Headlines

Bigg Boss 10 Telugu : ఓటింగ్‏లో దుమ్మురేపిన ఆ ఇద్దరు.. ఫస్ట్ రోజే సత్తా చాటిన కామనర్.. డేంజర్ జోన్‏లో ఎవరు ఉన్నారంటే..

బుల్లితెరపై అసలైన ఎంటర్టై్న్మెంట్ మొదలైంది. మొన్నటివరకు అగ్నిపరీక్ష.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యింది. అయితే మొదటి రోజే హౌస్ లో గొడవలతో రచ్చ కాగా.. ఇక తొలివారం నామినేషన్లలో అసలైన ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో ఉన్న మొత్తం 16 మంది కంటెస్టెంట్లను నామినేషన్లలో పడేశాడు. ఎప్పటిలాగే అగ్ని పరీక్ష ద్వారా తమ ఓటింగ్ స్థానాలను పదిలంగా ఉండేలా చూసుకుంటున్నారు కామనర్స్. అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్స్ అదృష్టాన్ని మార్చే…

Read Full News

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా? చల్లటి నీరా.. గోరువెచ్చని నీరా? అసలు ఏది మంచిదంటే..?

Fever Precautions Telugu: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదని చాలామంది నమ్ముతారు. స్నానం చేస్తే జ్వరం మరింత పెరుగుతుందని భావిస్తారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. జ్వరం తీవ్రత, శరీర పరిస్థితిని బట్టి స్నానం చేయవచ్చు. ముఖ్యంగా చల్లటి లేదా మరీ వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో, తక్కువ సమయం స్నానం చేయడం సౌకర్యంగా ఉంటుంది. స్నానం చేయడం వల్ల జ్వరానికి కారణమైన వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నయం కాదు. అయితే చెమట,…

Read Full News

విధి నిర్వహణలోనే విషాదం.. చెక్‌పోస్ట్‌కు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్‌ ఆకస్మిక మృతి

Head Constable Anandam News: విధి నిర్వహణలో ఉండగానే ఓ హెడ్ కానిస్టేబుల్‌ ఆకస్మికంగా మృతి చెందిన ఘటన విషాదం నింపింది. ఛాతినొప్పితో అస్వస్థతకు గురైన హెడ్ కానిస్టేబుల్‌ ఆనందం (54) చికిత్స పొందుతూ మృతి చెందారు. మెదక్‌ జిల్లా ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని క్యూఆర్టీలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనందం.. మంగళవారం చెక్‌పోస్ట్‌ విధుల కోసం తూప్రాన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయనకు ఛాతినొప్పి రావడంతో తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు…

Read Full News

Nalgonda: 2014లో మిస్సింగ్.. 11 ఏళ్ల తర్వాత కన్నవారికి చేరిన కుమార్తె.. ఎలాగంటే..?

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వాలపల్లికి చెందిన ఓ దంపతులకు మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దానమ్మ ఉంది. ఈమెకు 12 ఏళ్లున్నప్పుడు.. 2014లో తల్లిదండ్రులు పనికి వెళ్లగా, బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లింది. సదరు బాలిక తప్పిపోయి హైదరాబాద్‌కు చేరుకుంది. పోలీసులు గుర్తించి అక్కడి స్టేట్ హోంకు తరలించారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు తమ బిడ్డ కోసం వెతుకుతూనే ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం తో పాటు తెలిసిన ప్రాంతాలన్నింటిలోనూ ఆచూకీ కోసం ప్రయత్నించారు….

Read Full News

గణపయ్య భక్తులకు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్.. వినాయక మండపాలకు ఉచిత కరెంట్!

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నట్టు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అలాగే గణేష్ చతుర్థిసందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేష్.. అందుబాటులో తాత్కాలిక కనెక్షన్లు అలాగే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా…

Read Full News

Womens Asia Cup 2026: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్స్ రేసు ఖరారు.. టీమిండియాతో తలపడబోయే జట్టు ఇదే

Womens Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 నాకౌట్ సమరానికి తెరలేచింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగియడంతో సెమీఫైనల్స్ రేసు ఖరారైంది. యూఏఈపై ఉత్కంఠ విజయం సాధించిన బంగ్లాదేశ్ నాలుగో జట్టుగా సెమీస్ అర్హత సాధించింది. మొదటి సెమీఫైనల్లో టీమిండియా బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. గ్రూప్-బి లో తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మంగళవారం యుఏఈతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు…

Read Full News

మీ ఎముకలు ఇనుప సువ్వల్లా మారాలా..? అయితే, వీటిని మస్ట్‌గా తినండి..

మనిషి శరీర నిర్మాణానికి, కదలికలకు ఎముకలు పునాది. బలమైన ఎముకలు ఆరోగ్యకరమైన జీవితానికి అత్యవసరం. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాల్షియం, విటమిన్ డితో కూడిన ఆహారాలు తీసుకోవడం ప్రధానం. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి, అలాగే వృద్ధులకు బోన్ డెన్సిటీ తగ్గడం సాధారణం. చిన్న పిల్లల ఎదుగుదలకు కూడా ఈ పోషకాలు ఎంతో అవసరం. ఈ ఆహార పదార్థాలను మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. పాలు – పాల…

Read Full News

Andhra: అసమాన్యుడు.. ఏకంగా 4 కేంద్ర ప్రభుత్వ కొలువులు కొట్టాడు..

ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత నష్టాలు ఎందరినో వెనక్కి నెట్టేస్తాయి. కానీ, లక్ష్యం బలంగా ఉంటే ఎన్ని అడ్డంకులైనా తలవంచాల్సిందే అని విశాఖపట్నంకు చెందిన జయ వెంకట కిషోర్ బాబు తన విజయ ప్రస్థానంతో నిరూపించారు. 19 ఏళ్ల వయసులోనే ఉద్యోగ ప్రయాణం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ నాలుగు ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖలో సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నారు. ప్రారంభం నుండి అగ్రస్థానం వరకు: కిషోర్ బాబు ప్రయాణం అంత సులభం…

Read Full News

వినాయక చవితికి స్పెషల్.. ఇంట్లోనే సాఫ్ట్‌గా మోదక్‌లు ఇలా చేసుకోండి!

మోదకాలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు నీరు, ఒక టీస్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు, కొబ్బరి-బెల్లం పూరణం కోసం, ఒక కప్పు తాజాగా తురిమిన కొబ్బరి, పావు కప్పు తురిమిన పొడి చేసిన బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టీస్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. మోదకాల తయారీ విధానం: ఒక కప్పు నీటిని తీసుకుని ఒక పాత్రలో…

Read Full News