Headlines

ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా ఊరిగించారు..

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్ కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన డబ్బుల వివాదం ఓ వ్యక్తి పై అమానుష దాడికి దారితీసింది. ఓ వ్యక్తిని రాత్రంతా నిర్బంధించి హింసించడంతో పాటు, తాళ్లతో కట్టి బహిరంగంగా వీధుల్లో తిప్పిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంతకీ అసలు వివాదానికి కారణమేంటి? పోలీసుల యాక్షన్ ఏంటి? వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రామచంద్రరాజుపేటకు చెందిన ఎల్లా రాజేష్ బైక్ కొనుగోలు చేసేందుకు మెకానిక్…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా? నాగార్జుననే మించి పోయాడుగా

బిగ్ బాస్.. భారతీయ టెలివిజన్‌ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఇది కూడా ఒకటి. ఇండియాలో మొదట హిందీలో మొదలైన ఈ షో ఆ తర్వాత అన్ని ప్రధాన భాషల్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా బిగ్ బాస్ రియాలిటీ షో విషయానికి వస్తే హోస్ట్ లు కేవలం వీకెండ్ లోనే కనిపిస్తారు. అయినా…

Read Full News

గణేశుడి 32 రూపాల గురించి తెలుసా? ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

32 Forms of Lord Ganesha Telugu: విఘ్నాలను తొలగించే దేవుడిగా, జ్ఞానానికి అధిపతిగా, శుభకార్యాలకు ఆదిదేవుడిగా గణపతిని హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణేశుడిని పూజించడం ఆనవాయితీ. అయితే గణపతి ఆరాధన కేవలం ఒకే రూపానికి పరిమితం కాలేదు. గణేశుడికి 32 ప్రధాన రూపాలు ఉన్నాయని గణపత్య సంప్రదాయంలో పేర్కొంటారు. ఈ 32 రూపాల్లో ప్రతి ఒక్కటి గణేశుని దైవిక స్వరూపంలోని ఒక ప్రత్యేక గుణాన్ని, శక్తిని లేదా…

Read Full News

Auto News: పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు!

Auto News: ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో ఆగస్టు 2026లో రికార్డు స్థాయిలో వాహన అమ్మకాలు జరిగాయి. ఈ డేటాను సెప్టెంబర్ 7న విడుదల చేశారు. మొత్తం వాహన రిజిస్ట్రేషన్లు 24.23 లక్షలకు చేరగా, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 4,02,398 దాటాయి. చరిత్రలో తొలిసారిగా, ప్యాసింజర్ వాహన విభాగంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు పెట్రోల్ మోడళ్లను అధిగమించాయి. కార్ల జాబితాలో టాటా పంచ్ అగ్రస్థానంలో నిలిచింది. భారీ…

Read Full News

పాకిస్తాన్ వెళ్లనున్న భారత అథ్లెట్లు.. 14 ఏళ్ల తర్వాత మహా సంగ్రామం..!

సౌత్ ఏసియా గేమ్స్ (2027 South Asian Games) (SAF Games) కోసం భారత అథ్లెట్లు పాకిస్థాన్‌కు వెళ్లే అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత క్రీడాకారులు పాకిస్థాన్‌లో జరిగే ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఇరు పక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. దీంతో వచ్చే ఏడాది జరిగే క్రీడల కోసం ఏర్పాట్లు మరింత ఆసక్తికరంగా మారాయి. 14 ఏళ్ల తర్వాత పాక్‌లో.. South Asian Games చివరిసారిగా 2019లో నేపాల్‌లో జరిగాయి. అనంతరం వివిధ కారణాలతో…

Read Full News

School Holiday: 11న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కారణం ఇదే!

School Holiday: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. ఇక సెప్టెంబర్‌ 11వ తేదీన విద్యార్థులకు సెలవు రానుంది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అనుకుంటే పొరపాటే. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు కారణంగా ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఢిల్లీలోని పాఠశాలలు, విద్యాశాఖ పరిధిలోని కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఢిల్లీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సెప్టెంబర్‌ 5న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌పాఠశాలలు సహా…

Read Full News

OM Movie: మమ్ముట్టి బర్త్ డే స్పెషల్.. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ మూవీ నుంచి పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్

హీరో ధనుష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టైటిల్ ఫ‌స్ట్ స్ట్రైక్ వీడియో, ‘అలా కా లూవా’ సాంగ్‌ ఫ్యాన్స్‌, సినీ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపింది. ఈ క్ర‌మంలో ఓం మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి పుట్టిన‌రోజు (సెప్టెంబ‌ర్ 7) సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన బ‌ర్త్ డే స్పెష‌ల్ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ చిత్రంలో మ‌మ్ముట్టి ప‌వ‌ర్‌ఫుల్…

Read Full News

హైస్కూల్ అమ్మాయిలపై ఇరాన్ సర్కార్ కక్ష!

పిల్లలు ఏమయ్యారోనని ఆందోళన చెందిని తల్లి, బంధువులు వివిధ కోర్టుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. చివరకు ఒక రోజు ఆ తల్లికి వచ్చిన ఫోన్ కాల్ ద్వారానే వారు జైలులో మగ్గిపోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. జనవరిలో ఇరాన్‌లో నిత్యావసరాల ధరలు పెరగడంతో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేక ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయితే, ఈ నిరసనలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా అణచివేసింది. వందలాది మందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడంతో…

Read Full News

ప్రమీల, శరత్‌చంద్ర ఎంత పనిచేశారు.. శుభకార్యానికి అంటూ కారులో తీసుకెళ్లారు.. కట్ చేస్తే..

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన వృద్ధురాలు కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. మదనపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు నివాసం ఉంటున్న 83 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి అదృశ్యమైంది. వృద్ధాప్యంలోనూ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీదేవి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆర్టీవో కార్యాలయం ముందు టీ దుకాణం నిర్వహిస్తోంది. భర్త లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్న లక్ష్మీదేవి శేష జీవితాన్ని సంతోషంగానే నెట్టుకొస్తుంది. అదే సమయంలో…

Read Full News

వార్నీ.. ఇలా ఉన్నారేంట్రా.. జొమాటో డెలివరీ ఆలస్యం.. లోకేషన్ వెతుక్కుంటూ వెళ్తే.. షాకింగ్ ట్విస్ట్!

నేటి ఆన్‌లైన్ ఆహార డెలివరీల యుగంలో సమయానికి ఆహారం రాకపోవడం సాధారణ సమస్యే అయినప్పటికీ, గురుగ్రామ్‌లో ఇటీవల జరిగిన ఒక విచిత్ర ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్డర్ చేసిన డిన్నర్ ఎంతసేపటికీ రాకపోవడంతో ఆరా తీసిన ఓ కస్టమర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? రిషబ్ కౌశిక్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి 10:58 గంటలకు జొమాటో యాప్ ద్వారా ఒక దాబా నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేశారు. యాప్‌లో డెలివరీ…

Read Full News