Headlines

Tollywood : 90’sలో సూపర్ స్టార్.. బ్రెయిన్ స్ట్రోక్‏తో కెరీర్ నాశనం.. కడుపు నింపుకోవడానికి పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తున్న హీరో..

90వ దశకంలో లక్షలాది మంది అభిమానులను పిచ్చెక్కించిన హీరో. రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అతడు మరెవరో కాదు ‘ఆషిఖీ’ ఫేమ్ నటుడు రాహుల్ రాయ్. ప్రస్తుతం మరో కారణంతో వార్తల్లో నిలిచారు. తన రూపం, హెయిర్‌స్టైల్‌తో యావత్ దేశాన్ని అబ్బురపరిచి, ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ ట్రోఫీని గెలుచుకున్న ఈ నటుడు, ఇప్పుడు తన జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకున్నారు. ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ఆయన, ఈనాడు తన కడుపు…

Read Full News

Voter List Check Online: మీ పేరు ఓటర్ లిస్టులో ఉందా..? లేదా? తెలుసుకోవడం ఇక చాలా ఈజీ.. కేవలం సెకన్లలోనే ఇలా..

ఏపీలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికల జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు మొదలుపెట్టింది. ఓటర్ జాబితాను ఇప్పటికే సిద్దం చేయగా.. ఈ లిస్టును ఓటర్ల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. 2025 ఓటర్ల జాబితాను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో ఓటర్లు ఆన్‌లైన్‌లోకి వెళ్లి ఏపీ సీఈసీ వెబ్‌సైట్లో తమ వివరాలను చూసుకోవచ్చు. తుది ఓటర్ల లిస్టులో తమ పేరు ఉందా..? లేదా? అనే వివరాలు చెక్ చేసుకోవచ్చు….

Read Full News

2027 నుంచి మనుషుల్లో సూపర్‌హ్యూమన్ శక్తులు రానున్నాయా?

మనిషికి సాధ్యం కాని శక్తులు కొందరికి లభిస్తే ఎలా ఉంటుంది? అసాధారణమైన శారీరక సామర్థ్యం, వేగం, జ్ఞాపకశక్తి లేదా వ్యాధులను ఎదుర్కొనే శక్తి.. ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే విషయాలే. అయితే ఇప్పుడు ఇదే అంశం భవిష్యత్తుకు సంబంధించిన ఓ సంచలన వాదనతో ముడిపడి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ భవిష్యవక్త బాబా వంగా పేరుతో ప్రచారంలో ఉన్న ఓ అంచనా ప్రకారం.. జన్యు ప్రయోగాలు లేదా ఓ రహస్యమైన వ్యాధి కారణంగా భవిష్యత్తులో…

Read Full News

Kamal Haasan : ప్రతి కుర్రాడి మనసుకు టచ్ అయ్యే సీన్.. అబ్బాయి జీవితాన్ని తెలిపే డైలాగ్.. మీరు విన్నారా.. ?

తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిపోయిన చిత్రాల్లో ‘ఆకలి రాజ్యం’ ఒకటి. కె. బాలచందర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. సమాజంలోని నిరుద్యోగం, పేదరికం, ఆకలి కేకలను అత్యంత సహజంగా తెరపై చూపించారు. చదువు పూర్తైన నిరుద్యోగం వెంటాడుతున్న ఓ యువకుడు.. సమాజంలోని అన్యాయాన్ని సహించలేక పడే మానసిక వేదనే ఈ మూవీ. ఈ సినిమాలోని ప్రతి కమల్ హాసన్ (జేఆర్‌కే) ,శ్రీదేవి…

Read Full News

బంజారాల తీజ్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఈ సంప్రదాయం వెనుక అసలు కథ ఇదే!

తీజ్ పండుగలో అత్యంత కీలకమైన ఘట్టం గోధుమ మొలకల పెంపకం. పండుగ ఆరంభ దినాన తండా పెద్దల సమక్షంలో కన్నెపిల్లలు వెదురు బుట్టలను సిద్ధం చేసి, స్థానిక వాగుల నుంచి తెచ్చిన ఒండ్రు మట్టి, సహజ ఎరువును అందులో నింపుతారు. ఆపై గోధుమ విత్తనాలు నాటి, తండాలోని చలువ పందిరి లేదా ప్రత్యేక వేదిక వద్ద భద్రపరుస్తారు. తొమ్మిది రోజుల పాటు నిష్టగా ఉంటూ నిత్యం నీరు పోసి ఆ బుట్టలను సంరక్షిస్తారు. ఆరాధ్య దైవాలైన సీత్లా…

Read Full News

Watch: లండన్ వీధుల్లో విరాట్-అనుష్క సందడి.. కొడుకును స్కూల్‌లో దింపేందుకు వెళ్తుండగా కెమెరాకు చిక్కిన జంట

Watch: క్రికెట్ గ్రౌండ్స్‎లో నిరంతరం బిజీగా ఉండే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆట నుంచి దొరికిన బ్రేక్ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. లండన్ వీధుల్లో విరాట్, అనుష్క జంటగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విరాట్ ఆకుపచ్చ రంగు స్వెట్‌షర్ట్ ధరించగా, అనుష్క శర్మ క్యాజువల్ జాకెట్, లెగ్గింగ్స్, టోపీతో చాలా సింపుల్‎గా కనిపించారు. తమ కొడుకు అకాయ్‌ను స్కూల్ లేదా డే నర్సరీకి దింపేందుకు వీరు బయటకు వచ్చినట్లు ప్రచారం…

Read Full News

22 నెలల్లో 20 టన్నులు.. కుప్పలు తెప్పలుగా బంగారం కొంటున్న చైనా.. డ్రాగన్ అసలు ప్లాన్ ఇదేనా!

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని.. యవత్ ప్రపంచ గగ్గోలు పెడుతుంటే.. చైనా మాత్రం భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుంది. గడిచిన 22 నెలలుగా ఏకంగా 20 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. దీంతో ఎందుకు చైనా ఇప్పుడు ఇంత బంగారం కొంటోందన్న చర్చ అంతర్జాతీయంగా మొదలైంది. ఇది ఏదో ఒక్క నెల తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం కాదు. రాబోయే దశాబ్ద కాలం కోసం పక్కా వ్యూహంతో ఆ దేశ కేంద్ర బ్యాంకు భారీ ప్రణాళికను అమలు…

Read Full News

అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. వారిని ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు స్పీకర్. సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్‌, హరీష్‌రావు, తలసాని, జగదీష్‌రెడ్డి, సబిత, సునీత, కోవాలక్ష్మి సహా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు…

Read Full News

Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్లపై కూటమి ప్రభుత్వం బిగ్ అప్డేట్.. ఒక్కసారి ఇది చెక్ చేస్కోండి..

ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కూటమి ప్రభుత్వం పండుగలాంటి వార్త అందించింది. కొత్త పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త పించన్లను మంజూరు చేయలేదు. గతంలో ఉన్న పింఛన్లను కొనసాగించడంతో పాటు అనర్హులను గుర్తించి తొలగించింది. దీంతో కొత్త పింఛన్లు ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా అని అర్హులైనవారు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 7వ…

Read Full News

వల వేసేముందు నక్కతోక తొక్కాడో ఏమో.. ఏంది గురూ ఈ చేపలు..

శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వేటకు వెళ్లిన ఓ జాలరికి అదృష్టం తలుపుతట్టింది. సాధారణంగా దొరికే చేపల స్థానంలో ఏకంగా భారీ బొచ్చ చేపలు వలకు చిక్కడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం షేక్ పల్లి గ్రామానికి చెందిన జాలరి వినోద్ కృష్ణ రెండు రోజుల క్రితం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటిలాగే వల విసరగా కొద్దిసేపటికే బరువెక్కింది. దీంతో వలలో పెద్ద మొత్తంలో…

Read Full News