Thalliki Vandanam: ఇది కదా శుభవార్త.. తల్లికి వందనం డబ్బుల జమకు ముహూర్తం ఫిక్స్! మీ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యిందా?
అమరావతి, మే 13: తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జూన్ 19వ తేదీన జమ చేయనుంది. విద్యార్ధుల తల్లిదండ్రులు బ్యాంకు అకౌంటు ఆధార్ తో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆధార్ నంబర్తో బ్యాంకు NPCI మ్యాపర్లో లింక్ అయిందో లేదో ఈ కింది విధంగా సులువుగా చెక్ చేసుకోండి. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే.. ముందుగా UIDAI అధికారిక వెబ్సైట్లో…