ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. మరీ విచిత్రమేంటంటే..ఉన్నత చదువులు చదువుకుని బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న విద్యావంతులు కూడా ఇలాంటి మూఢాచారాలను నమ్ముతున్నారు. సైన్స్ని నమ్మేవాళ్ల కామన్సెన్స్ ఏ స్థాయికి దిగజారిందో చెప్పే వార్త ఇది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ప్రభుత్వాసుపత్రిలో ఆది నాగశేషు, లక్ష్మీ మోనాలిసా డాక్టర్గిరీ వెలగబెడుతున్నారు. నాగశేషు ఎండీ-జనరల్ మెడిసిన్. లక్ష్మీ మోనాలిసా… సర్జరీల వేళ ఎనస్తీషియా ఇచ్చే డాక్టర్. వీళ్లిద్దరి మధ్య కొన్నాళ్లుగా విభేదాలు నడుస్తున్నాయి. ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లే…