Telangana: మరణంలోనూ జీవిస్తూ.. చనిపోతూ 8 మందికి జీవితాన్ని ప్రసాదించిన యువకుడు
మరణంలోనూ జీవిస్తూ. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు 22 ఏళ్ల యువకుడు ఉదయ్ కిరణ్. సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుమారుడు ఉదయ్ కిరణ్ (22) బీటెక్ పూర్తి చేసి, ఉన్నత ఆశయాలతో హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. రోజూలాగే ఈ నెల 4వ తేదీన కోచింగ్ ముగించుకుని ఇంటికి వస్తుండగా.. నిజాంపేట బస్టాప్ వద్ద బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఉదయ్ తలకు తీవ్ర గాయమైంది. గమనించిన…