Headlines
ఎన్డీఏ Vs ఇండియా కూటమి: వాడివేడిగా పార్లమెంట్‌ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం..

ఎన్డీఏ Vs ఇండియా కూటమి: వాడివేడిగా పార్లమెంట్‌ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఊహించినట్టే వాడివేడిగా కొనసాగుతున్నాయి. నీట్‌ పేపర్‌ లీక్‌తో పాటు అయోధ్య రామమందిరం విరాళాల చోరీ, ఇథనాల్‌లో పెట్రోలు మిక్సింగ్‌ వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి.. ఈ క్రమంలోనే.. మంగళవారం రెండో రోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా.. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలు ఇచ్చారు. విద్యార్థులపై పోలీసుల దాడిపై వాయిదా తీర్మానం ఇచ్చారు ఎంపీ మాణిక్కం ఠాగూర్.. పార్టీ ఫిరాయింపులపై నూతన చట్టం తీసుకురావాలని.. వాయిదా తీర్మానం ఇచ్చారు ఎంపీ మనీష్…

Read Full News
ఇక మారరా..? వేడి పెరిగిందనీ ‘మానవ ఫ్రిజ్‌’ తయారు చేశారు..!

ఇక మారరా..? వేడి పెరిగిందనీ ‘మానవ ఫ్రిజ్‌’ తయారు చేశారు..!

జపాన్‌కు చెందిన రిఫ్రిజరేషన్‌, వెండింగ్‌ మెషిన్‌ తయారీ సంస్థ SDRS ఈ భారీ కూలింగ్‌ బూత్‌ను అభివృద్ధి చేసింది. పారిశ్రామిక పరికరాల సరఫరా సంస్థ Trusco Nakayama దీన్ని విక్రయిస్తోంది. చూడటానికి ఇది సాధారణంగా కనిపించే పెద్ద ఫ్రిజ్‌లా ఉంటుంది. అయితే ఇందులో పానీయాలు లేదా ఆహార పదార్థాలు కాకుండా మనుషులు కూర్చుని చల్లదనాన్ని పొందవచ్చు. ఈ పరికరానికి ‘Do Hiemon Box’ అనే పేరు పెట్టారు. ఎలా పనిచేస్తుందంటే? ఈ హ్యూమన్‌ ఫ్రిజ్‌లోపలి ఉష్ణోగ్రతను 15…

Read Full News
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. అది సూసైడ్ కాదా..? డాక్టర్లు ఏం చెప్పారంటే..

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. అది సూసైడ్ కాదా..? డాక్టర్లు ఏం చెప్పారంటే..

హైదరాబాద్‌, జులై 21: రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి, తనతోపాటు శిక్షణ పొందుతున్న తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కృష్ణారెడ్డి రికార్డు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలను ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించడంతో పాటు, మెడపై కత్తిపెట్టి దాడి చేశాడనే తీవ్ర ఆరోపణలను చేసింది. దీంతో కృష్ణారెడ్డిపై అత్తాపూర్‌…

Read Full News
ఏకాదశి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. అప్పులన్నీ తీరిపోతాయి

ఏకాదశి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. అప్పులన్నీ తీరిపోతాయి

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈరోజున విష్ణు మూర్తి నిద్రలోకి వెళ్తాడు. దాదాపు నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉంటారు. దీంతో ఈ సమయంలో పూర్తి బాధ్యత మొత్తం శివుడిపై పడుతుంది. ఇది చాతుర్మాసానికి ప్రారంభం అంట. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం 2026లో జూలై 25 శని వారం రోజున తొలిఏకాదశి వస్తుంది. ఈ రోజు విష్ణు మూర్తిని పూజిస్తూ, ప్రత్యేక పరిహారాలు పాటించడం వలన…

Read Full News
Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం మరోసారి ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావంతో పసిడి ధరల్లో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. బంగారం ధరల పెరుగుదలలో క్రూడ్ ఆయిల్ ధరలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మంగళవారం గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర…

Read Full News
Telangana: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూతురు సహా తల్లిదండ్రి మృతి

Telangana: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూతురు సహా తల్లిదండ్రి మృతి

ఈ మధ్య కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి తిరిగివస్తారనే భరోసానే లేకుండా పోతుంది. ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో.. మృత్యులు ఎలా ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు జనాల గుండెల్లో వణకుపుట్టిస్తున్నాయి. తాజాగా మంగళవారం తెల్లవారుజామును సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. హైదరబాద్‌ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌ వైపు వెళ్తున్న ఓ కారు సంగారెడ్డి జిల్లాలో ప్రమాదానికి గురైంది. కారు సరిగ్గా కల్హేర్‌…

Read Full News
రుద్రంకోటలోని వేల ఏళ్ల చరిత్రకు పోలవరం ముంపు.. చారిత్రక సంపదకు జలసమాధి ప్రమాదం!

రుద్రంకోటలోని వేల ఏళ్ల చరిత్రకు పోలవరం ముంపు.. చారిత్రక సంపదకు జలసమాధి ప్రమాదం!

ఏలూరు, జులై 21: తాజాగా పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఇక్కడ వెలుగుచూసిన భారీ సమాధులు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. మొదట్లో స్థానికులు వీటిని సాధారణ రాతి గుట్టలుగా భావించినా, లోతైన పరిశోధనల్లో అది సింధు నాగరికతకు ముందే విలసిల్లిన మానవ సంస్కృతిగా తేలింది. ఆరు అడుగుల వెడల్పు, పది అడుగుల పొడవుతో నిర్మించిన ఈ సమాధుల్లో లభించిన రంగురంగుల పూసలు, ఇనుప గొడ్డళ్లు, పదునైన కత్తులు, మట్టి పాత్రలు నాటి మానవుల ఆచారాలను స్పష్టం చేస్తున్నాయి….

Read Full News
Shopping: ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? డిస్కౌంట్లు ఇక ఉండవ్.. అన్నీ ఆఫర్లు బంద్..

Shopping: ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? డిస్కౌంట్లు ఇక ఉండవ్.. అన్నీ ఆఫర్లు బంద్..

ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఎవరైనా సరే ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు లాంటివి చూస్తూ ఉంటారు. వీటి వల్ల తగ్గింపు ధరల్లో వస్తువును కొనుగోలు చేయవచ్చని అనుకుంటుంటారు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఎక్కువమంది షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక నుంచి ఇలాంటి ఆఫర్లకు కాలం చెల్లే పరిస్థితులు రానున్నాయి. రాబోయే రోజుల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు పెద్దగా ఉండకపోవచ్చు. కంపెనీలు క్రమక్రమంగా డిస్కౌంట్, ఆఫర్లు,…

Read Full News
Tortoise: ఈ సారి రాజ్ తరుణ్ హిట్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తుందే..

Tortoise: ఈ సారి రాజ్ తరుణ్ హిట్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తుందే..

ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్ మరియు మధుపాల మహా మూవీస్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు అలాగే మధుపాల సురేష్ గార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం టార్టాయిస్. అయితే తాజాగా హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర టీమ్…

Read Full News
Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

Milk Price: అమూల్‌ బాటలో మరో పాల కంపెనీ.. లీటర్‌కు 2 రూపాయలు పెంపు..!

మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రతిరోజూ సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. పాల ఉత్పత్తులు, వంట నూనెల కోసం ఉన్న బలమైన డిమాండ్ కారణంగా, గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నోవర్‌లో 17 శాతం పెరుగుదలను సాధించి రూ.20,300 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, రైతులకు ఎక్కువ చెల్లింపులు చేస్తున్నామని, ఇది ఉత్పత్తిని కొనసాగించడంలో సహాయపడుతుందని అముల్ పేర్కొంది. పాలు ఒక నిత్యావసర నిత్యావసర వస్తువు కాబట్టి, ఈ పెరుగుదల గృహ బడ్జెట్లపై ప్రభావం…

Read Full News