సమ్మర్ స్పెషల్.. ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఆ రూట్లో ప్రత్యేక రైళ్లు
సమ్మర్లో పిల్లలకు సెలవులు ఉండడంతో చాలా మంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. దీంతో రైల్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షణ భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మొత్తం 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి – సంత్రాగచ్చి – హైదరాబాద్, కాకినాడ…