Headlines

తెలివైన భర్తకు పిసినారి పెళ్ళాం… సంసారంలో శాంతికి వివేకమే ముఖ్యమని చెప్పే ఈ కథ అందరూ తెలుసుకోవాలి!

చందనాపురం అనే ఊరిలో సుబ్బారావు, సుబ్బలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. సుబ్బారావు ప్రశాంత స్వభావం కలవాడు, జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకునే విజ్ఞాని. అయితే, ఆయన భార్య సుబ్బలక్ష్మి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఆమెకు డబ్బు దాచుకోవడం తప్ప మరేదీ పట్టదు. ఈ డబ్బు దాచుకునే అలవాటు మామూలు స్థాయిని దాటి పిసినారితనంగా మారింది. ఒక రోజు ఉదయం సుబ్బారావు ఇంటి అరుగు మీద కూర్చుని ఉండగా, సుబ్బలక్ష్మి వంటగదిలో ఏదో గొణుగుతూ ఉంది. గంటసేపటి…

Read Full News

ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ.. ఆ తర్వాత సీన్ ఏంటంటే?

Ishan Kishan Double Century: చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌తో దక్షిణ జోన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 111 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన అతడు.. చివరకు 250 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. సిరాజ్‌తో మాటల తూటాలు.. ఇషాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా మహ్మద్ సిరాజ్…

Read Full News

AP News: ఆదోనిలో దారుణం.. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!

AP News: ఆదోని మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న నర్సమ్మ (30) ఆదివారం తెల్లవారుజామున స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోడ్డు ఊడ్చే పనిలో నిమగ్నమైంది. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు. వెంటనే వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. నర్సమ్మ కేకలు వేయడంతో గమనించిన స్థానికులు, తోటి కార్మికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను 108…

Read Full News

పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం ఎక్కడంటే!

Sri Mushnam Bhu Varaha Swamy Temple Telugu: తమిళనాడు గడ్డపై ఎన్నో పురాతన ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నాయి. అయితే కొన్ని క్షేత్రాలు మాత్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. అలాంటి మహిమాన్విత క్షేత్రాల్లో ‘శ్రీముష్ణం భూ వరాహస్వామి ఆలయం’ ఒకటి. ఇక్కడ హిందువులతో పాటు ముస్లింలు కూడా స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం విశేషం. తమిళనాడులోని కడలూరు జిల్లాలో శ్రీముష్ణం ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది. ఏడు అంతస్తుల రాజగోపురం…

Read Full News

వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే

జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన శుక్ర గ్రహం, చంద్రుడు ఈ రెండు గ్రహాలు కూడా ఒకదానికి ఒకటి 120 డిగ్రీల కోణంలో ఉండనున్నాయి. దీని వలన నవపంచమ రాజయోగం ఏర్పడగా, దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉండగా, అందులో మూడు రాశుల వారు మాత్రం ఈ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మేష రాశి : మేష రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. శుక్రుడి…

Read Full News

వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?

తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. వినాయక చవితి తర్వాత వీరు తమ ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఆనందకరంగా ఉంటారు, ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఇంటా యబట సానుకూల వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి జాబ్ లభిస్తుంది. Source link

Read Full News

ఉస్మానియాలో లా.. ప్రభుత్వ విధాన సలహాదారుడిగా పనిచేసి.. కట్ చేస్తే కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి..

భారతదేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) ఉద్యోగానికి ఉండే ప్రాధాన్యత, గౌరవం గురించి చెప్పక్కర్లేదు. ఈ పదవి సాధించడం కోసం సంవత్సరాలు కష్టపడతారు. అంతేకాదు ఈ పదవిని సాధించిన వ్యక్తికి గొప్ప ప్రతిష్ట లభిస్తుంది. దేశాన్ని నిర్మించే అవకాశం లభించే ఈ సర్వీస్‌లో చేరడానికి, UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి లక్షలాది మంది యువత కలలు కంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పేరుపొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఈ సర్వీస్‌ను విడిచిపెట్టి మరేదైనా రంగంలోకి అడుగుపెడితే ఎలా…

Read Full News

శాసనసభ ఘటనపై వివరణ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధు.. ఏమన్నారంటే..?

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం (సెప్టెంబర్ 07) చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధు వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి తాను మాట్లాడిన మాటలను తనకు ఆపాదిస్తున్నారని పేర్కొంటూ.. ఈ విషయంపై తన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. శాసనసభలోకి వెళ్లే సమయంలో మహిళా శాసనసభ్యులతో పాటు తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్సీ…

Read Full News

Protein Powder: వేడి కాఫీలో ప్రోటీన్ పౌడర్ కలుపుతున్నారా? వామ్మో.. మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

ప్రోటీన్‌ను ఎంత వేడి, ఎంతసేపు ప్రభావితం చేస్తుందనేది కూడా ముఖ్యమైన అంశం. సాధారణంగా తాగే వేడి కాఫీకి, చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువసేపు ప్రోటీన్‌ను వేడి చేయడానికి తేడా ఉంటుంది. అందువల్ల వేడి కాఫీలో ప్రోటీన్ పౌడర్ కలపడం వల్ల అది పూర్తిగా పనికిరాకుండా పోతుందని భావించాల్సిన అవసరం లేదని ఈ సమాచారంలో పేర్కొంటున్నారు. అయితే చాలా వేడి కాఫీలో పౌడర్‌ను నేరుగా కలిపితే రుచి, ఆకృతి మారడం లేదా ఉండలు ఏర్పడటం వంటి సమస్యలు…

Read Full News

Bigg Boss Telugu 10: అందరికీ అతనే టార్గెట్.. బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ ఆదివారం ( సెప్టెంబర్ 06) భారీ హంగామాతో ప్రారంభమైంది. సెలబ్రిటీలు, కామనర్సతో కలిపి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే ఈ షో మొదలవ్వడమే గొడవలతో ప్రారంభమైంది. ముఖ్యంగా త్రిగుణ్ పై కంటెస్టెంట్స్ అందరూ ఆరోపణలు చేస్తున్నారు. హౌస్ లో అతను చాలా డామినేషన్ చూపిస్తున్నాడని, అన్నీ తనకే తెలుసని అనుకుంటున్నాడని, ఇది కరెక్ట్ కాదని…

Read Full News