Headlines
క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూలై 25) ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలోని విహార శిబిరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని మాస్కో ప్రకటించింది. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు క్రెమ్లిన్ నియమించిన ప్రాంతీయ అధిపతి యెవ్జెనీ బాలిట్స్‌కీ తెలిపారు. మరో 19 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై…

Read Full News
Pooja Hegde : ఇంద్ర భవనంలా ఉంది.. పూజా హెగ్డే ఇల్లు చూసి బిత్తరపోతున్న నెటిజన్స్.. ఎన్ని కోట్లు ఉంటుందంటే..

Pooja Hegde : ఇంద్ర భవనంలా ఉంది.. పూజా హెగ్డే ఇల్లు చూసి బిత్తరపోతున్న నెటిజన్స్.. ఎన్ని కోట్లు ఉంటుందంటే..

పూజా హెగ్డే.. చాలా కాలం తర్వాత జన నాయగన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ప్రస్తుతం పూజా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్నారు. నివేదికల ప్రకారం ఆమె 2004లో ఆమె దాదాపు రూ.45 కోట్ల విలువైన 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు. తాజాగా తన…

Read Full News
భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..!

భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భర్త కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న మహిళకు మధ్యంతర భరణం మంజూరు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తూ నెలకు 8,700 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు ) సంపాదిస్తున్న మహిళ, తన భర్త నుంచి నెలకు రూ.1 లక్షల మధ్యంతర భరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయమూర్తులు భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన…

Read Full News
CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే

CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే

CWG 2026 : 2026 కామన్‌వెల్త్ గేమ్స్‎లో భారత దేశపు పతకాల ఖాతా అధికారికంగా తెరుచుకుంది. ఏ ఆటగాడి పేరునైతే సమాజం ఒకప్పుడు గేలి చేసి, ఎటకారంగా నవ్విందో.. అదే క్రీడాకారుడు ఇప్పుడు భారత్ జెండాను అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా ఎగురవేశాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత తొలి పతక విజేతగా జండు కుమార్ పేరు మైదానంలో మారుమోగినప్పుడు, అది కేవలం ఒక బ్రాంజ్ మెడల్ గెలుపు ప్రకటన మాత్రమే కాదు.. ఆయన జీవితంలోని నిరంతర పోరాటం, పడిన…

Read Full News
తిరుమలలో వింత.. నీళ్ల కోసం కొళాయి తెరిస్తే పాలు వస్తున్నాయి! టెస్ట్ చేయించి నిజం తేల్చిన టీటీడీ

తిరుమలలో వింత.. నీళ్ల కోసం కొళాయి తెరిస్తే పాలు వస్తున్నాయి! టెస్ట్ చేయించి నిజం తేల్చిన టీటీడీ

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు కొందరు కొండపై పలు ప్రాంతాలకు వెళ్తారు. పాప నాశనం ఆకాశగంగ, శిలాతోరణం, శ్రీవారి పాదాలు జపాలి ఇలా పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఇలా జపాలి తీర్థానికి వెళుతున్న భక్తులకు ఇప్పుడు కొత్త అనుభూతి ఎదురవుతోంది. జపాలి తీర్థం వద్ద కుళాయిల్లో తాగునీరు తెల్లగా పాలవలె కనిపిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న తాగునీటి కొళాయిల్లో ధవళ వర్ణంలో తాగునీరు వస్తుండడం భక్తుల్లో…

Read Full News
ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!

ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!

ధరణి పోర్టల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ అమలు, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత తదితర అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు డీజీ చారు సిన్హా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (SIT)ను ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పన నుంచి అమలు వరకు జరిగిన అన్ని ప్రక్రియలను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా, వెండర్ ఎంపికలో ఏవైనా అక్రమాలు జరిగాయా…

Read Full News
అలా ఇలా కాదు, నువ్వుల లడ్డు ఇలా చేసి తింటే.. కొండంత బలం మీ సొంతం

అలా ఇలా కాదు, నువ్వుల లడ్డు ఇలా చేసి తింటే.. కొండంత బలం మీ సొంతం

కావాల్సిన పదార్థాలు : చాలా తక్కువ పదార్థాలతోనే సులభంగా మనం పోషకాల గని అయిన నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చును. పదార్థాల్లోకి వెళితే.. తెల్ల నువ్వులు, యాలకులు .నెయ్యి, కొబ్బరి తురుము, బెల్లం. Source link

Read Full News
Chicken: కోడిలోని ఏ పార్ట్‌లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది..? చికెన్ లవర్స్ తప్పక తెలుసుకోవాలి..

Chicken: కోడిలోని ఏ పార్ట్‌లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది..? చికెన్ లవర్స్ తప్పక తెలుసుకోవాలి..

నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ మస్త్ ఇష్టం. ఇక సండే వచ్చిందంటే చికెన్‌లో వెరైటీలు ఉండాల్సింది. అటు డాక్టర్లు సైతం చికెన్ ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. అయితే చికెన్ మొత్తాన్ని కళ్లు మూసుకుని తినడం అస్సలు మంచిది కాదు. నిపుణులు, పరిశోధనల ప్రకారం.. కోడి శరీరంలోని కొన్ని భాగాల్లో అధిక కొవ్వులు, ప్రమాదకరమైన బాక్టీరియా, అలాగే పెరిగిన వాతావరణం వల్ల చేరిన విష పదార్థాలు పేరుకుపోయి ఉంటాయి. ఇలాంటి భాగాలను ఎక్కువగా తినడం వల్ల ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ…

Read Full News
పొద్దున్నే టీ బదులు దీన్ని తాగండి 90కి పైగా రోగాలు నయం చేస్తుంది

పొద్దున్నే టీ బదులు దీన్ని తాగండి 90కి పైగా రోగాలు నయం చేస్తుంది

భోజనం తిన్న వెంటనే తీసుకోవాలి : అయితే, మీరు వీటిని భోజనం తిన్న వెంటనే తీసుకుంటే వచ్చే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకా జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపు, థైరాయిడ్ , ఒంటి నొప్పులు కుడా తగ్గుతాయి. Source link

Read Full News
Kargil Vijay Diwas 2026: ‘ఆపరేషన్ విజయ్’తో చరిత్ర సృష్టించిన భారత్.. వీర జవాన్ల త్యాగాలకు వందనం

Kargil Vijay Diwas 2026: ‘ఆపరేషన్ విజయ్’తో చరిత్ర సృష్టించిన భారత్.. వీర జవాన్ల త్యాగాలకు వందనం

ఈ రోజు (జూలై 26) 27వ కార్గిల్ విజయ్ దివస్‌. 1999లో కార్గిల్ యుద్ధంలో దేశం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ, ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్న వీర జవాన్ల ధైర్యసాహసాలు, త్యాగాలు, దేశభక్తికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటోంది. చొరబాటుతో మొదలైన కార్గిల్ యుద్ధం 1999 మే 3న కార్గిల్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను స్థానికులు గుర్తించి అధికారులకు…

Read Full News