నారా కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా?
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి టీవీ9 క్రాస్ ఫైర్ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గంపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. పుంగనూరు అత్యంత శాంతియుత నియోజకవర్గమని, అక్కడ ఎలాంటి గొడవలకు ప్రజలు ఇష్టపడరని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలను వివరించారు. పోలీసుల సూచనలను పాటించకుండా తెలుగుదేశం కార్యకర్తలే గొడవలకు పాల్పడ్డారని అన్నారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్కు ఇచ్చిన క్రాస్ఫైర్లో మిథున్ రెడ్డి పుంగనూరు రాజకీయాలపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు. రెడ్ బుక్…