Headlines
భారతదేశంలో ఇప్పటికీ ఉన్న అతి పురాతన రాజభవనం ఏది?

భారతదేశంలో ఇప్పటికీ ఉన్న అతి పురాతన రాజభవనం ఏది?

భారతదేశం తన రాజపుత్ర సంప్రదాయాలు, అద్భుతమైన వాస్తుశిల్పం, సాంస్కృతిక వైభవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేశం. రాజస్థాన్ కోటల నుండి కేరళలోని చెక్క రాజభవనాల వరకు, రాజుల జీవనశైలిని ప్రతిబింబించే అనేక చారిత్రక కట్టడాలు ఇక్కడ కనిపిస్తాయి. వాటిలో ప్రత్యేక గుర్తింపు పొందిన వారసత్వ కట్టడం పద్మనాభపురం ప్యాలెస్ (Padmanabhapuram Palace). పద్మనాభపురం ప్యాలెస్ ఎక్కడ ఉంది? ఈ రాజభవనం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో, కేరళ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఆసక్తికరంగా, ఇది తమిళనాడులో ఉన్నప్పటికీ కేరళ…

Read Full News
అదృష్టం అంటే ఈ అమ్మడిదే.. ఇండస్ట్రీ పట్టించుకోకపోయినా.. మరోసారి పిలిచి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య

అదృష్టం అంటే ఈ అమ్మడిదే.. ఇండస్ట్రీ పట్టించుకోకపోయినా.. మరోసారి పిలిచి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య

సినిమాల్లో హీరోయిన్‌గా రాణించడం అంత ఈజీ కాదు..ఎంతో మందిముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ కొంతమంది భామలు మాత్రం ఈ రేస్ లో వెనకబడిపోతున్నారు. కొందరు హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి పాపులర్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  Source link

Read Full News
Astrology: బట్టతల ఉన్నవాళ్లకు అదృష్టం ఎక్కువా? షాకింగ్ జ్యోతిష్య రహస్యం!

Astrology: బట్టతల ఉన్నవాళ్లకు అదృష్టం ఎక్కువా? షాకింగ్ జ్యోతిష్య రహస్యం!

ఒక వ్యక్తి జీవితం బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అనేక శారీరక మార్పులను ఎదుర్కొంటుంది. వాటిలో జుట్టు రాలడం, బట్టతల రావడం సాధారణమైన అంశాలుగా కనిపిస్తాయి. సమాజంలో కొందరు బట్టతలను లోపంగా భావించి విగ్గులు లేదా ఇతర మార్గాల ద్వారా దాన్ని దాచేందుకు ప్రయత్నిస్తారు. అయితే దీనిని శాస్త్రీయంగా, జ్యోతిష్య పరంగా, ఆధ్యాత్మిక కోణాల్లో కూడా వివిధ రకాలుగా విశ్లేషించారు. ప్రఖ్యాత జ్యోతిష్కుడు, వాస్తు నిపుణుడు డాక్టర్ బసవరాజ్ గురూజీ తన నిత్యభక్తి కార్యక్రమంలో ఈ అంశంపై…

Read Full News
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోల్డ్‌ స్మగ్లింగ్‌ పెరుగుతుందంటున్న నిపుణులు!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోల్డ్‌ స్మగ్లింగ్‌ పెరుగుతుందంటున్న నిపుణులు!

భారతదేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీగా సుంకాలను పెంచిన నిర్ణయం దేశవ్యాప్తంగా జువెలరీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఒకవైపు విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుండగా, మరోవైపు స్మగ్లింగ్‌, గ్రే మార్కెట్‌ పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆల్ ఇండియా జెమ్స్ అండ్…

Read Full News