Headlines

‘మరణానికి అనుమతి ఇవ్వండి’ అంటూ.. 74 ఏళ్ల వృద్ధుడి కన్నీటి లేఖ..!

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి.. ఇప్పుడు న్యాయం కోసం తలుపులు తడుతున్న వృద్ధుడు. ఒకప్పుడు అన్నదమ్ములు.. ఇప్పుడు ఆస్తి కోసం ఆరోపణలు, ఫిర్యాదులు. 74 ఏళ్ల వయసులోనూ సమస్యకు పరిష్కారం దొరకక చివరకు విజయవాడ TV9 కార్యాలయానికి వచ్చారు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి సి. రాజన్‌బాబు. నాకు న్యాయం చేయండి.. లేదంటే ప్రాణం తీసుకునేందుకు అనుమతి ఇప్పించండి అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. రాజన్‌బాబు తోపాటు ముగ్గురు అన్నదమ్ములకు 1987లో…

Read Full News

Tollywood: తనకంటే 18 ఏళ్ల చిన్నవాడితో రొమాన్స్.. ముందు రిజెక్ట్ చేసిన హీరోయిన్.. థియేటర్లను షేక్ చేసిన సినిమా..

హిందీ చిత్రపరిశ్రమలో సరికొత్త సంచలనం సృష్టించిన సినిమా ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించిన దిల్ చాహతా హై. ఈ కల్ట్ క్లాసికల్ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తైనప్పటికీ ఈ మూవీ పట్ల సినీ ప్రియుల క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇందులో ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా, ప్రీతి జింటా, సోనాలి కులకర్ణి , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు పోషించారు. స్నేహం , ప్రేమ గురించి కొత్త పాఠాలను నేర్పుతూ, యువతరానికి ఎప్పటికీ…

Read Full News

ప్రభాస్‌కు కన్ఫ్యూజన్.. ఎలా తేల్చుకుంటారో ఏమో..?

ప్రభాస్ చేతి నిండా సినిమాలు, భారీ బడ్జెట్లు, అగ్ర దర్శకులతో బిజీగా ఉన్నారు. అయితే, ఈ భారీ చిత్రాల మధ్య సమన్వయం చేసుకోవడంలో ఆయనకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఫౌజీ మరియు స్పిరిట్ చిత్రాల విషయంలో ఈ సందిగ్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం. ప్రభాస్ ఫోకస్ అంతా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ఫౌజీపైనే ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్…

Read Full News

మాస్ కమ్‌బ్యాక్.. చరిత్ర సృష్టించిన ఆ నలుగురు

కమ్‌బ్యాక్ అంటే ఎలా ఉండాలో 2024లో నలుగురు హీరోలు రుజువు చేశారు. కెరీర్ ముగిసిందని విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించేలా, బాక్సాఫీస్ వద్ద స్టామినా లేదన్న వారికి రికార్డుల మోతతో సమాధానం ఇచ్చారు. సౌత్ నుండి నార్త్ వరకు ఈ నలుగురు తారలు అదిరి పోయే కమ్‌ బ్యాక్‌లతోలతో చరిత్ర సృష్టించారు. రవితేజ కెరీర్ ఖతం అనుకున్న వాళ్లకు ఇరుముడి చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లతో అదీరిపోయే ఆన్సర్ ఇచ్చింది. అరడజను ఫ్లాపుల తర్వాత…

Read Full News

మల్టీప్లెక్స్.. పాత పంచాయితీ కొత్తగా షురూ..!

ఇండస్ట్రీలో ఓటీటీ (ఓవర్-ది-టాప్) వర్సెస్ మల్టీప్లెక్స్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ఓటీటీ విండో వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలు విడుదలైన రెండు మూడు వారాలకే థియేటర్లలో ఆదరణ తగ్గుతున్నప్పుడు, నాలుగు వారాలకు ఓటీటీలోకి ఎందుకు ఇవ్వకూడదు అనేది నిర్మాతల వాదన. అయితే, ప్రేక్షకులు నెల రోజుల్లో ఓటీటీలో వస్తుందని భావించి థియేటర్లకు రావడం మానేస్తున్నారని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కౌంటర్ ఇస్తున్నాయి.బాలీవుడ్‌లో సినిమాలు థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. ఈ…

Read Full News

తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం… సంసారంలో శాంతికి వివేకమే ముఖ్యమని చెప్పే ఈ కథ అందరూ తెలుసుకోవాలి!

చందనాపురం అనే ఊరిలో సుబ్బారావు, సుబ్బలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. సుబ్బారావు ప్రశాంత స్వభావం కలవాడు, జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకునే విజ్ఞాని. అయితే, ఆయన భార్య సుబ్బలక్ష్మి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఆమెకు డబ్బు దాచుకోవడం తప్ప మరేదీ పట్టదు. ఈ డబ్బు దాచుకునే అలవాటు మామూలు స్థాయిని దాటి పిసినారితనంగా మారింది. ఒక రోజు ఉదయం సుబ్బారావు ఇంటి అరుగు మీద కూర్చుని ఉండగా, సుబ్బలక్ష్మి వంటగదిలో ఏదో గొణుగుతూ ఉంది. గంటసేపటి…

Read Full News

ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ.. ఆ తర్వాత సీన్ ఏంటంటే?

Ishan Kishan Double Century: చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌తో దక్షిణ జోన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 111 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన అతడు.. చివరకు 250 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. సిరాజ్‌తో మాటల తూటాలు.. ఇషాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా మహ్మద్ సిరాజ్…

Read Full News

AP News: ఆదోనిలో దారుణం.. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!

AP News: ఆదోని మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న నర్సమ్మ (30) ఆదివారం తెల్లవారుజామున స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోడ్డు ఊడ్చే పనిలో నిమగ్నమైంది. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు. వెంటనే వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. నర్సమ్మ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు, తోటి కార్మికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను 108…

Read Full News

పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం ఎక్కడంటే!

Sri Mushnam Bhu Varaha Swamy Temple Telugu: తమిళనాడు గడ్డపై ఎన్నో పురాతన ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నాయి. అయితే కొన్ని క్షేత్రాలు మాత్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. అలాంటి మహిమాన్విత క్షేత్రాల్లో ‘శ్రీముష్ణం భూ వరాహస్వామి ఆలయం’ ఒకటి. ఇక్కడ హిందువులతో పాటు ముస్లింలు కూడా స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం విశేషం. తమిళనాడులోని కడలూరు జిల్లాలో శ్రీముష్ణం ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది. ఏడు అంతస్తుల రాజగోపురం…

Read Full News

వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే

జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన శుక్ర గ్రహం, చంద్రుడు ఈ రెండు గ్రహాలు కూడా ఒకదానికి ఒకటి 120 డిగ్రీల కోణంలో ఉండనున్నాయి. దీని వలన నవపంచమ రాజయోగం ఏర్పడగా, దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉండగా, అందులో మూడు రాశుల వారు మాత్రం ఈ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. శుక్రుడి…

Read Full News