Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. బిగ్ అప్డేట్ వచ్చేసింది..
హైదరాబాద్ వాసులకు టీజీఎస్ఆర్టీసీ భారీ శుభవార్త అందించింది. నగరంలో త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రెడ్డెక్కేందుకు సర్వం సిద్దమైంది. ఏకంగా 60 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ ఒకేసారి నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని వివిధ రూట్లలో వీటిని ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది. డీజిల్ బస్సుల్లోని ఇంజిన్లను తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్లను ఆమర్చనున్నారు. దీంతో వాటిని ఎలక్ట్రిక్ బస్సుల తరహాలో…