Headlines

Bank Savings Account: సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని మీకు తెలుసా?

Bank Savings Account: చాలా మంది వ్యక్తులు తమ సేవింగ్స్ ఖాతాలలో భారీ మొత్తంలో డిపాజిట్లు చేస్తుంటారు. అయితే వాటిపై లభించే వడ్డీ రేట్లు సాధారణంగా 2.5% నుండి 3% వరకు మాత్రమే ఉంటాయి. నిష్క్రియంగా ఉన్న ఈ నిధులపై అధిక రాబడిని పొందడానికి ఆటో స్వీప్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఒక అద్భుతమైన అవకాశం. ఈ విధానం మీ పొదుపు ఖాతాలోని డబ్బును సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, 6% నుండి 8% వరకు ఆకర్షణీయమైన వడ్డీని…

Read Full News

కూర్చున్న చోటికే కోట్ల రూపాయాలు..ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే

సామ్రాజ్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా, గురుడి అనుగ్రహం ఉండటం వలన అధికారం కోల్పోయిన వారు మళ్లీ అధికారం చేపట్టడం, మంచి జాబ్ లో జాయిన్ అవ్వడం వంటిది జరిగే ఛాన్స్ ఉన్నదంట. అందువలన గురు సంచారం మూడు రాశుల జీవితంలో వెలుగులు తీసుకొస్తుంది. వారు కూర్చున్న చోటికే కోట్ల రూపాయలు వస్తాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. Source link

Read Full News

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం..

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహా ఇద్దరు ఎమ్మెల్సీలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని తీర్మానం చేశారు. అయితే.. అసెంబ్లీ తీర్మానం కాపీని మండలి చైర్మన్ కు పంపించాలని సభ్యులు నిర్ణయించారు. కాగా.. స్పీకర్‌పై నిన్నటి అనుచిత వ్యాఖ్యల అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘ…

Read Full News

బుగ్గపై సొట్ట ఉంటే అదృష్టమా? దురదృష్టమా?

జ్యోతిష్య శాస్త్రంలో సాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీని ప్రకారం చాలా మంది ఒక వ్యక్తి శరీరాకృతి బుగ్గపై ఉండే సొట్ట ఆధారంగా వారి వ్యక్తిత్వం మాత్రమే కాకుండా వారి అదృష్టాన్ని కూడా తెలియజేస్తుందని చెప్పుకొస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం బుగ్గపై సొట్ట ఉండటం అదృష్టమా? దురదృష్టమా తెలుసుకుందాం. సాముద్రిక శాస్త్రం ప్రకారం బుగ్గపై సొట్ట ఉండటం చాలా అదృష్టం అని చెబుతున్నారు పండితులు. నవ్వినప్పుడు బుగ్గపై సొట్ట పడటం చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నదంట….

Read Full News

శుక్రవారం అమావాస్య  .. అర్ధరాత్రి ఈ పనులు చేస్తే మీరే కోటీశ్వరులు

సెప్టెంబర్ 11న పొలాల అమావాస్య. ఇది అమావాస్య తిథి ప్రారంభం, సెప్టెంబర్ 10,2026 గురు వారం ఉదయం 10.33 గంటలకు మొదలు అయ్యి, సెప్టెంబర్ 11,2026 శుక్రవారం ఉదయం 8.56 గంటలకు ముగుస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు అర్ధరాత్రి కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు పండితులు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అమావాస్య రోజున లక్ష్మీ పూజ, పితృ…

Read Full News

ప్రధాని మోదీ పర్యటన వేళ తుపాకీ కలకలం.. PMO అధికారినంటూ ఎంట్రీకి యత్నం.. ఇద్దరు అరెస్ట్!

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ (BKC)లో భద్రతా కలకలం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ పాల్గొననున్న కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారినని చెప్పుకున్నట్లు సమాచారం. అతని వద్ద నకిలీ PMO గుర్తింపు కార్డు, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక వివరాల ప్రకారం, ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC) ప్రాంగణంలో ఈ…

Read Full News

కూర్చున్న చోటికే కోట్ల రూపాయాలు..ఈ రాశుల వారు పెట్టిపుట్టారంతే

సామ్రాజ్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా, గురుడి అనుగ్రహం ఉండటం వలన అధికారం కోల్పోయిన వారు మళ్లీ అధికారం చేపట్టడం, మంచి జాబ్ లో జాయిన్ అవ్వడం వంటిది జరిగే ఛాన్స్ ఉన్నదంట. అందువలన గురు సంచారం మూడు రాశుల జీవితంలో వెలుగులు తీసుకొస్తుంది. వారు కూర్చున్న చోటికే కోట్ల రూపాయలు వస్తాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. Source link

Read Full News

LIC Best Scheme: రోజుకు కేవలం రూ.24తో రూ. 50 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!

LIC Best Scheme: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసి, తన వినియోగదారులకు క్రమమైన ఆదాయం, పెన్షన్ ప్రయోజనాల నుండి టర్మ్ ప్లాన్‌ల వరకు అనేక రకాల పథకాలను అందిస్తుంది. అటువంటి ఒక అద్భుతమైన బీమా పథకం ఎల్ఐసి యువ టర్మ్ ప్లాన్. ఇది ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పాలసీ కింద ప్రతిరోజూ కేవలం రూ.24 ఆదా చేయడం ద్వారా మీరు రూ.50 లక్షల బీమా కవరేజీని పొందవచ్చు. పాలసీని కొనుగోలు చేయడానికి…

Read Full News

Chiranjeevi: చిరంజీవిని 8 నెలలు మేకప్‌కు దూరం చేసిన చిత్రం ఏదో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో రిక్షావోడు చిత్రం ఒక ముఖ్యమైన మలుపు. చిరంజీవి తొలిచిత్రం ప్రాణం ఖరీదు నిర్మాత క్రాంతి కుమార్, మెగాస్టార్ శిఖరాగ్రానికి ఎదిగిన తర్వాత నిర్మించిన చిత్రమిది. దర్శకుడు కోడి రామకృష్ణతో కలిసి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. 1995 డిసెంబర్ 14న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. ఆయన తొలిసారిగా రిక్షా కార్మికుని పాత్ర పోషించడంతో మెగా అభిమానులు ఎంతో ఉత్సాహపడ్డారు. నగ్మా, సౌందర్య తమ గ్లామర్‌తో…

Read Full News

సినిమా చూసినోళ్లందరూ బాలేదన్నారు.. నాకు కూడా సినిమా మీద డౌట్ కొట్టింది.. కానీ హిట్ అయ్యింది

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తన రెండవ చిత్రం జ్యో అచ్యుతానందకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం విడుదలకు ముందు తాను విజయంపై కనీసం 1 శాతం కూడా నమ్మకంగా లేనని, అనేక సందేహాలు తనను వెంటాడాయని ఆయన వెల్లడించారు. తన మొదటి చిత్రం ఊహలు గుసగుసలాడే విషయంలో విజయంపై పూర్తి నమ్మకం ఉందని, అయితే జ్యో అచ్యుతానంద విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సినిమా విడుదలకు ముందు నెలన్నర రోజులు…

Read Full News