మూడు కీలక బిల్లులపై లోక్సభలో సాయంత్రం ఓటింగ్.. ఆమోదంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ!
శుక్రవారం పార్లమెంట్లో సమావేశాల్లో ఎంతో కీలకం. మూడు కీలక బిల్లులపై లోక్సభలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగనుంది. నారీశక్తికి వందన్ చట్ట సరవణకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది శుక్రవారం సాయంత్రం 4గంటలకు తేలనుంది. అందుకే దేశమొత్తం పార్లమెంట్ సమావేశాలపై ఊపిరిబిగపట్టి చూస్తోంది. మహిళలకు 33శాతం రిజర్వేషన్కు అన్నీ పార్టీలు ఓకే. కానీ సమస్యల్లా డీలిమిటేషన్తోనే. ఇది సాధారణ బిల్లు కాదు. రాజ్యాంగ సవరణ చేయాలి. అంటే ఇక్కడ సింపుల్ మెజారిటీ సరిపోదు. స్పెషల్…