Headlines

rajeshchukka117@gmail.com

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ వరాల వర్షం.. ఆ 31 మందికి ఉచితంగా ఉన్నత విద్య

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ వరాల వర్షం.. ఆ 31 మందికి ఉచితంగా ఉన్నత విద్య

పిఠాపురం, మే 13: పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో విద్యార్థులకు ఆయన వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు లేని భగవంతుని పిల్లలకు నెలనెలా తన జీతాన్ని రూ. 5,000 చొప్పున నెలవారీ సాయం కింద అందిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు…

Read Full News
ఐశ్వర్యరాయ్ ‘లుక్’ కాపీ చేసిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ పిక్స్

ఐశ్వర్యరాయ్ ‘లుక్’ కాపీ చేసిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరోయిన్ పిక్స్

సీఎంగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకార కార్యక్రమ వేడుక కోసం త్రిష ధరించిన ఐస్-బ్లూ సిల్క్ చీర నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఆమె లుక్ చూస్తుంటే 2000వ సంవత్సరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కలిసినప్పుడు ఐశ్వర్యరాయ్ ధరించిన చీరను గుర్తుకు తెస్తోందని ఇంటర్నెట్ వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. దీంతో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని నందిని (ఐశ్వర్య), కుందవై (త్రిష) పాత్రలను పోలుస్తూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. త్రిష ఎలిగెంట్ లుక్ విజయ్ ప్రమాణస్వీకార…

Read Full News
Tollywood: చెస్‌లో ఏడు సార్లు స్టేట్ ఛాంపియన్.. ఇప్పుడేమో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: చెస్‌లో ఏడు సార్లు స్టేట్ ఛాంపియన్.. ఇప్పుడేమో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోను గమనించారా? అందులో పేపర్ క్లిప్స్ లో ఉన్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరోయిన్ రేంజ్ అని చెప్పలేం కానీ అంతకు మించిన క్రేజ్ నే సొంతం చేసుకుంది అందాల తార. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ రోల్స్, స్కిన్ షోకు చాలా దూరం.అలాగే స్టార్ హీరోలతో పెద్దగా సినిమాలు కూడా చేయలేదు. కానీ తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల…

Read Full News
Amul Milk: సామాన్యుడికి మరో షాక్.. దేశవ్యాప్తంగా పెరగనున్న అమూల్ పాల ధరలు.. రేపటి నుంచే అమలు!

Amul Milk: సామాన్యుడికి మరో షాక్.. దేశవ్యాప్తంగా పెరగనున్న అమూల్ పాల ధరలు.. రేపటి నుంచే అమలు!

Amul Milk Peice Hikes: నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడికి ప్రముఖ డెయిరీ దిగ్గజం అమూల్ (Amul) షాకిచ్చింది. దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచుతూ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు మే 14, 2026 (గురువారం) నుండి అమల్లోకి రానున్నాయి. ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..! లీటరుకు రూ. 2 పెంపు అమూల్…

Read Full News
40 ఏళ్ల వయసు.. 25 ఏళ్ల శరీర తత్వం! మెటబాలిక్ ఏజ్ తగ్గించే సీక్రెట్ మార్నింగ్ రొటీన్!

40 ఏళ్ల వయసు.. 25 ఏళ్ల శరీర తత్వం! మెటబాలిక్ ఏజ్ తగ్గించే సీక్రెట్ మార్నింగ్ రొటీన్!

మన శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎన్ని క్యాలరీలను దహిస్తుందో చెప్పేదే మెటబాలిక్ రేటు. ఇది తక్కువగా ఉంటే వయసు పైబడినట్లు కనిపిస్తాం. జాక్వెలిన్ ఓ చెప్పిన ఈ 5 సూత్రాలను పాటించడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు పోవడమే కాకుండా, మెటబాలిజం చురుగ్గా మారుతుంది. బ్రేక్‌ఫాస్ట్ మానేయకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే మార్పులను ఆమె స్వయంగా అనుభవించి చెబుతున్నారు. ఐదు ముఖ్యమైన సూత్రాలు జాక్వెలిన్ ఓ అనుసరించే ఈ 5 పద్ధతులు మన…

Read Full News
గౌతమ్ గంభీర్ వైట్ హౌస్ చూశారా..? మేన్షన్ ధర తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే

గౌతమ్ గంభీర్ వైట్ హౌస్ చూశారా..? మేన్షన్ ధర తెలిస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే

గౌతమ్ గంభీర్ తన భార్య నటాషా, కుమార్తెలు ఆజీన్, అనైజాలతో కలిసి ఢిల్లీలోని ఒక అద్భుతమైన రెండు అంతస్తుల వైట్ బంగళాలో నివసిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఈ మేన్షన్ విలువ దాదాపు రూ. 20 కోట్లు. ఐవరీ రంగు ఇంటీరియర్ తో, అత్యంత విలాసవంతంగా డిజైన్ చేయబడిన ఈ ఇల్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మినిమల్ డెకర్.. రాయల్ లుక్ గంభీర్ నివాసంలో అడుగుపెట్టగానే మనకు కనిపించేది ఐవరీ రంగు డెకర్….

Read Full News
14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..

14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించారు. వారిలో నటి శోభ ఒకరు. అందాల తార శోభ, తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. ఆమె చిన్న వయసులోనే స్టార్ డమ్ చూసింది.. అలాగే చిన్నవయసులోనే విషాదకరంగా కన్నుమూశారు. శోభ అసలు పేరు మహాలక్ష్మి మేనన్. ఆమె 1961లో కేరళలో జన్మించారు. ఐదవ ఏటనే తట్టుంగల్ తిరుక్కప్పడం అనే మలయాళ చిత్రంతో బాలనటిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కే. ఆర్. విజయ, మనోహర్,…

Read Full News
NEET UG 2026 re-exam Date: నీట్‌ పేపర్ లీక్‌పై CBI కేసు.. వచ్చే 10 రోజుల్లోగా నీట్‌ రీఎగ్జామ్‌ షెడ్యూల్‌ విడుదల

NEET UG 2026 re-exam Date: నీట్‌ పేపర్ లీక్‌పై CBI కేసు.. వచ్చే 10 రోజుల్లోగా నీట్‌ రీఎగ్జామ్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్, మే 13: పేపర్ లీక్, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మే 3, 2026న జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) 2026 పరీక్షను కేంద్రం మంగళవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో 5,432కు పైగా కేంద్రాల్లో సుమారు 22.79 లక్షల మంది ఈ పరీక్ష రాశారు. నీట్‌ పరీక్షలో 720 మార్కులకు 180 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అయితే…

Read Full News
Car Mileage Tips: కారు మైలేజీ పెరగాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే.. మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా సేవ్ చేయండి!

Car Mileage Tips: కారు మైలేజీ పెరగాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే.. మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా సేవ్ చేయండి!

Car Mileage Tips: ప్రస్తుత కాలంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు కారు మెయింటెనెన్స్ పెద్ద భారంగా మారింది. అయితే, మీ డ్రైవింగ్ శైలిలో, కారు నిర్వహణలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించి, మైలేజీని గణనీయంగా పెంచుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ చూద్దాం. 1. టైర్లలో గాలి పీడనం టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుపై ఘర్షణ (Friction) పెరుగుతుంది. దీనివల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పడి ఇంధనం…

Read Full News
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన..

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన..

తిరుమల, 2026 మే 13: ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. టీటీడీ శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్ విధానాన్ని 2019 మే నెలలో ప్రవేశపెట్టింది. అప్పటి నుండి భక్తులు మధ్యవర్తుల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం జరుగుతోంది. అందులోని లోటుపాట్లను,…

Read Full News