Headlines

Jayam Ravi: ఇద్దరూ ఒకే సిగరెట్ తాగుతూ.. మరోసారి అడ్డంగా దొరికిపోయిన జయం రవి- కెనీషా.. వీడియో వైరల్

కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు రవి మోహన్ అలియాస్ జయం రవి ఇప్పుడు ఇతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాు. ముఖ్యంగా గతేడాది నుంచి భార్యతో విడాకుల వివాదంతో తరచూ వైరల్ టాపిక్ గా మారుతున్నాడు. ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇద్దరు కొడుకులు జన్మించినప్పటికీ.. భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకోవడం, అదే సమయంలో ప్రముఖ సింగర్ కెనీషాతో చెట్టాపట్టాలేసుకోని తిరగడంత జయం రవిపై తీవ్రమైన నెగెటివిటీని తెప్పిచాయి. ప్రస్తుతం భార్యతో విడాకుల వివాదం కేసు…

Read Full News

థియేటర్లలో మున్నా భయ్యా రచ్చ.. మూవీగా ‘మిర్జాపూర్’ ఎలా ఉంది?

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పుడు సినిమా రూపంలో థియేటర్లలో విడుదలయ్యింది. ఇది సీజన్-3 తర్వాత వచ్చే కథ కాదని, 2018లో జరిగిన సీజన్-1 మధ్యలో జరిగిన ఒక అన్టోల్డ్ స్టోరీ అని రివ్యూలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ మున్నా భయ్యా (దివ్యేందు) తిరిగి రావడం. థియేటర్లలో దివ్యేందు కనిపించిన వెంటనే ఈలలు, గోలలు మామూలుగా లేవని ప్రేక్షకులు చెబుతున్నారు. కలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి తన క్లాస్ అండ్…

Read Full News

కుండీలో పెంచుకునే ఆకు కూర.. వారానికి రెండుసార్లు తింటే కంటి పవర్ సూపర్.. పెద్ద రోగాలు మాయం..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం అత్యవసరం. వైద్య నిపుణులు, డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. సమతుల్య ఆహారంలో ఆకుకూరలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో పాలకూర ఎంతో ప్రత్యేకమైనది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు పాలకూర తీసుకోవడం ద్వారా పెద్ద రోగాలను సైతం నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాలకూర పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది. దీన్ని మీ ఆహారంలో ఒక భాగంగా…

Read Full News

Tollywood : సినిమాల్లోనే తిరుగలేని స్టార్ డమ్.. హీరోగా ఫెయిల్ కావడానికి కారణం అదే..

తెలుగు సినిమా రంగంలో దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసి, నటుడిగా, నిర్మాతగా విశేష విజయాలు సాధించిన మురళీ మోహన్, పరిశ్రమలో విజయాల రహస్యాలు, వైఫల్యాలకు కారణాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటుల కాలం నుంచి నేటి తరం వరకు మారిన పరిస్థితులను ఆయన వివరించారు. మురళీ మోహన్ తన కెరీర్‌ను విజయవంతమైన వ్యక్తిగా తెలియజేస్తూ, వైఫల్యాలను దరిచేరనీయకుండా తన క్రమశిక్షణ, పట్టుదల, దీక్ష వంటి లక్షణాలను కారణాలుగా పేర్కొన్నారు….

Read Full News

సెంచరీతో మహ్మద్ సిరాజ్‌ టెస్ట్ కెరీర్ క్లోజ్.. రేసులోకి దూసుకొచ్చిన ఇద్దరు..?

Mohammed Siraj Test Replacement: మహ్మద్ సిరాజ్ టెస్టు కెరీర్‌లో 2026 సీజన్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఈ ఏడాది మూడు టెస్టులు ఆడిన హైదరాబాద్ పేసర్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 28.60 కాగా.. స్ట్రైక్‌రేట్ 68.40గా ఉంది. 2025లో 10 టెస్టుల్లో 43 వికెట్లు తీసిన సిరాజ్‌తో పోలిస్తే ఈ గణాంకాలు గణనీయమైన పతనాన్ని చూపిస్తున్నాయి. దులీప్ ట్రోఫీలోనూ ఇబ్బందులే.. దేశవాళీ క్రికెట్‌లో జరుగుతున్న దులీప్ ట్రోఫీ…

Read Full News

ఒక లోక్‌సభ సహా ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు.. మమతా బెనర్జీ మళ్లీ పోటీ చేస్తారా..?

దేశవ్యాప్తంగా ఖాళీ అయిన ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఈ ఆరు స్థానాల్లో అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 16…

Read Full News

టాలీవుడ్‌లో మరోసారి ముదురుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ రచ్చ

టాలీవుడ్ డ్యాన్సర్స్‌ అసోసియేషన్ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. రఘు మాస్టర్ అడ్హాక్ కమిటీకి, ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత కమిటీకి మధ్య విభేదాలు ముదిరాయి. ఈ వివాదం రాయదుర్గం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. రఘు మాస్టర్ ప్యానెల్ బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించిందని సుమలత ఫిర్యాదు చేయగా, సుమలత పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని రఘు మాస్టర్ ఆరోపించారు. ఫెడరేషన్ తమ కార్యవర్గాన్ని గుర్తించిందని, అందుకే బ్యాంకును ఆశ్రయించామని…

Read Full News

వైయస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి.. అమెరికా డాక్టర్‌తో కూతురు అంజలి నిశ్చితార్థం ఖాయం!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె కుమార్తె అంజలి వివాహం అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన సోముల రఘురామిరెడ్డితో నిశ్చయమైంది. ఈ శుభవార్తతో వైయస్సార్ కుటుంబంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. అయితే, ఇంతకీ ఎవరీ ఎవరీ సోముల రఘురామిరెడ్డి? అనేది ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూతురు అంజలి వివాహం అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోముల రఘురామిరెడ్డితో నిశ్చయమైంది. స్వస్థలం నంద్యాల…

Read Full News

నీటిని నమ్ముకునే కంటే సూర్యుడిని నమ్మడం బెస్ట్ అంటున్న అక్కడి రైతులు

రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావంతో రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటిస్తుంటే రాయలసీమలోని జమ్మలమడుగు నియోజకవర్గ రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచించి నీటిని నమ్ముకునే కన్నా సూర్యుని నమ్ముకుంటే మేలని వారి భూములను సోలార్ విద్యుత్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని సగం మంది రైతులు ఇదే బాట పట్టారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం విద్యుత్ హబ్ గా అడుగులు వేస్తుంది. ఇక్కడ ఉన్న రైతులు నీటి కొరతతో పంటలు వేయడం ఆపివేసి సోలార్ విద్యుత్…

Read Full News

Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌..!

Vande Bharat: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి భారతీయ రైల్వే శాఖ తీపి కబురు అందించింది. కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ నుండి బెంగళూరు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి నూతన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలును ప్రారంభించాలని రైల్వే బోర్డు ప్రతిపాదించింది. ఓ ఎంపీ అభ్యర్థన మేరకు రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించింది. ఈ ప్రతిపాదనతో ఏపీలో మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రానుంది. శివమొగ్గ…

Read Full News