MI vs PBKS IPL 2026: డి కాక్, నమన్ మెరుపులు.. పంజాబ్కు 196 పరుగుల టార్గెట్ ఇచ్చిన ముంబై ఇండియన్స్
MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠరేపుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ అజేయ సెంచరీతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరం కావడంతో వచ్చిన అవకాశాన్ని…