Headlines

పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..

రోగనిరోధక శక్తి పెంపు: కుంకుమపువ్వులో విటమిన్ సీ, మాంగనీస్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, తరచూ వచ్చే జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగిస్తాయి. Source link

Read Full News

చెల్లి పెళ్లిలో బిజీగా భర్త.. సందు చూసి దాడి చేయించిన భార్య.. పే..ద్ద.. ప్లానే ఇది

చెల్లెలి పెళ్లి వేడుకలు ఆనందంగా సాగుతున్న వేళ ఒక్కసారిగా చోటుచేసుకున్న దాడి ఘటన సిరిసిల్లలో కలకలం రేపింది. పెళ్లి మండపానికే చేరుకున్న కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడగా.. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్ దేవాలయంలో కస్తూరి స్వాతి వివాహ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన…

Read Full News

తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. . ఆరు నెలల్లో 12 విగ్రహాలు.. తెలంగాణలో ఈ గ్రామం ఇప్పుడు హాట్ టాపిక్

ఈ గ్రామమే ఆధ్మాత్మికతకు నిలయంగా కనబడుతుంది ఊరి పేరులోనే.. ఆధ్యాత్మికత అక్షరాలు ఉన్నాయి.. దీంతో.. ఈ గ్రామంలో ఎక్కడ తవ్వకాలు చేసినా.. ఏదో ఒక్క పురాతన గ్రహాలు బయటకు వస్తున్నారు. ఈ ఆరు నెలల వ్యవధిలోనే.. 12 విగ్రహాలు బయటకు వచ్చాయి. ఇవన్ని చెక్కు చెదురలేదు. ఎక్కువగా అమ్మవారి విగ్రహాలు బయటకు వస్తున్నాయి. ఈ విధంగా లభ్యమైన గ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామ శివారులో బండలు ఉంటాయి…..

Read Full News

Jio Plan: రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. సూపర్‌ ప్లాన్‌..!

Jio Recharge Plan: రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం రకరకాల బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ ధరలో రోజువారీ 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు కోరుకునే వారి కోసం జియో ఒక ప్రత్యేకమైన ప్లాన్‌ను అందిస్తోంది. కేవలం రూ.199 రీఛార్జ్‌తో ఈ ప్లాన్‌ను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌ తక్కువ డేటా ఉపయోగించే వారికి ఉత్తమమని చెప్పవచ్చు. జియో అధికారిక పోర్టల్, మై జియో (MyJio) యాప్‌ ద్వారా కూడా రీఛార్జ్‌…

Read Full News

పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన 11 ఏళ్ల బాలిక.. ఎక్స్-రే చూసిన డాక్టర్ల గుండె గుభేల్..!

Shocking X-ray: బ్రెజిల్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక పంటి నొప్పితో మినాస్ గెరైస్ రాష్ట్రంలోని జుయిజ్ డి ఫోరా విశ్వవిద్యాలయంలోని దంత వైద్యశాలకు వెళ్ళింది. ఆమెకు ఎక్స్-రే తీసిన డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ముఖ్యంగా ఎక్స్ రే తీసి చూసి అవాక్కయ్యారు. ఒక మనిషి నోటిలో సాధారణంగా 32 దంతాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే, కొద్దిమందిలో మాత్రం ఈ లెక్క కొద్దిగా అటు, ఇటు ఉండొచ్చు. అలాగే, చిన్నారుల నోటిలో పాల దంతాలు దాదాపుగా 20…

Read Full News

ఆ టైంలో ఆస్తులన్నీ అమ్ముకున్నాం.. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..

నటుడు ఆకాష్ పూరి, తన కుటుంబం ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక కష్టాలను, ముఖ్యంగా తన తండ్రి, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ జీవితంలో ఎదురైన క్లిష్టమైన దశ గురుంచి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ  ఇంటర్వ్యూలో ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతూ, చిన్నతనంలో తాను, తన కుటుంబం అనుభవించిన వేదనను పంచుకున్నారు. ఆకాష్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి ప్రవేశించి దాదాపు 16, 17 సంవత్సరాలకు పైగానే అయ్యింది….

Read Full News

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో తెలిస్తే అవాక్కే!

మన చిన్నతనం నుండి భూమిపై అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అని చదువుకున్నాం. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతీ పర్వతారోహకుడి కల. కానీ, భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం, పర్వతం ఎత్తును కొలిచే కొలమానాన్ని బట్టి ఈ విజేత మారుతారు. సముద్ర మట్టం నుంచి చూస్తే ఎవరెస్ట్ మొదటి స్థానంలో నిలిచినప్పటికీ, పర్వతం పునాది నుండి శిఖరం వరకు లెక్కిస్తే మాత్రం హవాయిలోని మౌనా కియా పర్వతమే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా…

Read Full News

అమాయకత్వమే వారికి బిజినెస్.. బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ రూ.62 లక్షలు దోచుకున్నారు..

క్షుద్ర పూజల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్రపూజల పేరుతో మోసాలు చేస్తోన్న ఇద్దరు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంత్రాలు, చేతబడులు, దిష్టి పూజల పేరుతో బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ ఓ మహిళను నమ్మించి ఏకంగా 62 లక్షల రూపాయలు వసూలు చేశారు. తాను మోసపోయానని గమనించిన మహిళ.. వారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. వివరాల…

Read Full News

Inspiring Story: రోజుకు 200 కి.మీ బైక్ రైడింగ్, 25 డెలివరీలు.. నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!

Inspiring Story: సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్, జొమాటో డెలివరీ రైడర్ ఉమా దినచర్యను, తన కుటుంబం కోసం ఆమె పడుతున్న కష్టాన్ని అందరి దృష్టికి తెచ్చింది. ఆమె ప్రతిరోజూ వందల కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తూ, అనేక ఫుడ్ ఆర్డర్‌లను డెలివరీ చేస్తుండటాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే రోజు: వైరల్ అవుతున్న పోస్ట్‌లోని సమాచారం ప్రకారం, ఉమ రోజు ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. ఆ రోజు ఆమె చేసే…

Read Full News

సంప్రదాయం మారలేదు.. పద్ధతి మాత్రమే మారింది.. మైళ్ల దూరంలో కూతురు పెళ్లి.. ఆన్‌లైన్‌లో అక్షింతలు!

పెళ్లంటేనే సందడి.. ఇంటినిండా బంధువులు.. పందిరి.. పసుపు.. పెళ్లి పనులు.. అక్షింతలు.. ఆశీర్వాదాలు..! ముఖ్యంగా మన తెలుగు ఇళ్లల్లో పెళ్లి అంటే కనీసం నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం కనిపిస్తుంది. బంధువుల రాకపోకలు.. పెళ్లి పనులతో ఇల్లంతా సందడిగా మారుతుంది. కానీ ఇప్పుడు కాలం మారింది. గతంలో పెళ్లింటికి వెళ్లి అక్షింతలు వేయడం.. వధూవరులను ఆశీర్వదించడం ఒక సంప్రదాయం. ఇప్పుడు అదే సంప్రదాయం డిజిటల్‌ రూపం దాల్చింది. 5G యుగంలో పెళ్లి సందడి కూడా…

Read Full News