ఎన్డీఏ Vs ఇండియా కూటమి: వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఊహించినట్టే వాడివేడిగా కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీక్తో పాటు అయోధ్య రామమందిరం విరాళాల చోరీ, ఇథనాల్లో పెట్రోలు మిక్సింగ్ వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి.. ఈ క్రమంలోనే.. మంగళవారం రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా.. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలు ఇచ్చారు. విద్యార్థులపై పోలీసుల దాడిపై వాయిదా తీర్మానం ఇచ్చారు ఎంపీ మాణిక్కం ఠాగూర్.. పార్టీ ఫిరాయింపులపై నూతన చట్టం తీసుకురావాలని.. వాయిదా తీర్మానం ఇచ్చారు ఎంపీ మనీష్…