Headlines

బ్రేకులు ఫెయిల్.. లోయలోకి దూసుకెళ్లిన లారీ! రెప్పపాటులో ఇద్దరు సజీవ దహనం..

కడప, సెప్టెంబర్ 8: నిత్యం ప్రమాదాలకు కారణమయ్యే ఆ ఘాట్ లో ప్రమాదాలను అరికట్టడం రమణా శాఖకు.. ఇటు పోలీసులకు ఒక పెద్ద టాస్క్ గా మారింది. ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది అక్కడ.. అలాంటి ప్రమాదమే మరొకటి జరిగింది. ఈసారి లారీ లోయలోకి దూసుకుపోయి మంటలు చెలరేగి ఆ మంటలలో ఇద్దరు సజీవ దానమయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో భాగమైన గువ్వల చెరువు ఘాట్ నిత్యం ప్రమాదాలకు నిలయం.. ప్రస్తుతం ఆ ఘాట్…

Read Full News

Ishan Kishan: ఈషాన్ కిషన్ సెన్సేషనల్ కామెంట్స్.. బీసీసీఐ కాంట్రాక్ట్ పోయినప్పుడు అసలు ఏం జరిగిందంటే?

Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో 270 పరుగులతో తన విశ్వరూపం చూపించిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఈషాన్ కిషన్, మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ సెలెక్టర్లకు తన మాటలతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. తన కష్టకాలం నేర్పిన పాఠాలు, జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ పై కిషన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. భారత జట్టులో క్రమం తప్పకుండా ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన నాటి చేదు అనుభవాలను…

Read Full News

IND vs NZ: ఈసారి మీ ఆటలు సాగవు.. విరాట్-రోహిత్‌లకు న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ వార్నింగ్

IND vs NZ: ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 5 వన్డేలు, 5 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్ జరగనుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పేర్కొన్నాడు. గతం నుంచి న్యూజిలాండ్ పిచ్‌లపై ఆ…

Read Full News

Bigg Boss 10 Telugu : తొలిరోజే ఇంట్లో రణరంగం.. త్రిగుణ్ vs రోహిత్ నాయిడు.. హౌస్మేట్స్‏కు స్పెషల్ పవర్స్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ తర్వాత మొదటి రోజే హౌస్‌లో గొడవలు, హీటెక్కిన వాతావరణం కనిపించింది. సోమవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో ముఖ్యంగా నటుడు త్రిగుణ్, అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రోహిత్ నాయిడు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం హౌస్‌ను రణరంగంగా మార్చింది. ముఖ్యంగా త్రిగుణ్ కావాలని రోహిత్ ను ప్రతి విషయంలో టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. ఇంట్లోకి అడుగుపెట్టిన 16 మందిలో ఇప్పటికే ఎనిమిది…

Read Full News

ఒకేరోజు రెండు టీంలతో రెండు మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. ఎప్పుడు, ఎక్కడంటే?

Two Teams, Two Matches on Same Day: భారతదేశంలో క్రికెట్ ప్రతిభకు కొరత లేదు. అందువల్ల, టీమ్ ఇండియా బెంచ్ బలం ఎంతగా ఉందంటే, ఒకేసారి మూడు నుంచి నాలుగు జట్లను బరిలోకి దించే అవకాశం ఉంది. ఆ నాలుగు జట్లు కూడా ఏ జట్టునైనా ఓడించగలంత బలంగా ఉన్నాయి. అందుకే బీసీసీఐ కొన్నిసార్లు ఇండియా ఎ, బి జట్లను ఇతర సిరీస్‌లకు పంపి, ప్రధాన సిరీస్‌లో ప్రధాన జట్టును ఆడిస్తుంది. ఇప్పుడు బీసీసీఐ అదే…

Read Full News

Andhra Pradesh: అబార్షన్ పిల్స్ మింగిన 17 ఏళ్ల బాలిక.. మూడో రోజే దారుణం!

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్యుల సూచనలు, పర్యవేక్షణ లేకుండా అబార్షన్ మాత్రలు తీసుకున్న 17 ఏళ్ల బాలిక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. ఎడ్లపాడు మండలం బోయపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన బాలిక బోయపాలెంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తోంది. ఆమెకు వివాహం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం సుమారు ఆరు…

Read Full News

Bigg Boss: ఒకప్పుడు సైఫ్- కరీనాల పెళ్లిలో గిన్నెలు కడిగాడు.. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ.. ఎవరంటే?

బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఒకేసారి బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ లాంఛ్ జరిగింది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరగ్గా మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ హిందీ సీజన్ 20 గ్రాండ్ లాంఛ్ కూడా ఘనంగా జరిగింది. ఇక్కడ…

Read Full News

Hyderabad: పోలీసుల అదుపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు

హైదరాబాద్‌లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్  దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అసెంబ్లీ దగ్గర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును అరెస్టు చేసేందుకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు భారీగా చేరుకున్నారు పోలీసులు. తాతా మధు ఇంట్లో నుంచి బయటకు రావాలని కోరారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ…

Read Full News

శని దేవుడి దెబ్బకు వీరి జాతకం టర్న్.. వరుస శుభవార్తలు..త్వరలోనే చేతికి ఆస్తులు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రంలో శని సంచారం చాలా ముఖ్యమైనదని పండితులు కూడా చెబుతున్నారు. జ్యోతిష్యులు చెప్పేదాని బట్టి 2026లో జరగబోయే శని మార్పు వలన రెండు రాశుల వారి జాతకం టర్న్ అవుతుంది…

Read Full News

India 30 Plus XI vs India Under 25 XI: రోహిత్ vs వైభవ్.. ఢీ కొడితే విజేత ఎవరో తెలుసా..?

India 30 Plus XI vs India Under 25 XI: భారత్ క్రికెట్‌లో సీనియర్లు, జూనియర్లు ఎదురెదురుగా నిలిస్తే పోరు ఎలా ఉంటుందో ఊహించండి. ఒకవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలాంటి 30-ప్లస్ సీనియర్లు.. మరోవైపు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్ వంటి యువకులు. ఇలా ఈ రెండు జట్లు పోటీ పడితే ఎవరిది పైచేయి అన్నది తెలుసుకోవాలని…

Read Full News