‌లో నిజమెంత?

సోషల్ మీడియాలో రోజూ ఏవో ఒక కొత్త కొత్త ట్రెండ్స్ వైరల్ అవుతూనే కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని యూజ్ అయినా కూడా మరి కొన్ని ప్రూఫ్స్ లేనివే. ఇక ఇప్పుడు కొత్త ట్రెండ్ వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం.. గర్భం కోసం చూసే వాళ్ళు ఏ చిన్నది కనిపించిన నమ్మి అవే ఫాలో అవుతున్నారు. ఇక మొన్నటికి మొన్న పచ్చి గుడ్డుతో తలస్నానం చేస్తే గర్భం వస్తుందని అనే ట్రెండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్…

Read More
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

Video: బాలుడికి పాము కరిచిందని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు.. ఆ తర్వాత జరిగింది మీరు ఊహించలేరు.. వీడియో వైరల్..

సాంకేతికత ఎంత పెరిగినా, మనిషి అంతరిక్షంలోకి అడుగులు వేస్తున్నా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఇంకా వేళ్లూనుకునే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికర ఘటన ఇందుకు నిదర్శనం. పాము కాటుకు గురైన 14 ఏళ్ల బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన తల్లిదండ్రులు, ఒక తాంత్రికుడి మాటలు నమ్మి నదిలో ముంచడంతో ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అమ్రోహా జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడిని విషసర్పం కాటు వేసింది. బాలుడి పరిస్థితి…

Read More
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

సినిమాలపై ఇష్టంతో డెలాయిట్‌లో జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చాడు.. కట్ చేస్తే ఇప్పుడు..

ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రయాణం, డెలాయిట్ వంటి బహుళజాతి సంస్థలో తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టడంతో ప్రారంభమైంది. రాజమండ్రిలో జన్మించి పెరిగిన గౌతమ్, అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పట్టా పొందిన అనంతరం, ఢిల్లీలో MBA పూర్తి చేశారు. విద్య పూర్తయ్యాక, ఆయన బెంగళూరులోని అక్సెంచర్‌లో, ఆ తరువాత హైదరాబాద్‌లోని డెలాయిట్‌లో పనిచేస్తూ కార్పొరేట్ ప్రపంచంలో తన వృత్తిని కొనసాగించారు. అయితే, తన…

Read More
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

Raja Yoga: ఉచ్ఛ స్థితితో రవి.. ఆ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ యోగం..!

మేషం: గ్రహ రాజైన రవి ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండబోతున్నందువల్ల తప్పకుండా ఈ రాశివారిని ఉచ్ఛ స్థితికి, ఉన్నత స్థాయికి తీసుకువస్తాడు. రాజకీయ వర్గాల వారికి, ప్రభుత్వంలోని వారికి ఇది బాగా యోగ కాలంగా ఉంటుంది. అధికారం చేపట్టడంతో పాటు ఆదాయపరంగా కూడా అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. సంపన్నులయ్యే అవకాశం కూడా ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మిథునం: ఈ రాశికి లాభ…

Read More
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే టెర్రర్..

సారీ చెబితే ఓడినట్టు కాదు.. కోపాన్ని మోయడమంటే నిప్పును చేత్తో పట్టుకోవడమేనా..?

చాలామంది వ్యక్తిత్వ వికాసం లేదా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే కేవలం విజయం సాధించడం అనుకుంటారు. కానీ అసలైన ఎదుగుదల మనం ఇతరులను క్షమించగలిగే గుణంలోనే ఉంది. క్షమించడం అంటే ఎదుటివారు చేసిన తప్పును సమర్థించడం కాదని, అది మీ మనసును పగ అనే చెరసాల నుండి విముక్తి చేసుకోవడమని సైకాలజీ చెబుతోంది. మన వ్యక్తిత్వం నుండి పగ, ద్వేషం అనే భారాలను తొలగించుకున్నప్పుడే మనం మానసిక ప్రశాంతతను పొందుతాం. పగ – ఒక మానసిక విషం మనం…

Read More