Headlines

ఇంటి ముందుకే APSRTC బస్సు.. విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్!

విజయవాడ ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి దూరప్రాంతాలకు వెళ్లాలంటే భారీ లగేజీతో ఆటోలు, క్యాబ్‌లు ఎక్కి బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. టికెట్ బుక్ చేసుకుంటే చాలు.. అవసరమైన ప్రయాణికుల బృందం కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏకంగా ఇంటి ముందుకే వచ్చే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవాడ నుంచే ప్రారంభించింది. ఆరుగురు ఉంటే చాలు.. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల ఇళ్ల వద్దకే…

Read Full News

నీట్ ఉద్యమంలో విద్యార్థులపై క్రిమినల్ కేసులు.. కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసనలకు సంబంధించి నమోదైన కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన CJP నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ నిరసనలకు సంబంధించి దేశంలోని ఏ ప్రాంతంలోనూ కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొద్దని ఆదేశించింది. నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను…

Read Full News

Team India: రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్

Team India: శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో దేవదత్ పడిక్కల్ సృష్టించిన పరుగుల సునామీ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించింది. రాబోయే న్యూజిలాండ్ పర్యటనలో సాయి సుదర్శన్ ఫిట్‌గా తిరిగొచ్చినా, నంబర్ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్‌నే ఆడించాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించిన బ్యాటర్ దేవదత్…

Read Full News

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్లు!

వాట్సాప్ యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు అద్భుతమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ ఖాతా లాగిన్ కోసం కేవలం ఒక్క పాస్‌కీ మాత్రమే కాకుండా, ఏకకాలంలో బహుళ పాస్‌కీలను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వేర్వేరు డివైజ్‌లను వాడేవారికి లాగిన్ ప్రక్రియ మరింత సులభంగా, సురక్షితంగా మారుతుంది. ఇక టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానంలోనూ వాట్సాప్ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం ఆరు అంకెల పిన్ నంబర్…

Read Full News

ATM Robbery: పోలీస్‌ స్టేషన్‌ వద్దే రెచ్చిపోయిన దొంగలు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను బద్దలు కొట్టి

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నార్డాణా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మెషీన్‌ను కట్ చేసి, అందులోని లక్షలాది రూపాయల నగదును దోచుకుని పరారయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలోనే ఈ భారీ చోరీ జరగడం స్థానికంగా సంచలనం సృష్టించింది. రాత్రి సమయంలో పెట్రోలింగ్ మరియు భద్రతా వైఫల్యాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎం నుంచి బ్యాంక్ అలర్ట్…

Read Full News

జీతం పడిందా? అయితే ఇలా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే.. 30 శాతం మిగిలినట్టే!

సెప్టెంబర్ నెల జీతం ఖాతాలో పడగానే చాలామంది ముందుగా ఖర్చుల గురించి ఆలోచిస్తారు. అయితే జీతం ఎంత వచ్చినా అందులో కనీసం 30 శాతం మిగిలేలా బడ్జెట్ చేసుకుంటే ఆర్థికంగా మంచి నియంత్రణ సాధించవచ్చు. తక్కువ జీతం నుంచి ఎక్కువ ఆదాయం ఉన్నవారి వరకు అందరికీ ఉపయోగపడేలా ఒక సాధారణ బడ్జెట్ ఫార్ములాను అనుసరించవచ్చు. జీతంలో 30 శాతం ముందే పక్కన పెట్టాలి జీతం వచ్చిన వెంటనే 30 శాతాన్ని సేవింగ్స్, పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా కేటాయించడం…

Read Full News

ChatGPTలో ఇదొక సీక్రెట్ ఫీచర్.. ఫోటోతో స్టిక్కర్ చేయడం ఇంత ఈజీనా?

వాట్సాప్ యూజర్ల భద్రతను మరింత పెంచేందుకు అద్భుతమైన కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ ఖాతా లాగిన్ కోసం కేవలం ఒక్క పాస్‌కీ మాత్రమే కాకుండా, ఏకకాలంలో బహుళ పాస్‌కీలను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి వేర్వేరు డివైజ్‌లను వాడేవారికి లాగిన్ ప్రక్రియ మరింత సులభంగా, సురక్షితంగా మారుతుంది. ఇక టూ-స్టెప్ వెరిఫికేషన్ విధానంలోనూ వాట్సాప్ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు కేవలం ఆరు అంకెల పిన్ నంబర్…

Read Full News

ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో

80 ఏళ్ల వృద్ధురాలు… వృద్ధాప్యం, అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. సరిగా నడవలేరు. కనీసం నేలపై పాకుతూ వెళ్లే పరిస్థితి కూడా లేదు. కానీ ఆమె మృతదేహం మాత్రం ఇంటికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావిలో కనిపించింది. మొదట ఈ ఘటనను ఆత్మహత్యగా భావించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తు మొదలైనప్పటి నుంచే పోలీసులకు ఒక ప్రశ్న వెంటాడింది. నడవలేని పరిస్థితిలో ఉన్న…

Read Full News

Team India: నా డ్రీమ్ 11 టీమ్‌లో వాళ్లిద్దరికీ నో ప్లేస్.. ధోనీ, రోహిత్‌లకు ఊహించని షాకిచ్చిన మాజీ క్రికెటర్

Team India: భారత టెస్టు క్రికెట్‌లో నంబర్-3 స్థానానికి సుదీర్ఘకాలం పాటు వెన్నెముకగా నిలిచిన ఛతేశ్వర్ పుజారా తన డ్రీమ్ 11 సహచర ఆటగాళ్ల జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనతో కలిసి ఆడిన దిగ్గజాల్లో అత్యుత్తమ 11 మందిని ఎంచుకున్న ఆయన, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లకు స్థానం కల్పించకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా తరఫున దాదాపు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా టెస్టు క్రికెట్ ఆడిన పుజారా అనేక…

Read Full News

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని విడాకులు.. క్లారిటీ ఇచ్చిన హీరో! అసలు మ్యాటర్ ఏంటంటే

నటుడు ఆది పినిశెట్టి ఓ  ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, తన వివాహం, నిక్కీ గల్రానితో అనుబంధం, విడాకుల పుకార్లపై స్పష్టత ఇచ్చారు. ఒక స్టార్‌గా, ఆది పినిశెట్టికి వేలాది ప్రపోజల్స్ వస్తాయని, సోషల్ మీడియా ఇన్బాక్స్‌లు నిండిపోతాయని యాంకర్ ప్రశ్నించగా, తాను సాధారణంగా వాటిని పట్టించుకోనని ఆది బదులిచ్చారు. కేవలం సినిమా ప్రమోషన్ల సమయంలో ట్యాగ్‌లు, మెసేజ్‌లు చూస్తానని, కానీ మిగతా సమయాల్లో చూడటానికి సమయం కూడా ఉండదని అన్నారు. జనాల్లోకి వెళ్లడానికి, సాధారణ ప్రజలతో కనెక్ట్…

Read Full News