IRCTC: సమ్మర్ సెలవుల్లో అరకు వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ అదిరిపోయే అవకాశం..

IRCTC: సమ్మర్ సెలవుల్లో అరకు వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ అదిరిపోయే అవకాశం..

సమ్మర్‌లో చిల్ అవ్వడానికి ఆంధ్రా ఊటిగా పేరు పొందిన అరకుకు వెళ్లాలనుకుుంటున్నారా..? స్కూల్స్, కాలేజీలకు సెలవులు రావడంతో చాలామంది అరకు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టూర్ ఎలా ప్లాన్ చేయాలి..? ఎక్కడ బస చేయాలి? అనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. ట్రైన్, బస్సుల ద్వారా ఎలా వెళ్లాలి..? అనేది తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. అయితే ఇక టెన్షన్. ఇలాంటివారి కోసం ఐఆర్‌సీటీసీ తక్కువ ధరలో…

Read More
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్- ఫలక్‌నుమా- శివరాంపల్లిరైల్వే లైన్‌లోని లెవల్ క్రాసింగ్ నంబర్ 7 వద్ద ఈ భారీ ప్లైవోర్ నిర్మాణాన్ని చేపట్టింది. సుమారు రూ. 71 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు,16.60 మీటర్ల వెడల్పుతో రెండు వైపులా రెండేసి లేన్లతో ఈ ప్లైవోర్‌ను నిర్మించారు. శాస్త్రిపురం రోడ్డులో…

Read More
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక- ప్రదాని మోదీ అభింనందనలు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక- ప్రదాని మోదీ అభింనందనలు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరిగింది. డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ప్రధాని మోదీ ఆయన్న అభినందించారు. హరివంశ్‌ అనుభవం పెద్దల సభకు ఉపయోగపడుతుందిని ప్రదాని మోదీ అన్నారు. మూడోసారి హరివంశ్‌ నారాయణ్‌ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారని.. చట్ట సభల్లో ఆయనకు చాలా అనుభవం ఉందని ప్రధాని మోదీ అన్నారు. మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Source link

Read More
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు.. ఎం.ఎస్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు.. ఎం.ఎస్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

మైలవరపు సూర్యనారాయణ, సినీ ప్రపంచానికి ఎం.ఎస్. నారాయణగా సుపరిచితులు ఆయన. తెలుగు సినిమాల్లో కమెడియన్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. తనదైన కామెడీతో నవ్వులు పూయించారు ఎం.ఎస్. నారాయణ.  1947 ఏప్రిల్ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో జన్మించారు. వీరిది మైలవరపు బాపిరాజు, వెంకటసుబ్బమ్మ దంపతుల మధ్యతరగతి రైతు కుటుంబం. పది మంది పిల్లలతో కూడిన పెద్ద కుటుంబం కావడం, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటంతో నిత్యం కష్టాలు, కన్నీళ్లతోనే జీవితం సాగింది. రోజూ ఎవరో…

Read More
Bank Auction: బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

Bank Auction: బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

బ్యాంకు వేలం ద్వారా తక్కువ ధరకు ఆస్తిని సొంతం చేసుకోవాలనే ఆశ చాలామందికి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో లాభాలతో పాటు అంతకంటే ఎక్కువ చట్టపరమైన ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీల కొనుగోలులో ఎదురయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బ్యాంకులు సాధారణంగా ‘SARFAESI’ చట్టం 2002 కింద తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి రుణగ్రహీతల ఆస్తులను వేలం వేస్తాయి. వీటిని “యాజ్ ఈజ్ వేర్ ఈజ్”(As-is-where-is)…

Read More
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్

శుక్రవారం పార్లమెంట్‌లో మూడు కీలక బిల్లులపై ఓటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై సాయంత్రం నాలుగు గంటలకు బిల్లులపై లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. అయితేమహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ తో కలిపి తీసుకురావడానికి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఇండియా కూటమి పార్టీల నేతలతో కేంద్రం చర్చలు జరుపుతోంది.ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఈ సాయంత్రం జరిగే ఓటింగ్‌లో బిల్లు ఎలా…

Read More
ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు.. ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించవచ్చు! సింపుల్‌ గార్డెనింగ్ టిప్స్ మీ కోసమే..

ప్లాస్టిక్ బాటిల్ ఉంటే చాలు.. ఇంట్లోనే తాజా వెల్లుల్లిని పండించవచ్చు! సింపుల్‌ గార్డెనింగ్ టిప్స్ మీ కోసమే..

మార్కెట్లో వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో మనకు అవసరమైన వెల్లుల్లిని మనమే పండించుకుంటే డబ్బు ఆదా అవ్వడమే కాకుండా, రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను ఎలా ఉపయోగించాలో సరైన పద్ధతి ఇక్కడ ఉంది. అవును మీరు విన్నది నిజమే..పెరుగుతున్న వెల్లుల్లి ధరల నేపథ్యంలో, ఇంట్లోనే ప్లాస్టిక్ బాటిళ్లలో వెల్లుల్లిని పండించడం ఒక అద్భుతమైన ఆలోచన. దీనికోసం పెద్ద తోట లేదా ఖరీదైన కుండీలు అవసరం లేదు. కేవలం…

Read More
Gold Rates: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఉన్నట్లుండి భారీగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Rates: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఉన్నట్లుండి భారీగా పతనం.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తుండగా.. ఇప్పుడు ఒకసారిగా బ్రేక్ పడినట్లయింది. శుక్రవారం గంటల్లోనే ధరలు తారుమారు అయ్యాయి. లేటెస్ట్ రేట్లు ఇలా.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,200 వద్ద కొనసాగుతోంది. ఉదయం రూ.1,55,570 వద్ ఉండగా.. ఒక్కసారిగా రూ.1370 కుప్పకూలింది….

Read More
మూడు కీలక బిల్లులపై లోక్‌సభలో సాయంత్రం ఓటింగ్.. ఆమోదంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ!

మూడు కీలక బిల్లులపై లోక్‌సభలో సాయంత్రం ఓటింగ్.. ఆమోదంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ!

శుక్రవారం పార్లమెంట్‌లో సమావేశాల్లో ఎంతో కీలకం. మూడు కీలక బిల్లులపై లోక్‌సభలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఓటింగ్‌ జరగనుంది. నారీశక్తికి వందన్ చట్ట సరవణకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది శుక్రవారం సాయంత్రం 4గంటలకు తేలనుంది. అందుకే దేశమొత్తం పార్లమెంట్ సమావేశాలపై ఊపిరిబిగపట్టి చూస్తోంది. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌కు అన్నీ పార్టీలు ఓకే. కానీ సమస్యల్లా డీలిమిటేషన్‌తోనే. ఇది సాధారణ బిల్లు కాదు. రాజ్యాంగ సవరణ చేయాలి. అంటే ఇక్కడ సింపుల్ మెజారిటీ సరిపోదు. స్పెషల్…

Read More
Aadhaar Card: మరణించిన వ్యక్తి ఆధార్‌ కార్డును నిమిషాల్లోనే డీయాక్టివేట్ చేయొచ్చు.. ఆన్‌లైన్ ద్వారా ప్రాసెస్ సింపుల్.. ఎలానో చూడండి..

Aadhaar Card: మరణించిన వ్యక్తి ఆధార్‌ కార్డును నిమిషాల్లోనే డీయాక్టివేట్ చేయొచ్చు.. ఆన్‌లైన్ ద్వారా ప్రాసెస్ సింపుల్.. ఎలానో చూడండి..

ఇటీవల ఆధార్ కార్డుల దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోంది. మరణించిన వ్యక్తి కార్డులతో దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మరణించిన వ్యక్తి ఆధార్ యాక్టివ్‌లో ఉండటం వల్ల వాటి ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అలాగే వివిధ సంక్షేమ పథకాలను కూడా వాటి ద్వారా పొందటం కొనసాగిస్తున్నారు. అలాగే సదరు వ్యక్తి పేరు మీద ఉన్న ఆర్ధిక లావాదేవీలను దుర్వినియోగం చేసే అవకాశముంది. ఇంతేకాకుండా చనిపోయిన వ్యక్తి ఐడెంటిటీని దొంగలింవచ్చు. ఇలా అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దీంతో మరణించిన వ్యక్తి…

Read More