Headlines

Andhra Pradesh: బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల.. దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది అధికమాసం రావడంతో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటగా భాద్రపదంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అనంతరం అశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 14న రాత్రి 7 నుంచి 8 గంటల…

Read Full News

NTR : ఎన్టీఆర్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. ఆటోగ్రాఫ్ కోసం కావాలని అడిగిన హీరోయిన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తారక్.. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ నటి ఖుష్బూ తనకు తారక్ అంటే ఎంత…

Read Full News

వినాయక చవితి స్పెషల్.. బొజ్జ గణపయ్యకు తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యం ఇదే

పచ్చి చలిమిడి అనేది శ్రీరామనవమి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి , ఇతర పండుగలకు దేవునికి నైవేద్యంగా తయారు చేసే ఎంతో రుచికరమైన సాంప్రదాయ వంటకం. దీనికి కావాల్సిన పదార్దాలు, సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం .. Source link

Read Full News

Bigg Boss 10 telugu: రోహిత్‌తో అలా, త్రిగుణ్‌తో ఇలా..! ఇద్దరికీ క్లాస్ తీసుకున్న నాగార్జున.. ఇదేం వీకెండ్ ఎపిసోడ్.?

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ముఖ్యంగా ఈ వారం హౌస్‌లో త్రిగుణ్, రోహిత్ మధ్య జరిగిన మాటల యుద్ధంపై హోస్ట్ నాగార్జున ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్రిగుణ్ మాట్లాడిన మాటలకు నాగార్జున గట్టిగా క్లాస్ పీకుతారని చాలామంది భావించారు. కానీ వీకెండ్ ఎపిసోడ్‌లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నాగార్జున రోహిత్‌పైనే ఎక్కువగా సీరియస్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు కంటెస్టెంట్స్‌కు మిల్క్ షేక్ ట్రీట్ ముందుగా హౌస్‌మేట్స్‌గా…

Read Full News

రోజూ నిమ్మకాయ నీళ్లు తాగేవాళ్లు ఈ నిజాలు పక్కా తెలుసుకోవాలి.. శరీరంలో ఏం జరుగుతుందంటే..?

జీవనశైలి మార్పుల పరంగా చూస్తే.. సోడాలు, కృత్రిమ ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, అధిక చక్కెర ఉండే డ్రింక్స్‌కు నిమ్మరసం నీళ్లు అత్యుత్తమ ప్రత్యామ్నాయం. స్వీట్ డ్రింక్స్ స్థానంలో దీనిని అలవాటు చేసుకోవడం వల్ల శరీరంలోకి చేరే అదనపు కేలరీలు తగ్గి, పరోక్షంగా బరువు నియంత్రణకు మార్గం సుగమమవుతుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల కొందరిలో జీర్ణక్రియ తేలికగా అనిపించినప్పటికీ, ఇది అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలను పూర్తిగా నయం చేస్తుందనుకోవడం పొరపాటు. Source link

Read Full News

వాడిన దానికంటే ఎక్కవ కరెంటు బిల్లు వస్తుందా? అసలు కారణం ఇదే.. ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా చెక్‌ పెట్టండి!

సాధారణంగా ప్రతి ఇంట్లో విద్యుత్ మీటర్లు పక్కాగా పనిచేస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో ఏర్పాటు చేస్తున్న డిజిటల్ మీటర్లు చాలా సున్నితంగా ఉంటున్నాయి. వీటిలో ఏ చిన్న తేడా వచ్చినా రీడింగ్ వేగంగా మారిపోతూ ఉంటుంది. మీ ఇంట్లోని వైరింగ్ వ్యవస్థలో ఉండే ఎర్త్ వైర్ లోపం వల్లే ఈ ప్రధాన సమస్య తలెత్తుతుంది. దీన్ని సకాలంలో గుర్తించకపోతే ప్రతి నెలా మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. న్యూట్రల్ లోపం – భూమిలోకి విద్యుత్ లీకేజీ…

Read Full News

Fastag: ఫాస్టాగ్ ఉపయోగించేవారికి కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త సేవలు వచ్చేశాయి.. ఇప్పటినుంచి మరింత సులువుగా..

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్టాగ్‌కు సంబంధించి వాహనదారులకు ఊరట కలిగించేలా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలోని కోట్లాది మంది వాహనదారులు ఫాస్టాగ్ ఉపయోగిస్తున్నారు. జాతీయ రహదారులపై వెళ్లే సమయంలో టోల్ ప్లాజా దగ్గర డిజిటల్ విధానంలో టోల్ చెల్లించేందుకు ఇది సహాయపడుతుంది. వాహనంపై ఉండే ఫాస్టాగ్ స్టిక్కర్ స్కాన్ చేయడం ద్వారా టోల్ రుసుం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. కాలక్రమేణా ఫాస్టాగ్‌లో అనేక మార్పులు తీసుకొస్తున్న కేంద్రం.. తాజాగా కొత్త మార్పు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు…

Read Full News

Mohammed Siraj: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కెప్టెన్‌గా సిరాజ్‌‌కి ప్రమోషన్..!

Mohammed Siraj Captain: భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను 2026-27 రంజీ ట్రోఫీ సీజన్‌కు హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నియమించింది. చామా మిలింద్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు తన తొలి మ్యాచ్‌ను త్రిపురతో తలపడనుంది. హైదరాబాద్ జట్టు ఎలైట్ గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్‌లో సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం,…

Read Full News

Janasena : తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ.. నకిరేకల్ సభలో కారిటీ ఇచ్చిన స్టేట్ ఇంఛార్జ్?

తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా అనే విషయంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో జరిగినే అన్ని ఎన్నికల్లో జనసేన పోలీ చేస్తుందని.. తెలంగాణ జనసేన ఇంచార్జ్ శంకర్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు. పొత్తుల విషయాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూసుకుంటరని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ మేకల సతీష్ రెడ్డి అధ్వర్యంలో నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన సభలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా…

Read Full News

సచిన్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్.. 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా జోరూట్..!

Joe Root Test Records: ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆఖరి ఇన్నింగ్స్‌లో జో రూట్ కేవలం 69 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఇదే సమయంలో 149 ఏళ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్ (Test cricket) చరిత్రలోనే అత్యధిక అర్ధ శతకాలు సాధించిన బ్యాటర్‌గా రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో…

Read Full News