Headlines

మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉంది..? ఇంట్లోనే ఇలా తెలుసుకోండి..

ఈ లక్షణాలు గుండె దృఢత్వాన్ని సూచించినప్పటికీ, కేవలం వీటి ఆధారంగానే పూర్తి ఆరోగ్యాన్ని నిర్ధారించుకోలేమని గుర్తుంచుకోవాలి. సమతుల్య పోషకాహారం, నిత్య వ్యాయామం, సరైన బరువు, రక్తంలో చక్కెర, బీపీని అదుపులో ఉంచుకోవడం వంటి అలవాట్లు గుండెను కాపాడతాయి. శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులు లేదా లక్షణాలు కనిపిస్తే సొంత నిర్ణయాలు తీసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యం. Source link

Read Full News

Krishna Janmashtami: సంవత్సరాలు గడిచినా తగ్గని క్రేజ్.. కృష్ణాష్టమికి ఈ సాంగ్ ఉండాల్సిందే.. మళ్లీ మళ్లీ వింటూనే ఉంటారు..

కృష్ణాష్టమి (గోకులాష్టమి లేదా శ్రీకృష్ణ జయంతి) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటి. విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు శ్రావణ మాసం, బహుళ పక్ష అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించిన శుభదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి కృష్ణుడి జన్మసమయం వరకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న చిన్నారి కృష్ణుడి విగ్రహాలకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార (పంచామృతాలు) లతో…

Read Full News

Hyderabad: అంతా బయటకు వెళ్తే చాలు.. స్టడీ హాల్‌లో ఒక్కడే ఏం చేసేవాడో తెలుసా..?

హైదరాబాద్‌లో స్టడీ హాళ్లను టార్గెట్‌గా చేసుకుని ల్యాప్‌టాప్‌లను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు సెప్టెంబర్ 3న అరెస్ట్ చేశారు. చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను విడిభాగాలుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నారాయణగూడ డిటెక్టివ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సీహెచ్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. 29 ఏళ్ల సంగిశెట్టి వినీత్ స్టడీ హాళ్లలో విద్యార్థిలా ప్రవేశించి, చదువుకుంటున్నట్లు నటించేవాడు. విద్యార్థులు భోజనం లేదా ఇతర అవసరాల కోసం తమ క్యాబిన్ల నుంచి బయటకు వెళ్లిన సమయంలో వారి ల్యాప్‌టాప్‌లను…

Read Full News

ఎయిర్‌పోర్టులో ఇండిగోకు తప్పిన ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొట్టిన విమానం..!

శ్రీనగర్: శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబై నుంచి శ్రీనగర్‌కు వచ్చిన ఇండిగో ఫ్లైట్ పార్కింగ్ బేకు వెళ్తుండగా VDGS స్తంభాన్ని ఢీకొట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 04) ఉదయం సుమారు 9గంటల సమయంలో బే నంబర్ 6 వద్ద ఈ ఘటన జరిగినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ల్యాండింగ్ అనంతరం విమానం తనకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలోకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఢీకొనడంతో VDGS స్తంభం పక్కకు…

Read Full News

సింహం vs పులి తలపడితే గెలుపు ఎవరిది.. ఆన్సర్ అస్సలు ఊహించలేరంతే..?

Lion vs Tiger: సింహం, పులి.. ఈ రెండు జంతవులకు అడివిలో తిరుగేలేదు. వీటి కంట పడిన ఏ జంతువైనా వీటికి ఆహారంగా మారాల్సిందే. మరి ఈ రెండు జంతువులు తలపడితే ఏది గెలుస్తుంది. అసలు ఈ రెండింటింలో ఏ జంతువు బలమైనదో ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ ప్రశ్నకు చాలా ఆసక్తిని కలిగిస్తోంది కదూ. అయితే అడవిలో ఈ రెండు జంతువులు సాధారణంగా ఒకదానితో ఒకటి ఎదురుపడవు. వాటి శరీర నిర్మాణం, పరిమాణం, వేట విధానం, జీవించే…

Read Full News

Hyderabad: అంతా బయటకు వెళ్తే చాలు.. స్టడీ హాల్‌లో ఒక్కడే ఏం చేసేవాడో తెలుసా..?

హైదరాబాద్‌లో స్టడీ హాళ్లను టార్గెట్‌గా చేసుకుని ల్యాప్‌టాప్‌లను చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు సెప్టెంబర్ 3న అరెస్ట్ చేశారు. చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను విడిభాగాలుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నారాయణగూడ డిటెక్టివ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ సీహెచ్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. 29 ఏళ్ల సంగిశెట్టి వినీత్ స్టడీ హాళ్లలో విద్యార్థిలా ప్రవేశించి, చదువుకుంటున్నట్లు నటించేవాడు. విద్యార్థులు భోజనం లేదా ఇతర అవసరాల కోసం తమ క్యాబిన్ల నుంచి బయటకు వెళ్లిన సమయంలో వారి ల్యాప్‌టాప్‌లను…

Read Full News

పూజారి లేని కృష్ణాలయం.. భక్తుడే అర్చకుడు! తెలంగాణలోని ఈ ఆలయం ప్రత్యేకత ఇదే

సాధారణంగా ఆలయానికి వెళ్లామంటే.. స్వామి దర్శనం.. పూజారి పూజలు.. తీర్థప్రసాదాలు.. ఇలా ఓ పద్ధతి ఉంటుంది. కానీ ఈ ఆలయం.. మిగతా ఆలయాల్లా కాదు.. ఇక్కడ గంట మోగుతుంది, భక్తి వినిపిస్తుంది.. కానీ పూజారి కనిపించరు.. ఎందుకంటే మనసులో భక్తి ఉంటే చాలు.. స్వామిని స్వయంగా దర్శించుకోవచ్చు.. పూజించుకోవచ్చు. ఇక్కడ భక్తుడే పూజారి.. భక్తుడే అర్చకుడు. దేవుడికి దగ్గరవ్వడానికి పెద్ద పెద్ద ఆచారాలు అవసరం లేదని.. భక్తితో కూడిన మనసే ముఖ్యమని ఈ ఆలయం చాటుతోంది. ఇంతకీ…

Read Full News

అయ్యో పాపం.. ఆరేళ్ల చిన్నారిని ఈడ్చుకెళ్లిన వీధి కుక్కలు.. CCTVలో భయానక దృశ్యాలు..!

ఘజియాబాద్: నివాస సముదాయాల్లో వీధి కుక్కల సంచారం ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేసే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగుచూసింది. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని స్టార్ రామేశ్వరం సొసైటీలో ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల గుంపు అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన కుక్కలు చిన్నారి బాలిక సొసైటీ ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వీధి కుక్క ఒక్కసారిగా ఆమె వైపు…

Read Full News

Loan Settlements: బ్యాంకులు భారీగా తగ్గించి ‘లోన్ సెటిల్‌మెంట్’ ఎందుకు చేస్తాయో తెలుసా?

Loan Settlements: చాలా మంది బ్యాంకుల నుంచి గృహ రుణం, వ్యక్తగత రుణాలు తీసుకుంటారు. కానీ చాలా మంది సరైన సమయంలో చెల్లింపులు చేయరు. దీంతో బ్యాంకులు వసూలు చేసేందుకు పదేపదే ప్రయత్నాలు చేసినా క్లీయర్‌ చేయలేరు. పైగా నోటీసులు కూడా జారీ చేస్తుంటారు. కొన్నేళ్ల తర్వాత ఆ మొత్తాన్ని సెటిల్‌మెంట్‌ చేసుకుంటారు. లోన్‌ మొత్తంలో తక్కువ శాతంతో వసూలు చేసుకుని లోన్‌అకౌంట్‌ను క్లోజ్‌ చేసుకుంటాయి బ్యాంకులు. మరి ఇలా సెటిల్‌మెంట్‌ చేసుకుని మొత్తం బాకీ తీరిపోతుందా?…

Read Full News

2027 World Cup: గంభీర్, గిల్ కీలక ప్రతిపాదన.. వన్డే ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ భారీ స్కెచ్..!

2027 World Cup: వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ప్రత్యేక వన్డే సిరీస్‌ ఆడేందుకు టీమిండియా ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్‌ మేనేజ్‌మెంట్ చేసిన అభ్యర్థన మేరకు బీసీసీఐ.. క్రికెట్ సౌత్‌ ఆఫ్రికాతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్‌లో ఎక్కువ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలోనే జరగనున్న నేపథ్యంలో అక్కడే 4 నుంచి 6 వన్డేల సిరీస్‌ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఐపీఎల్‌ 2027…

Read Full News