IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

IPL 2026 Controversy : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) వరుస విజయాలతో దూసుకుపోతుంటే, మరోవైపు ఒక వివాదం ఆ జట్టును చుట్టుముట్టింది. ఆర్‌సీబీపై జరిగిన మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో అందరినీ అలరించాడు. అయితే అదే సమయంలో డగౌట్‌లో చోటుచేసుకున్న ఒక దృశ్యం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో కలకలం రేపుతోంది. టీమ్ మేనేజర్ ఫోన్ వాడటం, అది కెమెరాకు చిక్కడంతో నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏం…

Read More
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో విస్తుపోయే నిజాలు

వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే భావోద్వేగ బంధం మాత్రమే కాదు, అది మన శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి విషయంలో వివాహితులకు, అవివాహితులకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని క్యాన్సర్ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. పెళ్లి కాని వారితో పోలిస్తే, వివాహ బంధంలో ఉన్నవారికి క్యాన్సర్ ముప్పు చాలా తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం…

Read More
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

Indian Railways: ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.. అరగంట ముందు కూడా స్టేషన్ మార్చుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా చేయండి..

ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంది. మెరుగైన సేవలతో పాటు ప్రయోజనం చేకూర్చే అనేక నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. ప్రయాణికులు పడుతున్న సమస్యలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా టికెట్, బోర్డింగ్ రూల్స్ వంటి వాటిల్లో భారీ మార్పులు చేస్తోంది. ఇప్పటికే టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌లో ఇటీవల మార్పులు చేయగా.. తాజాగా బోర్డింగ్ రూల్స్‌ మార్చింది. ఈ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం….

Read More
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

Konaseema: అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. నిజాం పట్టణానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా.. అరుదుగా కనిపించే చందువా చేప వలకు చిక్కడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చేపను అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురాగా.. దాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సుమారు 3.6 కిలోల బరువున్న ఈ చందువా చేప కోసం వ్యాపారులు పోటీ పడి…

Read More
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

Dacoit Movie: అడివి శేష్ సినిమాకు అద్దిరిపోయే కలెక్షన్లు.. రెండు రోజుల్లో డెకాయిట్‌కు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

టాలీవుడ్‌ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్‌ నటించిన చిత్రం డెకాయిట్‌.షానియల్‌ డియో తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లవ్ స్టోరీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. కంటెంట్ పరంగా కొంచెం వీక్ గా ఉన్నా సినిమాలోని ట్విస్టులు బాగున్నాయని, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ మూవీకి హైలెట్ గా నిలిచాయని ప్రేక్షకులు అంటున్నారు. రివ్యూలు కూడా ఈ సినిమాకు పాజిటివ్…

Read More
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

Jayavani: అతడిపై నమ్మకంతోనే ఆ పాత్రలో నటించాను.. కానీ నాపై అలాంటి ముద్ర పడింది.. టాలీవుడ్ నటి కామెంట్స్..

టాలీవుడ్ నటి నటి జయవాణి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్, ముఖ్యంగా గుంటూరు టాకీస్ చిత్రంలోని తన పాత్రపై ఎదురైన సామాజిక స్పందన గురించి మనసు విప్పి మాట్లాడారు. సినీ పరిశ్రమలో నటీనటులు పోషించే పాత్రలను బట్టి వారిని అంచనా వేయడం సర్వసాధారణమని, అయితే ఇది వ్యక్తిగతంగా చాలా బాధ కలిగిస్తుందని ఆమె వివరించారు. ప్రత్యేకించి, తాను చేసిన ప్రతికూల పాత్రల పట్ల సమాజం నుండి వచ్చే విమర్శలు, అసభ్యకర సందేశాలు తనను తీవ్రంగా కలచివేశాయని…

Read More
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

మోమోస్ లవర్స్ జాగ్రత్త.. తినేముందు ఈ నిజాలు ఒక్కసారి తెలుసుకోండి..

భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ సంస్కృతి వేగంగా మారుతోంది. సమోసాలు, బజ్జీల స్థానాన్ని ఇప్పుడు మోమోస్ ఆక్రమించేశాయి. స్టీమ్డ్, తందూరి, ఫ్రైడ్, పెరి పెరి.. ఇలా రకరకాల ఫ్లేవర్లలో లభిస్తూ నోరూరిస్తున్న ఈ మోమోలు, ఆరోగ్యానికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రుచి కోసం వీటిని నిత్యం తినడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మోమోస్ తయారీలో ప్రధానంగా వాడేది మైదా. ఇది శరీరానికి అత్యంత హానికరం. మైదాలో…

Read More
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

TG Inter Supply Exams 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచే ఫీజు చెల్లింపులు

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆదివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్‌లో 66.94 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 75.61 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. వీరితోపాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్ధులకు మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు….

Read More
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

Vaibhav Suryavanshi : ఏంది సామీ ఈ బ్యాటింగ్? ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మార్మోగిపోతోంది.. అతనే రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న ఈ బుడతడు, తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ రికార్డును బ్రేక్ చేశాడు. త్వరలో హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందే వైభవ్ సృష్టించిన ఈ సునామీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్…

Read More
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

Aamani : ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడు జబర్దస్త్‏లో రెమ్యునరేషన్ ఎంతంటే.. ఆమని ఏం చెప్పారంటే..

తెలుగు కే విశ్వనాథ్, దాసరి నారాయణరావు, కే రాఘవేంద్ర రావు వంటి లెజెండరీ దర్శకులతో పని చేయడం గౌరవంగా భావించారు. అయితే, చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలతో నటించే అవకాశం కోల్పోయానని, సౌందర్య చేసిన ఒక పాత్రను కూడా తాను మిస్ అయ్యానని ఆమె గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం వల్ల చాలా మంచి పాత్రలు కోల్పోయానని ఆమని విచారం వ్యక్తం చేశారు. సినీ నటి ఆమని తన సుదీర్ఘ…

Read More