Tamil Nadu: ప్రభుత్వ మార్పుపై అజిత్ వ్యాఖ్యలంటూ ప్రచారం.. అసలు ఏం జరిగింది?
తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న నటుడు అజిత్ కుమార్, గురువారం (ఏప్రిల్ 23, 2026) జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రజాస్వామ్య బాధ్యతను చాటుకున్నారు. ఎప్పుడూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే అజిత్, అందరికంటే ముందుగా ఉదయాన్నే ఓటు వేసిన మొదటి స్టార్గా నిలిచారు. ఇటీవలే బెల్జియంలో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లో తన బృందంతో కలిసి పాల్గొన్న అజిత్, భారతదేశం తరపున రెండవ బహుమతిని సైతం గెలుచుకున్నారు. ఈ అంతర్జాతీయ విజయం తర్వాత బుధవారం (ఏప్రిల్…