Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ ఫ్లాప్ షో.. ఐపీఎల్ 2026 నంబర్లు చూస్తుంటే రిటైర్మెంట్ దగ్గర్లోనే ఉందా?

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ ఫ్లాప్ షో.. ఐపీఎల్ 2026 నంబర్లు చూస్తుంటే రిటైర్మెంట్ దగ్గర్లోనే ఉందా?

Suryakumar Yadav : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఎదురీదుతుంటే, ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఇప్పుడు టీమిండియా సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకప్పుడు మైదానం నలుమూలలా బంతిని బాదుతూ మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్య, ఇప్పుడు కనీసం క్రీజులో నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అవ్వడంతో సూర్య కెరీర్ ముగిసిపోయిందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. సూర్యకుమార్ యాదవ్…

Read More
Telangana Orange Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ

Telangana Orange Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ

తెలంగాణలో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా దంచికొడుతున్నాయి. గాలిలో తేమ తగ్గి, సెగలు కక్కుతున్న వడగాలులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల…

Read More
Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. వేసవి దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో..

Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. వేసవి దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో..

సమ్మర్ సెలవులు కారణంగా రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే వేసవి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. వేసవి సెలవుల కారణంగా చాలామంది టూర్లకు వెళుతున్నారు. దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల సందర్శనకు వెళ్తున్నారు. దీంతో రద్దీ పెరగడంతో ప్రత్యేక రైళ్లను తీసుకొస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. విజయవాడ మీదుగా ఈ స్పెషల్ రైళ్లు సర్వీసులు అందించనున్నాయి. ఈ రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను తన ఎక్స్ అకౌంట్‌లో రైల్వేశాఖ పొందుపర్చింది….

Read More
సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..

సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..

హీరోయిన్ సౌందర్య.. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ ధ్రువతార. తిరుగులేని హీరోయిన్ గా ఎనలేని కీర్తిని సొంతం చేసుకున్నారు సౌందర్య. సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్నారు సౌందర్య. అందం, అభినయం కలబోసిన సౌందర్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తన దైన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఆమె సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. తెలుగులో ఆమె చిరంజీవి, బాలకృష్ణ,…

Read More
IRCTC: సమ్మర్ సెలవుల్లో అరకు వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ అదిరిపోయే అవకాశం..

IRCTC: సమ్మర్ సెలవుల్లో అరకు వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ అదిరిపోయే అవకాశం..

సమ్మర్‌లో చిల్ అవ్వడానికి ఆంధ్రా ఊటిగా పేరు పొందిన అరకుకు వెళ్లాలనుకుుంటున్నారా..? స్కూల్స్, కాలేజీలకు సెలవులు రావడంతో చాలామంది అరకు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టూర్ ఎలా ప్లాన్ చేయాలి..? ఎక్కడ బస చేయాలి? అనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. ట్రైన్, బస్సుల ద్వారా ఎలా వెళ్లాలి..? అనేది తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. అయితే ఇక టెన్షన్. ఇలాంటివారి కోసం ఐఆర్‌సీటీసీ తక్కువ ధరలో…

Read More
హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

హైదరాబాదీలకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ప్లైఓవర్.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు!

నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్- ఫలక్‌నుమా- శివరాంపల్లిరైల్వే లైన్‌లోని లెవల్ క్రాసింగ్ నంబర్ 7 వద్ద ఈ భారీ ప్లైవోర్ నిర్మాణాన్ని చేపట్టింది. సుమారు రూ. 71 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు,16.60 మీటర్ల వెడల్పుతో రెండు వైపులా రెండేసి లేన్లతో ఈ ప్లైవోర్‌ను నిర్మించారు. శాస్త్రిపురం రోడ్డులో…

Read More
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక- ప్రదాని మోదీ అభింనందనలు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎన్నిక- ప్రదాని మోదీ అభింనందనలు

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరిగింది. డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ప్రధాని మోదీ ఆయన్న అభినందించారు. హరివంశ్‌ అనుభవం పెద్దల సభకు ఉపయోగపడుతుందిని ప్రదాని మోదీ అన్నారు. మూడోసారి హరివంశ్‌ నారాయణ్‌ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారని.. చట్ట సభల్లో ఆయనకు చాలా అనుభవం ఉందని ప్రధాని మోదీ అన్నారు. మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Source link

Read More
కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు.. ఎం.ఎస్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

కడుపు నిండా తిండి లేదు.. చెప్పులరిగేలా ప్రయత్నాలు.. ఎం.ఎస్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

మైలవరపు సూర్యనారాయణ, సినీ ప్రపంచానికి ఎం.ఎస్. నారాయణగా సుపరిచితులు ఆయన. తెలుగు సినిమాల్లో కమెడియన్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. తనదైన కామెడీతో నవ్వులు పూయించారు ఎం.ఎస్. నారాయణ.  1947 ఏప్రిల్ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో జన్మించారు. వీరిది మైలవరపు బాపిరాజు, వెంకటసుబ్బమ్మ దంపతుల మధ్యతరగతి రైతు కుటుంబం. పది మంది పిల్లలతో కూడిన పెద్ద కుటుంబం కావడం, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటంతో నిత్యం కష్టాలు, కన్నీళ్లతోనే జీవితం సాగింది. రోజూ ఎవరో…

Read More
Bank Auction: బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

Bank Auction: బ్యాంక్ ఆక్షన్‌లో ప్రాపర్టీలు కొంటున్నారా.? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

బ్యాంకు వేలం ద్వారా తక్కువ ధరకు ఆస్తిని సొంతం చేసుకోవాలనే ఆశ చాలామందికి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో లాభాలతో పాటు అంతకంటే ఎక్కువ చట్టపరమైన ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీల కొనుగోలులో ఎదురయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. బ్యాంకులు సాధారణంగా ‘SARFAESI’ చట్టం 2002 కింద తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి రుణగ్రహీతల ఆస్తులను వేలం వేస్తాయి. వీటిని “యాజ్ ఈజ్ వేర్ ఈజ్”(As-is-where-is)…

Read More
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్

శుక్రవారం పార్లమెంట్‌లో మూడు కీలక బిల్లులపై ఓటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై సాయంత్రం నాలుగు గంటలకు బిల్లులపై లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. అయితేమహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ తో కలిపి తీసుకురావడానికి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఇండియా కూటమి పార్టీల నేతలతో కేంద్రం చర్చలు జరుపుతోంది.ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఈ సాయంత్రం జరిగే ఓటింగ్‌లో బిల్లు ఎలా…

Read More