Headlines
రుద్రంకోటలోని వేల ఏళ్ల చరిత్రకు పోలవరం ముంపు.. చారిత్రక సంపదకు జలసమాధి ప్రమాదం!

రుద్రంకోటలోని వేల ఏళ్ల చరిత్రకు పోలవరం ముంపు.. చారిత్రక సంపదకు జలసమాధి ప్రమాదం!

ఏలూరు, జులై 21: తాజాగా పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఇక్కడ వెలుగుచూసిన భారీ సమాధులు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. మొదట్లో స్థానికులు వీటిని సాధారణ రాతి గుట్టలుగా భావించినా, లోతైన పరిశోధనల్లో అది సింధు నాగరికతకు ముందే విలసిల్లిన మానవ సంస్కృతిగా తేలింది. ఆరు అడుగుల వెడల్పు, పది అడుగుల పొడవుతో నిర్మించిన ఈ సమాధుల్లో లభించిన రంగురంగుల పూసలు, ఇనుప గొడ్డళ్లు, పదునైన కత్తులు, మట్టి పాత్రలు నాటి మానవుల ఆచారాలను స్పష్టం చేస్తున్నాయి….

Read Full News
Shopping: ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? డిస్కౌంట్లు ఇక ఉండవ్.. అన్నీ ఆఫర్లు బంద్..

Shopping: ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? డిస్కౌంట్లు ఇక ఉండవ్.. అన్నీ ఆఫర్లు బంద్..

ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా సరే ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు లాంటివి చూస్తూ ఉంటారు. వీటి వల్ల తగ్గింపు ధరల్లో వస్తువును కొనుగోలు చేయవచ్చని అనుకుంటుంటారు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఎక్కువమంది షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక నుంచి ఇలాంటి ఆఫర్లకు కాలం చెల్లే పరిస్థితులు రానున్నాయి. రాబోయే రోజుల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు పెద్దగా ఉండకపోవచ్చు. కంపెనీలు క్రమక్రమంగా డిస్కౌంట్, ఆఫర్లు,…

Read Full News
Tortoise: ఈ సారి రాజ్ తరుణ్ హిట్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తుందే..

Tortoise: ఈ సారి రాజ్ తరుణ్ హిట్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తుందే..

ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్ మరియు మధుపాల మహా మూవీస్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు అలాగే మధుపాల సురేష్ గార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం టార్టాయిస్. అయితే తాజాగా హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర టీమ్…

Read Full News
Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రతిరోజూ సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. పాల ఉత్పత్తులు, వంట నూనెల కోసం ఉన్న బలమైన డిమాండ్ కారణంగా, గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నోవర్‌లో 17 శాతం పెరుగుదలను సాధించి రూ.20,300 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, రైతులకు ఎక్కువ చెల్లింపులు చేస్తున్నామని, ఇది ఉత్పత్తిని కొనసాగించడంలో సహాయపడుతుందని అముల్ పేర్కొంది. పాలు ఒక నిత్యావసర నిత్యావసర వస్తువు కాబట్టి, ఈ పెరుగుదల గృహ బడ్జెట్లపై ప్రభావం…

Read Full News
ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్, తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను పంచుకున్నారు. వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంచుకోవడంలో తాను చూపిన ధైర్యాన్ని, ముఖ్యంగా ఆపరేషన్ దుర్యోధన సినిమా అనుభవాన్ని వివరించారు శ్రీకాంత్. ఈ సినిమా పెద్ద సాహసమని, ఇది హిట్ కాబట్టి బయటపడ్డానని, లేకపోతే తన ఇమేజ్ పూర్తిగా దెబ్బతినేదని ఆయన తెలిపారు. ఈ విజయంతోనే ఏ పాత్రలోనైనా తనను ప్రేక్షకులు ఆదరిస్తారనే…

Read Full News
RCB vs KKR IPL 2026 : రాయ్‌పూర్‌లో  శాంతించిన వరుణుడు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

RCB vs KKR IPL 2026 : రాయ్‌పూర్‌లో శాంతించిన వరుణుడు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

RCB vs KKR IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాయ్‌పూర్‌ వేదికగా ఒక ఆసక్తికర పోరుకు తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారడంతో టాస్ వేయడంలో జాప్యం జరిగింది. మైదానం అంతా కవర్లతో కప్పి ఉంచినప్పటికీ, వర్షం తగ్గడంతో రాత్రి 8:30 గంటలకు టాస్ వేశారు. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్…

Read Full News
Be Alert: బీ అలెర్ట్.. ఏపీలో సైబర్ క్రైమ్ బాధితులు ఎంతమందో తెలుసా? రూ.652 కోట్ల లూటీ

Be Alert: బీ అలెర్ట్.. ఏపీలో సైబర్ క్రైమ్ బాధితులు ఎంతమందో తెలుసా? రూ.652 కోట్ల లూటీ

Be Alert: రాష్ట్రంలో సైబర్ నేరాలు నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయి. ఫోన్ కాల్, మెసేజ్, లింక్.. రూపంలో వచ్చినా ఒక్క క్లిక్‌తోనే ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటివరకు అక్షరాలా 9 లక్షల మంది సైబర్, ఆర్థిక మోసాలకు బలైపోయారు. రోజురోజుకు పద్ధతులు మారుస్తున్న మోసగాళ్ల వల్ల సామాన్యుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు వరకు అందరూ ప్రమాదంలో పడుతున్నారు. 652 కోట్ల లూటీ ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. సైబర్, ఆర్థిక…

Read Full News
కోల్ గ్యాసిఫికేషన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. రూ.37,500 కోట్లతో భారీ ప్రాజెక్టులు!

కోల్ గ్యాసిఫికేషన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. రూ.37,500 కోట్లతో భారీ ప్రాజెక్టులు!

దేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఎన్‌జీ, యూరియా, అమోనియా, అమోనియం నైట్రేట్, మిథనాల్, కోకింగ్ బొగ్గు దిగుమతులకు ప్రత్యామ్నాయంగా బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూ. 37,500 కోట్ల వ్యయంతో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును సంశ్లేషిత వాయువుగా మార్చాలన్న (గ్యాసిఫై) జాతీయ…

Read Full News
Loan Rules After Death: తండ్రి చనిపోతే ఆయన చేసిన అప్పులు పిల్లలు కట్టాలా? చట్టం ఏం చెబుతోంది?

Loan Rules After Death: తండ్రి చనిపోతే ఆయన చేసిన అప్పులు పిల్లలు కట్టాలా? చట్టం ఏం చెబుతోంది?

కుటుంబ సభ్యుడి ఆకస్మిక మరణం తర్వాత బ్యాంకుల నుంచి లోన్ రికవరీ కాల్స్ వస్తే చాలా మంది ఆందోళన చెందుతారు. అయితే భయపడాల్సిన పనిలేదు. అప్పును బట్టి దానిని చెల్లించే బాధ్యత మారుతుంది. ఏ లోన్ కు ఎవరు బాధ్యత వహించాలో తెలుసుకుందాం. అప్పుల రకాలు – చట్టం ప్రకారం ఎవరిది బాధ్యత? గృహ రుణం, వాహన రుణం (Secured Loans) ఇవి సురక్షిత రుణాలు. అంటే ఇంటిని లేదా కారును తాకట్టు పెట్టి తీసుకుంటారు. ఒకవేళ…

Read Full News
Semi High Speed Rail: గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు..!

Semi High Speed Rail: గంటలోపే గమ్యస్థానానికి.. భారత తొలి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు..!

Semi High Speed Rail: భారత రైల్వే రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA), అహ్మదాబాద్ నుండి ధోలేరా మధ్య సెమీ హై-స్పీడ్ డబుల్ లైన్ రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.20,667 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. స్వదేశీ సాంకేతికతతో తొలి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే…

Read Full News