Aadhaar: చనిపోయిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఎలా చేయాలి? ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి!
మన దేశంలో ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు పత్రంగా ఉన్న ఆధార్ కార్డు మరణానంతరం కూడా యాక్టివ్గా ఉండటం అనేక ఆర్థిక, న్యాయ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. దీంతో చనిపోయిన వ్యక్తుల ఆధార్ను డీయాక్టివేట్ చేయించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మరణించిన వ్యక్తి ఆధార్ యాక్టివ్గా ఉంటే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలు, సబ్సిడీలు, పెన్షన్లు లేదా ఇతర ప్రభుత్వ పథకాలలో మోసాలకు ఇది దారితీయవచ్చు….