Headlines

Watch: లండన్ వీధుల్లో విరాట్-అనుష్క సందడి.. కొడుకును స్కూల్‌లో దింపేందుకు వెళ్తుండగా కెమెరాకు చిక్కిన జంట

Watch: క్రికెట్ గ్రౌండ్స్‎లో నిరంతరం బిజీగా ఉండే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆట నుంచి దొరికిన బ్రేక్ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. లండన్ వీధుల్లో విరాట్, అనుష్క జంటగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విరాట్ ఆకుపచ్చ రంగు స్వెట్‌షర్ట్ ధరించగా, అనుష్క శర్మ క్యాజువల్ జాకెట్, లెగ్గింగ్స్, టోపీతో చాలా సింపుల్‎గా కనిపించారు. తమ కొడుకు అకాయ్‌ను స్కూల్ లేదా డే నర్సరీకి దింపేందుకు వీరు బయటకు వచ్చినట్లు ప్రచారం…

Read Full News

22 నెలల్లో 20 టన్నులు.. కుప్పలు తెప్పలుగా బంగారం కొంటున్న చైనా.. డ్రాగన్ అసలు ప్లాన్ ఇదేనా!

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని.. యవత్ ప్రపంచ గగ్గోలు పెడుతుంటే.. చైనా మాత్రం భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుంది. గడిచిన 22 నెలలుగా ఏకంగా 20 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. దీంతో ఎందుకు చైనా ఇప్పుడు ఇంత బంగారం కొంటోందన్న చర్చ అంతర్జాతీయంగా మొదలైంది. ఇది ఏదో ఒక్క నెల తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం కాదు. రాబోయే దశాబ్ద కాలం కోసం పక్కా వ్యూహంతో ఆ దేశ కేంద్ర బ్యాంకు భారీ ప్రణాళికను అమలు…

Read Full News

అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. వారిని ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు స్పీకర్. సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్‌, హరీష్‌రావు, తలసాని, జగదీష్‌రెడ్డి, సబిత, సునీత, కోవాలక్ష్మి సహా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు…

Read Full News

Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్లపై కూటమి ప్రభుత్వం బిగ్ అప్డేట్.. ఒక్కసారి ఇది చెక్ చేస్కోండి..

ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కూటమి ప్రభుత్వం పండుగలాంటి వార్త అందించింది. కొత్త పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త పించన్లను మంజూరు చేయలేదు. గతంలో ఉన్న పింఛన్లను కొనసాగించడంతో పాటు అనర్హులను గుర్తించి తొలగించింది. దీంతో కొత్త పింఛన్లు ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా అని అర్హులైనవారు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 7వ…

Read Full News

వల వేసేముందు నక్కతోక తొక్కాడో ఏమో.. ఏంది గురూ ఈ చేపలు..

శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వేటకు వెళ్లిన ఓ జాలరికి అదృష్టం తలుపుతట్టింది. సాధారణంగా దొరికే చేపల స్థానంలో ఏకంగా భారీ బొచ్చ చేపలు వలకు చిక్కడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం షేక్ పల్లి గ్రామానికి చెందిన జాలరి వినోద్ కృష్ణ రెండు రోజుల క్రితం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటిలాగే వల విసరగా కొద్దిసేపటికే బరువెక్కింది. దీంతో వలలో పెద్ద మొత్తంలో…

Read Full News

Cinema : దెయ్యమే లేదు.. కానీ వణుకుపుట్టిస్తోన్న మూవీ.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 2500 కోట్ల సినిమా..

సాధారణంగా హారర్ సినిమాలు అనగానే దెయ్యాలు, ఆత్మలు, రక్తం, భయంకరమైన బంగ్లాలు గుర్తుకొస్తాయి. కానీ ఇవేవీ లేకుండా కేవలం మానసిక భయంతోనే ప్రేక్షకులకు వణుకు పుట్టించవచ్చని నిరూపించిన గ్లోబల్ క్లాసిక్ మూవీ ‘గెట్ అవుట్’ (Get Out). ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ప్లామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 7.9 IMDb రేటింగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జార్డన్ పీల్…

Read Full News

Rohit Sharma: క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన హిట్ మ్యాన్.. టీ20ల్లో 9 ఏళ్లుగా చెక్కుచెదరని రోహిత్ శర్మ రికార్డు

Rohit Sharma: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన ఘనత రోహిత్ శర్మ సొంతం. 2017లో శ్రీలంకతో జరిగిన హోరాహోరీ పోరులో రోహిత్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని సంచలనం సృష్టించాడు. ఫుల్ మెంబర్ దేశాల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే మూడో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. సికిందర్ రజా, ఫిన్ అలెన్ మాత్రమే 33 బంతుల్లో సెంచరీలతో రోహిత్ కంటే ముందున్నారు. ఆనాటి…

Read Full News

టాబ్లెట్ అవసరమే లేదు.. ఇవి రెండు పూటలు తింటే ఎముకలకు 10 రెట్లు బలం పెరుగుతుంది

శరీరానికి తగినంత ఎండ తగలని వారు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి. ఎముకల బలానికి కాల్షియం అత్యవసరం. రోజువారీ కాల్షియం వయస్సును బట్టి మారుతాయి. పాలు కాకుండా, ఆకుకూరలు, నువ్వులు వంటి వాటిలో అధిక కాల్షియం ఉంటుంది. తోటకూర, మెంతికూర, పొన్నగంటి కూర, మునగాకు వంటి ఆకుకూరలు పాల కంటే 4-5 రెట్లు ఎక్కువ కాల్షియంను అందిస్తాయి. నువ్వుల్లో పాల కంటే 13 రెట్లు అధిక కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఉంటాయి. ఉప్పు ఎముకలకు హానికరం కాబట్టి,…

Read Full News

మాస శివరాత్రి.. ఈరోజు పూజకు అత్యంత శుభ సమయం ఇదే! సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి

Shivratri Puja Timings Telugu: శ్రావణ మాసపు మాస శివరాత్రిని ఈరోజు, సెప్టెంబర్ 9, 2026న భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హిందూ ధర్మంలో మాస శివరాత్రి రోజును పరమశివుడికి అంకితం చేసిన పవిత్రమైన రోజుగా భావిస్తారు. ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి శివపార్వతులను పూజిస్తారు. రాత్రి వేళ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మాస శివరాత్రి సందర్భంగా శివలింగానికి జలాభిషేకం…

Read Full News

మెగాస్టార్ ఇంటికి గోదావరి పులస.. అభిమాన హీరో కోసం యానాం నుంచి స్పెషల్ గిఫ్ట్!

గోదావరి జిల్లాల్లో లభించే పులస చేపలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ దొరికే పులస చేపలను ఎంత ఖర్చైనా సరే వేలంలో కొని విదేశాలకు పంపిస్తుంటారు జనాలు. అయితే తాజాగా కోటిపల్లి గోదావరిలో మత్స్యకారుల వలకు కేజీన్నర బరువున్న అరుదైన పులస చేప చిక్కగా, దాన్ని యానాం మార్కెట్‌లో వేలం వేయడంతో రూ. 20 వేల భారీ ధర పలికింది. ఈ చేపను జి.వి. అనే వ్యక్తి రూ. 20 వేలు వెచ్చించి దక్కించుకున్నారు….

Read Full News