ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా ఊరిగించారు..
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన డబ్బుల వివాదం ఓ వ్యక్తి పై అమానుష దాడికి దారితీసింది. ఓ వ్యక్తిని రాత్రంతా నిర్బంధించి హింసించడంతో పాటు, తాళ్లతో కట్టి బహిరంగంగా వీధుల్లో తిప్పిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంతకీ అసలు వివాదానికి కారణమేంటి? పోలీసుల యాక్షన్ ఏంటి? వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రామచంద్రరాజుపేటకు చెందిన ఎల్లా రాజేష్ బైక్ కొనుగోలు చేసేందుకు మెకానిక్…