హంస-ఏర్నోవా మధ్య కీలక ఒప్పందం.. భారత్లో తొలి 200 సీట్ల ఎయిర్క్రాఫ్ట్ తయారీకి శ్రీకారం
హంస-ఏర్నోవా మధ్య కీలక ఒప్పందం.. భారత్లో తొలి 200 సీట్ల ఎయిర్క్రాఫ్ట్ తయారీకి శ్రీకారం భారతదేశం స్వదేశీ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ దిశగా మరో కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలి 200 సీట్ల సింగిల్-ఐల్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ అభివృద్ధి లక్ష్యంగా హంస ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏర్నోవా ఇంజనీరింగ్ డివిజన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఫార్న్బరో అంతర్జాతీయ ఎయిర్షో-2026లో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం…