Headlines
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్.. సర్కార్ ముందు మూడు కీలక డిమాండ్లు

పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్.. సర్కార్ ముందు మూడు కీలక డిమాండ్లు

దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, నీట్ పరీక్ష వివాదం, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, ప్రశ్నపత్రాల లీక్‌లు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు. మీడియా సమావేశం ప్రారంభంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు సంబంధించిన…

Read Full News
పేరుకే వరల్డ్ నెం.1.. అందులో జీరో! తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!

పేరుకే వరల్డ్ నెం.1.. అందులో జీరో! తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!

తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ మన టీమిండియాలోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. బ్యాటింగ్ విభాగంలో టాప్ 4లో ముగ్గురు ఆటగాళ్లు మనోళ్లే ఉంటే, బౌలింగ్‌లో మాత్రం టాప్ 10లో ఒక్కరు కూడా లేరు. ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ టీమ్‌గా ఉన్న టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్ 10లో లేకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాప్ 10లో ఎవరున్నారు..? వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్…

Read Full News
మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా..! ప్రతి గుక్కలో 24 క్యారెట్ల బంగారం రుచితో..

మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా..! ప్రతి గుక్కలో 24 క్యారెట్ల బంగారం రుచితో..

భారతీయ ప్రీమియం, లగ్జరీ మార్కెట్లో కొత్త కొత్త ప్రయోగాలు ఎప్పుడూ ఆకర్షణగా నిలుస్తాయి. తాజాగా మద్యం ప్రపంచంలో సరికొత్త లగ్జరీ ట్రెండ్ సృష్టిస్తూ భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ వోడ్కా అందుబాటులోకి వచ్చింది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల తినదగిన బంగారు రేకులతో తయారు చేసిన ఈ డ్రింక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 24 క్యారెట్ల బంగారు రేకుల ప్రత్యేకత: సాధారణంగా ప్రీమియం వోడ్కాలు వాటి నాణ్యత, ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా ప్రాచుర్యం పొందుతాయి. కానీ,…

Read Full News
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..? ఇన్నాళ్లు ఇంత పెద్ద తప్పు చేశామా?

మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..? ఇన్నాళ్లు ఇంత పెద్ద తప్పు చేశామా?

వానాకాలంలో ఫుడ్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించక పోతే హాస్పిటల్ కి వెళ్లాలాల్సి ఉంటుంది. ఇక మరి ముఖ్యంగా మటన్ తినే వారు మరింత జాగ్రత్త అవసరం. మీ శరీరానికి ఏ మాంసం మంచిదో అది తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇక మనలో కొందరికి మేక మాంసం, గొర్రె మాంసానికి ఉన్న తేడా అస్సలు తెలియదు. సండే వస్తే చాలు నాన్ వెజ్ లవర్స్ మటన్ బాగా తింటారు. కొవ్వు శాతం అధికంగా ఉంటుంది….

Read Full News
అబ్బబ్బా.. గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

అబ్బబ్బా.. గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

ఈ నెల(జూలై) 29న మకర రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడితో కర్కాటక రాశిలో ఉన్న రవికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఆషాఢ పౌర్ణమి లేదా గురు పూర్ణిమ ఏర్పడింది. చంద్ర, రవులతో పాటు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుకు చంద్రుడికి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడడం విశేషం. ఈ పౌర్ణమి వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, మకర, మీన రాశులకు ఆదాయ వృద్ధి, సంపద వృద్ధి, పదోన్నతులు, అధికారం, మంచి పరిచయాలు వంటి అదృష్టాలు…

Read Full News
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టడంలో నెంబర్ 1 ఇదే

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టడంలో నెంబర్ 1 ఇదే

ఇవి చూడటానికి తెల్లగా, చిన్నగా ఉంటాయి. అవే గస గసాలు వీటిని మనం తినే వంటల్లో వేసుకుంటాము. అయితే, పూర్వం వాటిని వీటిని ఎక్కువగా మందుల కోసం వాడేవాళ్లు. మిగతా పప్పు దినుసుల్లాగా కాకుండా ఇవి మోస్ట్ పవర్ఫుల్. వీటితో మన శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఇది తెలియక ఎంతో మంది వీటిని పక్కన పెడుతుంటారు. అయితే, ఇక్కడ వీటి గురించి తెలిసిన తర్వాత మార్కెట్ కి వెళ్ళి మరి కొనుక్కుంటారు ఇవి…

Read Full News
45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం..

45 రోజులకే పంట.. విరగ కాపు.. ఈ పంట వేస్తే రైతులు రిచ్ అవ్వడం ఖాయం..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల పంటల సాగులో చిక్కుడు ప్రధానమైనది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తూ, మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన ధరను కలిగి ఉండటం వల్ల రైతుల ఆదాయానికి ప్రధాన వనరుగా నిలుస్తుంది. ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూ, ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు వీరమల్ల రాము హైబ్రిడ్ చిక్కుడు సాగులో మంచి విజయాన్ని సాధిస్తున్నారు. ప్రతి ఏటా ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు సాగు చేస్తూ, లాభాలను ఆర్జిస్తున్న ఆయన అనుభవం అనేక…

Read Full News
ఎంత దారుణం.. మేకపిల్లల పంచాయతీ యువకుడి ప్రాణం తీసింది! ఏం జరిగిందంటే..

ఎంత దారుణం.. మేకపిల్లల పంచాయతీ యువకుడి ప్రాణం తీసింది! ఏం జరిగిందంటే..

నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో ఐదు మేక పిల్లల పంపకంలో వచ్చిన వివాదం ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. నెల్లూరు జిల్లా కావలి మండలం, సర్వాయపాలెం పంచాయతీ పరిధిలోని తాగేటివారిపాలేనికి చెందిన చాట్ల వాసు (26) మేకల కాపరిగా జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి తన మేకను సంరక్షణ కోసం వాసుకు అప్పగించాడు. ఇటీవల ఆ మేక ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. మేకను ఇన్ని రోజులు ఎంతో జాగ్రత్తగా…

Read Full News
Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా?  మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి?

Mobile SIM: మీ పేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌ కార్డులున్నాయి?

Mobile SIM: మొబైల్ సిమ్ కార్డులు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కానీ సిమ్ కార్డులకు సంబంధించిన సైబర్ మోసాలు కూడా వేగంగా పెరిగాయి. తరచుగా, మోసగాళ్లు ఇతరుల పత్రాలను దుర్వినియోగం చేసి నకిలీ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి, వాటిని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. దీనివల్ల తరచుగా తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల వినియోగదారులను ఇటువంటి సమస్యల నుండి రక్షించడానికి, కేంద్ర ప్రభుత్వం ‘సంచార్ సాథీ’ యాప్ అనే చాలా సురక్షితమైన, సులభమైన…

Read Full News
అంతా శివలీలే..ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

అంతా శివలీలే..ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..

సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము, పిల్లి ఎదురెదురుగా వచ్చినా ఎలాంటి ఘర్షణ లేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయిన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు వీడియోగా చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని శివలీలగా పలువురు భక్తులు భావిస్తుండగా, మరికొందరు అరుదైన సహజ ప్రవర్తనగా చర్చిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దక్షిణ కాశీగా…

Read Full News