Headlines

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. సూర్య 250 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద…

Read Full News

తేలికగా చికెన్ బిర్యానీని కుక్కర్‌లో చేయండి.. ఇక ఎప్పుడూ ఇలానే కావాలంటారు..

రుచికరమైన చికెన్ బిర్యానీని ఇంట్లో తయారుచేయడం కష్టమని భావిస్తున్నారా? ఈ వంటకం ప్రెజర్ కుక్కర్‌ను ఉపయోగించి చాలా తేలికగా, తక్కువ సమయంలో అద్భుతమైన చికెన్ బిర్యానీని ఎలా తయారుచేయాలో వివరిస్తుంది. పక్కా కొలతలు, సులభమైన పద్ధతులతో, ఈ బిర్యానీని ఒకసారి రుచి చూస్తే మళ్ళీ ఎప్పుడూ ఇదే పద్ధతిలో చేస్తారు. ఇది చికెన్ పులావ్ అని కూడా పిలవబడుతుంది, కానీ రుచి మాత్రం బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. తయారీ విధానం: 1. చికెన్ మ్యారినేషన్: సుమారు 500-600…

Read Full News

మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

ఎటువంటి కష్టమైన పని చేయకపోయినా లేదా తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా అకస్మాత్తుగా తీవ్రమైన నిస్సత్తువ, అలసట ఆవహిస్తే అది గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. ఛాతీలో ఎలాంటి నొప్పి లేకపోయినా ఊపిరి ఆడకపోవడం, పరుగెత్తినట్లు లేదా ఆయాసంగా అనిపించడం మహిళల్లో గుండె సమస్యకు ప్రధాన సంకేతం. గుండెపోటు నొప్పి కేవలం ఛాతీకే పరిమితం కాకుండా దవడలు, గొంతు, మెడ, వెనుక భాగం లేదా భుజాలకు పాకే అవకాశం ఉంది. కడుపులో తిప్పడం, వాంతులు రావడం, తీవ్రమైన…

Read Full News

చాలా తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా? అయితే ఈ ఒక్క లడ్డూ తినాల్సిందే!

ఈ మధ్యకాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే దాని నుంచి బయటపడాలని చాలా మంది డైట్ పాటించడం, రక్తం ఎక్కువగా ఉండే ఎరుపు రంగు ఆహారాలు తినడం చేస్తుంటారు. కానీ ఎరుపు రంగు పండ్లు కూరగాయలు మాత్రమే కాదు, ఈ ఒక్క లడ్డూ ప్రతి రోజూ తిన్నా చాలు రక్తహీనత దూరం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసకుందాం. రక్తహీనత శరీరంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్‌ను తగ్గిస్తుంది….

Read Full News

ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? యూకే ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర.. భారత్‌లో మాత్రం అంతులేని తీపి!

లండన్‌లో విక్రయించే ఒక క్యాన్ ఫాంటాలో కేవలం 63 కేలరీలు ( 3-4 స్పూన్ల చక్కెర) మాత్రమే ఉండగా, భారతదేశంలో విక్రయించే అదే సైజ్ క్యాన్‌లో 185 కేలరీలు (సుమారు 9-10 స్పూన్ల చక్కెర) ఉంటోంది. ఒకే అంతర్జాతీయ బ్రాండ్ అయినప్పటికీ, దేశాన్ని బట్టి నాణ్యత, చక్కెర శాతంలో ఇంత భారీ వ్యత్యాసం ఉండటంపై ఆహార భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో ‘కోల్డ్ డ్రింక్ టాక్స్’ యూకేలో శీతల పానీయాలలో చక్కెర స్థాయిని బట్టి…

Read Full News

Bank Savings Account: సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని మీకు తెలుసా?

Bank Savings Account: చాలా మంది వ్యక్తులు తమ సేవింగ్స్ ఖాతాలలో భారీ మొత్తంలో డిపాజిట్లు చేస్తుంటారు. అయితే వాటిపై లభించే వడ్డీ రేట్లు సాధారణంగా 2.5% నుండి 3% వరకు మాత్రమే ఉంటాయి. నిష్క్రియంగా ఉన్న ఈ నిధులపై అధిక రాబడిని పొందడానికి ఆటో స్వీప్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఒక అద్భుతమైన అవకాశం. ఈ విధానం మీ పొదుపు ఖాతాలోని డబ్బును సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, 6% నుండి 8% వరకు ఆకర్షణీయమైన వడ్డీని…

Read Full News

కూర్చున్న చోటికే కోట్ల రూపాయాలు..ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే

సామ్రాజ్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా, గురుడి అనుగ్రహం ఉండటం వలన అధికారం కోల్పోయిన వారు మళ్లీ అధికారం చేపట్టడం, మంచి జాబ్ లో జాయిన్ అవ్వడం వంటిది జరిగే ఛాన్స్ ఉన్నదంట. అందువలన గురు సంచారం మూడు రాశుల జీవితంలో వెలుగులు తీసుకొస్తుంది. వారు కూర్చున్న చోటికే కోట్ల రూపాయలు వస్తాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. Source link

Read Full News

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం..

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహా ఇద్దరు ఎమ్మెల్సీలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని తీర్మానం చేశారు. అయితే.. అసెంబ్లీ తీర్మానం కాపీని మండలి చైర్మన్ కు పంపించాలని సభ్యులు నిర్ణయించారు. కాగా.. స్పీకర్‌పై నిన్నటి అనుచిత వ్యాఖ్యల అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘ…

Read Full News

బుగ్గపై సొట్ట ఉంటే అదృష్టమా? దురదృష్టమా?

జ్యోతిష్య శాస్త్రంలో సాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీని ప్రకారం చాలా మంది ఒక వ్యక్తి శరీరాకృతి బుగ్గపై ఉండే సొట్ట ఆధారంగా వారి వ్యక్తిత్వం మాత్రమే కాకుండా వారి అదృష్టాన్ని కూడా తెలియజేస్తుందని చెప్పుకొస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం బుగ్గపై సొట్ట ఉండటం అదృష్టమా? దురదృష్టమా తెలుసుకుందాం. సాముద్రిక శాస్త్రం ప్రకారం బుగ్గపై సొట్ట ఉండటం చాలా అదృష్టం అని చెబుతున్నారు పండితులు. నవ్వినప్పుడు బుగ్గపై సొట్ట పడటం చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నదంట….

Read Full News

శుక్రవారం అమావాస్య  .. అర్ధరాత్రి ఈ పనులు చేస్తే మీరే కోటీశ్వరులు

సెప్టెంబర్ 11న పొలాల అమావాస్య. ఇది అమావాస్య తిథి ప్రారంభం, సెప్టెంబర్ 10,2026 గురు వారం ఉదయం 10.33 గంటలకు మొదలు అయ్యి, సెప్టెంబర్ 11,2026 శుక్రవారం ఉదయం 8.56 గంటలకు ముగుస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు అర్ధరాత్రి కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు పండితులు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అమావాస్య రోజున లక్ష్మీ పూజ, పితృ…

Read Full News