Headlines

rajeshchukka117@gmail.com

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన..

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన..

తిరుమల, 2026 మే 13: ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. టీటీడీ శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్ విధానాన్ని 2019 మే నెలలో ప్రవేశపెట్టింది. అప్పటి నుండి భక్తులు మధ్యవర్తుల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం జరుగుతోంది. అందులోని లోటుపాట్లను,…

Read Full News
ఈ GenZలు అస్సలు అర్ధమవ్వరు..! డేటింగ్‌లో వింత ట్రెండ్ వెనుక ఉన్న కథ ఇదే

ఈ GenZలు అస్సలు అర్ధమవ్వరు..! డేటింగ్‌లో వింత ట్రెండ్ వెనుక ఉన్న కథ ఇదే

సిట్యుయేషన్ షిప్, ఘోస్టింగ్, బ్రెడ్ క్రంబింగ్ వంటి పదాల మధ్య నలిగిపోతున్న జంటలకు ‘వైల్డ్ ఫ్లవరింగ్’ ఒక గొప్ప ఊరటనిస్తోంది. ఈ పద్ధతిలో బంధానికి వెంటనే ఒక పేరు పెట్టాలనే ఒత్తిడి ఉండదు. ‘మనం ఎటు వెళ్తున్నాం?’ అని ప్రశ్నించుకోవడం కంటే, ‘అవతలి వ్యక్తితో ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం?’ అనే దానికే ప్రాధాన్యత ఇస్తారు. ఈ కొత్త ధోరణి జెన్ Z యువతను ప్రేమలో పడేలా చేస్తోంది. సహజ సిద్ధమైన ప్రయాణం.. క్వాక్ క్వాక్…

Read Full News
Sunrisers Hyderabad : సన్‌రైజర్స్‌ కెప్టెన్ పై బీసీసీఐ వేటు.. కావ్య మారన్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయా?

Sunrisers Hyderabad : సన్‌రైజర్స్‌ కెప్టెన్ పై బీసీసీఐ వేటు.. కావ్య మారన్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయా?

Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ పోరులో జట్టు ప్రదర్శనపై విమర్శలు వస్తుండగానే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై బీసీసీఐ భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కమిన్స్ ఈ శిక్షకు గురయ్యారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని…

Read Full News
TG EAPCET 2026 Results: టీజీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల తేదీ వచ్చేసిందోచ్‌.. మరో 10 రోజుల్లోనే రిజల్ట్స్

TG EAPCET 2026 Results: టీజీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల తేదీ వచ్చేసిందోచ్‌.. మరో 10 రోజుల్లోనే రిజల్ట్స్

హైదరాబాద్‌, మే 13: తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీ ఈఏపీసెట్‌ 2026) ఫలితాలు మరో 10 రోజుల్లోగా విడుదల కానున్నాయి. ఈ మేరకు ఫలితాల విడుదల తేదీని ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు మే 26వ తేదీన ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈఏపీసెట్‌ అగ్రికల్చర్, ఇంజనీరింగ్‌ విభాగాలకు సంబంధించిన ఆన్సర్ కీ, మాస్టర్ ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్‌షిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ…

Read Full News
‘మెట్‌గాలా’ స్టేజ్‌పై సంచలనం.. గ్లోబల్ వేదికపై సత్తా చాటిన తెలుగింటి ఆడబిడ్డలు

‘మెట్‌గాలా’ స్టేజ్‌పై సంచలనం.. గ్లోబల్ వేదికపై సత్తా చాటిన తెలుగింటి ఆడబిడ్డలు

దుబాయ్‌కి చెందిన ఇన్ ఫ్లూయెన్సర్ శ్రీలత అడెపల్లి తన వైరల్ వీడియో ద్వారా తెలుగు మహిళల విజయాలను అద్భుతంగా వివరించారు. భవిత మండవతో పాటు శోభిత ధూళిపాళ్ల, దీపిక ముత్యాల, రాజా కుమారి వంటి వారు తెలుగు మూలాల నుండి వచ్చి గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లపై ఎలా రాణిస్తున్నారో ఆమె తెలియజేశారు. తెలుగు మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వారు ఊహించని రంగాల్లో రాణించడం నిజంగా స్ఫూర్తిదాయకం అని ఆమె కొనియాడారు. గ్లోబల్ వేదికలపై తెలుగింటి రత్నాలు తెలుగు…

Read Full News
గోల్డ్ గాలాలో మెరిసిన గ్లోబల్ బ్యూటీ! 20 ఏళ్ల నాటి చీరతో అవార్డు అందుకున్న స్టార్

గోల్డ్ గాలాలో మెరిసిన గ్లోబల్ బ్యూటీ! 20 ఏళ్ల నాటి చీరతో అవార్డు అందుకున్న స్టార్

గోల్డ్ గాలా వేదికపై ప్రియాంక చోప్రా తన అదిరిపోయే అవుట్‌ఫిట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన ఈ గౌను కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీ తరపున గ్లోబల్ స్టేజ్ మీద ప్రాతినిధ్యం వహిస్తూనే, లక్నోకు చెందిన ప్రసిద్ధ ‘చికంకారి’ ఎంబ్రాయిడరీ వర్క్‌ను ఆమె ప్రపంచానికి పరిచయం చేశారు. 20 ఏళ్ల నాటి చీరతో.. ప్రియాంక ధరించిన ఈ శిల్పకళాత్మకమైన గౌను వెనుక…

Read Full News
Vande Bharat: రూ.750 టికెట్‌ రూ.380కే.. వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. కట్ చేస్తే

Vande Bharat: రూ.750 టికెట్‌ రూ.380కే.. వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. కట్ చేస్తే

Vande Bharat: భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రైలుగా పేరుగాంచిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు భోజనం బాగోలేదని, మరికొన్నిసార్లు సేవలపై ఫిర్యాదులతో చర్చల్లో ఉండే ఈ రైలు, తాజాగా ఒక టిటిఈ (TTE) చేసిన పనికి వార్తల్లోకెక్కింది. ప్రయాణికుల నుండి సగం ధరకే డబ్బులు తీసుకుని సీట్లు కేటాయిస్తున్న టిటిఈని రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన…

Read Full News
Thursday Astrology : గురువారం రోజున ఈ పనులు చేస్తున్నారా? అయితే అదృష్టాన్ని మీరే దూరం చేసుకుంటున్నట్లే!

Thursday Astrology : గురువారం రోజున ఈ పనులు చేస్తున్నారా? అయితే అదృష్టాన్ని మీరే దూరం చేసుకుంటున్నట్లే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురువారం రోజున కొన్ని పనులకు దూరంగా ఉండటం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఆ నియమాలు వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి: జుట్టు గోళ్లు కత్తిరించడం: గురువారం రోజున జుట్టు లేదా గోళ్లు కత్తిరించుకోవడం అశుభమని పెద్దలు చెబుతుంటారు. ఇది బృహస్పతి శక్తిని నేరుగా ప్రభావితం చేస్తుందని, దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో అస్థిరత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం. బట్టలు ఉతకడం: గురువారం పసుపు రంగు…

Read Full News
కన్ను పడితే మటాషే.. గూఢచర్యం చేయడంలో ఈ దేశమే టాప్.. ప్రపంచాన్నే శాసిస్తున్న ‘సీక్రెట్ ఏజెన్సీలు’ ఇవే..

కన్ను పడితే మటాషే.. గూఢచర్యం చేయడంలో ఈ దేశమే టాప్.. ప్రపంచాన్నే శాసిస్తున్న ‘సీక్రెట్ ఏజెన్సీలు’ ఇవే..

ఆయుధాల కంటే సమాచారమే అత్యంత శక్తివంతంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రపంచ దేశాల ఇంటెలిజెన్స్ సంస్థల పాత్ర కీలకంగా మారుతోంది. ప్రపంచంలోని అగ్రరాజ్యాల వెనుక ఒక అదృశ్య శక్తి నిరంతరం పనిచేస్తుంటుంది. సామాన్య ప్రజలకు ఏమాత్రం తెలియకుండానే ప్రపంచ వ్యాప్తంగా సమాచారాన్ని సేకరిస్తూ, ముప్పులను ట్రాక్ చేస్తూ, తమ దేశ ప్రయోజనాలను కాపాడటంలో గూఢచారి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునేలా చేయడంలో వీటిదే ప్రధాన పాత్ర. అమెరికాకు చెందిన సీఐఏ (CIA), బ్రిటన్…

Read Full News
Virosh : ఇన్ స్టా గ్రామ్‌లో దుమ్ములేపిన విజయ్ దేవరకొండ, రష్మిక.. గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జంట

Virosh : ఇన్ స్టా గ్రామ్‌లో దుమ్ములేపిన విజయ్ దేవరకొండ, రష్మిక.. గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జంట

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరూ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ ఇద్దరికీ మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా విజయ్, రష్మిక ఓ నయా రికార్డ్ క్రియేట్ చేశారు. విజయ్ దేవరకొండ,…

Read Full News