Headlines

కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండానే పరుగెత్తింది.. 47 ఏళ్ల రమాబాయి స్ఫూర్తిదాయక కథ ఇది..

నాలుగు పదులు దాటిన వయసు.. సాదాసీదా చీర.. కాళ్లకు మామూలు స్లిప్పర్లు. ఆమెను చూస్తే రేస్‌లో పాల్గొంటుందని ఎవరూ నమ్మరు. కానీ కూతుళ్ల చదువు కోసం వంట మనిషిగా పనిచేస్తున్న 47 ఏళ్ల రమాబాయి రణ్‌ధీర్.. మారథాన్‌లో పాల్గొని విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయికి చెందిన రమాబాయి.. ఇటీవల భారతీయ శిక్షణ ప్రసారక్‌ సంస్థకు చెందిన విద్యా ప్రాంగణంలో నిర్వహించిన అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ‘అమృత్ దౌడ్‌’ మారథాన్‌లో పాల్గొన్నారు….

Read Full News

రోజూ అవే పూరీలు ఏం తింటారు..ఓ సారి ఇలా ట్రై చేయండి..హెల్దీ, టేస్టీ మూంగ్‌దాల్ పాలక్ పూరీ మీ కోసమే..

పొద్దున బ్రేక్ ఫాస్ట్ అయినా లేదా సాయంత్రం పూట ఏదైనా ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించాలనుకున్నప్పుడు మూంగ్‌దాల్ పాలక్ పూరీ సరైన ఎంపిక. సాధారణ పూరీలతో పోలిస్తే ఇది మరింత రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. పెసరపప్పు, పాలకూర కలయిక వల్ల ఇది ప్రొటీన్లు, ఫైబర్ నిండిన బలవర్ధకమైన ఆహారంగా మారుతుంది. కావలసిన పదార్థాలు: గోధుమ పిండి: 2 కప్పులు పెసరపప్పు: 1/2 కప్పు (కనీసం 2 గంటలు నానబెట్టినది) ఇవి…

Read Full News

నేను మాట్లాడైన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..

నా వల్ల స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మాటలు పడ్డారు అని ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన కెరీర్ ఆరంభం నుంచి నేర్చుకున్న పాఠాలు, చేసిన తప్పులు, వాటి నుంచి ఎలా బయటపడ్డారు అనే విషయాలపై ఆయన స్పందించారు. తన మొదటి చిత్రాలలో ఒకటైన గీతాంజలి ప్రమోషన్స్ సమయంలో తన పోస్టర్ లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, అంజలి వంటి ప్రముఖులు ఉన్నందున తన అవసరం…

Read Full News

ఎప్పుడూ మంచిని కోరుకునే వ్యక్తి అతను.. స్టార్ హీరో గురించి శ్రీదేవి విజయ్ కుమార్ క్రేజీ కామెంట్స్

ప్రభాస్ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నారని, ఆయన మంచితనమే ఆయన విజయ రహస్యమని నటి శ్రీదేవి విజయ్ కుమార్ అన్నారు. గతంలో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ వ్యక్తిత్వం, సినీ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఎంతో గౌరవం, మర్యాద కలిగిన వ్యక్తి అని, ముఖ్యంగా ఆహారం పట్ల ఆయనకున్న ప్రేమ అద్భుతమని శ్రీదేవి తెలిపారు. ఆయన ఎక్కువ తినకపోయినా, అందరినీ ప్రేమగా తినిపించాలని కోరుకుంటారని, ఎవరైనా తింటే వాళ్ల కుటుంబం ఎంతో…

Read Full News

కారులో AC ఆన్ చేసి నిద్రపోయాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారిన హోటల్ మేనేజర్!

రాణిపేట: ఏసీ వేసుకుని కారులో నిద్రపోయిన ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా వాలాజాపేటలో విషాదం నింపింది. కారులో ఎక్కువసేపు నిద్రించిన సమయంలో ఊపిరాడక మురళి (42) మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాలాజాపేటకు చెందిన మురళి గత 15 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నాడు. అక్కడ ఓ ప్రైవేట్ రెస్టారెంట్‌లో…

Read Full News

నా పేరు సమీర్, నేను అయ్యప్ప మాల వేసుకుంటే చిరంజీవి ఏమన్నారంటే

నటుడు సమీర్ తన సినీ జీవితంలో మెగాస్టార్ చిరంజీవి గారితో జరిగిన ఒక అత్యంత అరుదైన, మర్చిపోలేని సంఘటనను  ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇది జై చిరంజీవ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఉదంతం. అయ్యప్ప మాల ధారణ, షూటింగ్ కు ఆలస్యం కావడం, చిరంజీవి గారు కారవాన్ లోకి పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడటం వంటి పరిణామాలు సమీర్ జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. ఆయన మాట్లాడుతూ.. జై చిరంజీవ షూటింగ్ సమయంలో,…

Read Full News

వర్షాకాలానికి బెస్ట్‌ బెల్లం టీ.. పాలు విరగకుండా సూపర్ టేస్ట్‌ కోసం చిట్కాలు!

బెల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, చాలామందికి టీ తయారు చేసేటప్పుడు పాలు విరిగిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. బెల్లంలో ఉండే సహజ ఆమ్ల గుణం, పాలు మరిగే ఉష్ణోగ్రత కలవడం వల్ల పాలు విరుగుతాయి. సరైన పద్ధతి పాటిస్తే పాలు విరగకుండా అద్భుతమైన బెల్లం టీ తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన బెల్లం టీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే చిట్కాలు ఇవే! పాలు ఎందుకు విరుగుతాయి?: బెల్లంలో సహజంగానే కొంత ఆమ్లత్వం ఉంటుంది. మరిగే…

Read Full News

LPG Gas Price: వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

LPG Cylinder Price: సెప్టెంబర్ నెల ప్రారంభమైన నేడు ఎల్పీజీ వినియోగదారులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. ఐఓసీఎల్ ప్రకారం, 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.9.50 పెరిగింది. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను పెంచకపోవడం గృహ వినియోగదారులకు ఊరటనిచ్చింది. 5 కేజీ, 10 కేజీ గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా పెంచలేదు. సాధారణ 5 కేజీల చిన్న ఎల్పీజీ గ్యాస్…

Read Full News

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. బలమైన అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి,ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా-గంగాపరీవాహక పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీంతోపాటు.. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు అమృత్‌సర్, పాటియాలా, నజీబాబాద్, బస్తీల గుండా ప్రయాణిస్తూ,…

Read Full News

వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్‌లో సర్పంచ్ సాబ్ ప్లేస్..!

Shreyas Iyer Replacement for ODI World Cup 2027: వచ్చే ఏడాది అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికలుగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ 2027 కోసం టీమిండియా తమ సన్నాహక ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా జట్టు కూర్పుపై విస్తృతంగా కసరత్తు జరుగుతోంది. టీమ్‌లోని నంబర్ ఫోర్ స్థానంలో కీలకంగా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ యువ బ్యాటర్ తిలక్ వర్మను సిద్ధం చేస్తున్నట్లు…

Read Full News