Headlines

Adarsha kutumbam: ఆదర్శ కుటుంబంలో ఎన్టీఆర్.. థియేటర్స్‌లో పూనకాలే.! త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగాలేదుగా

ప్రస్తుతం వెంకటేష్ జోరు పెంచారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ రోల్ చేశారు వెంకీ. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు రెండు సినిమాలతో రాబోతున్నారు వెంకీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇక వెంకటేష్ నటిస్తున్న సినిమాల్లో…

Read Full News

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ముక్కు మీదే కోపం..! చిన్న విషయాలకే భగ్గుమంటారు!

సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం మనం జన్మించిన తేదీ (మూలాంకం) మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తుల్లో కోసం, ఆవేశం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మరికొందరికి సహనం, ఓర్పు ఎక్కువగా ఉంటుంది. కొందరు చాలా త్వరగా కోపానికి లోనవుతుంటారు. ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది. 1. మూలాంకం 1 (తేదీలు: 1, 10, 19, 28) సంఖ్యా శాస్త్రం మేరకు ఏదైనా నెలలో…

Read Full News

Mutual Fund: రూ.10 లక్షల పెట్టుబడి 5 ఏళ్లలో రూ.25 లక్షలు.. అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చిన ఫండ్!

Mutual Fund: ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు 14 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. అంటే, మీరు ఐదేళ్ల క్రితం అందులో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఈ రోజు దాని విలువ రూ.19 లక్షలకు పైగా ఉండేది. ఆ ఫండే ‘పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్’. ఆస్తుల విలువ పరంగా దేశంలోనే అగ్రగామి ఫండ్‌గా దీనికి ఘనత ఉంది. కానీ, 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన మరో మ్యూచువల్ ఫండ్ ఆ స్థానాన్ని…

Read Full News

Andhra Weather: ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాల్లో పిడుగులు

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు బుధవారం (09-09-2026) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం…

Read Full News

Mutual Fund: రూ.10 లక్షల పెట్టుబడి 5 ఏళ్లలో రూ.25 లక్షలు.. అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చిన ఫండ్!

Mutual Fund: ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు 14 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. అంటే, మీరు ఐదేళ్ల క్రితం అందులో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఈ రోజు దాని విలువ రూ.19 లక్షలకు పైగా ఉండేది. ఆ ఫండే ‘పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్’. ఆస్తుల విలువ పరంగా దేశంలోనే అగ్రగామి ఫండ్‌గా దీనికి ఘనత ఉంది. కానీ, 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన మరో మ్యూచువల్ ఫండ్ ఆ స్థానాన్ని…

Read Full News

Telangana: వర్షాల కోసం వినూత్న పూజలు.. గుట్టపై ‘వరద పాశం’

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి గ్రామస్థులు సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ వినూత్నంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని సంజీవరాయని గుట్టపై వెలసిన ఆంజనేయస్వామికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. పాలతో ‘వరద పాశం’ వంటకం గ్రామస్థుల విశ్వాసం ప్రకారం.. సంజీవరాయని గుట్టపై ‘వరద పాశం’ పోస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నమ్మకం. ఇందులో భాగంగా ఆవు, గేదె,…

Read Full News

Bigg Boss Telugu 10: ‘బిగ్‌బాస్’10లో హైపర్ ఆది సపోర్ట్ ఎవరికో తెలుసా? జబర్దస్త్ రామ్ ప్రసాద్, నరేష్‌లని కాదని..

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 06న జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరిలో బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త్ ఆర్టిస్టులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు. అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2 సత్తా చాటిన కామనర్స్ కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. మొత్తం 16 మంది…

Read Full News

అమెరికాలో భయం నీడన వినాయక చవితి..ఇళ్లలోనే జరుపుకోవాలని మెసేజ్ లు!

అపార్ట్‌మెంట్లు, కాలనీలు లేదా బహిరంగ ప్రదేశాలలో ఎవరూ సామూహికంగా వేడుకలు జరుపుకోవద్దని ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వేడుకలకు ఆహ్వానిస్తే,  ఇంట్లోనే పండుగ చేసుకుంటామని వారికి సున్నితంగా చెప్పాలని కోరారు. అలాగే కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రూప్ వీడియోలను సోషల్ మీడియాలో అస్సలు పోస్ట్ చేయవద్దనీ,  రోడ్డు పక్కన చేసే సెలబ్రేషన్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదనీ,  రోడ్లపై భారీగా మండపాలు ఏర్పాటు చేయడం,…

Read Full News

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మండలి నుంచి తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెన్షన్..

స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.. ఈ తరుణంలో తెలంగాణ మండలి నుంచి తాతా మధు, నవీన్‌ ను సస్పెన్షన్ చేస్తూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మండలి నుంచి తాతా మధు, నవీన్‌ ను సస్పెన్షన్‌ చేశారు.. ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మండలిని రేపటికి వాయిదా వేశారు. అయితే,…

Read Full News

SBI e-KYC: ఇంట్లోనే ఎస్‌బీఐ ఈకేవైసీ చేసుకోవడం ఎలా? ఈ లింక్‌లను మాత్రం క్లిక్ చేయొద్దు!

SBI e-KYC Update: ఎస్‌బీఐ ఖాతాదారులు తమ KYC (Know Your Customer) వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం అవసరం. ప్రస్తుతం ఉన్న ఖాతాకు Re-KYC అవసరమైతే, బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే అధికారిక ఆన్‌లైన్ మార్గాల్లో ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అయితే కేవైసీ పేరుతో వచ్చే నకిలీ SMSలు, వాట్సాప్‌ మెసేజ్‌ల విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా స్వయంగా ఎస్‌బీఐ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించడం…

Read Full News