మటన్‎తో పోటీ పడుతున్న అడవి పండ్లు.. పైసా ఖర్చు లేకుండా 100 రోగాలను నయం చేస్తుంది

మటన్‎తో పోటీ పడుతున్న అడవి పండ్లు.. పైసా ఖర్చు లేకుండా 100 రోగాలను నయం చేస్తుంది

ఎండా కాలంలో ఎక్కువగా దొరికే పాల పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక ధరలో అయితే మటన్ తో పోటీ పడుతున్నాయి. వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే. పాల పండ్లు తినడం వలన కొన్ని రకాల సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు. ఇంకా వీటిలో విటమిన్లు, ఖనిజాలు,…

Read More
ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో

ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో

వన్యప్రాణుల ప్రపంచం ఎప్పుడూ వింతగానే ఉంటుంది. అడవిలో అప్పుడే పుట్టిన జంతువులను చూడటం ఒక అరుదైన అనుభూతి. తాజాగా సోషల్ మీడియాలో ఒక బుల్లి ఖడ్గమృగం వీడియో తెగ వైరల్ అవుతోంది. కేవలం ఒక్కరోజు వయసున్న ఈ ‘బేబీ రైనో’ అల్లరిని చూసి వన్యప్రాణి ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ప్రముఖ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ అద్భుతమైన వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ఒక్కరోజు వయసున్న బుల్లి ఖడ్గమృగాన్ని మీరు ఎప్పుడైనా…

Read More
రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్‌ ప్లాన్‌ అదిరిందిగా

రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్‌ ప్లాన్‌ అదిరిందిగా

ఇటీవల అడవుల్లో ఆహారం, నీళ్లు దొరక్క వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో పశువులు, మనుషులపై కూడా దాడులకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాల్లోకీ చొరబడుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి వన్యమృగాలు. అయితే ఇలా జనావాసాల్లోకి చొరబడుతున్న వన్యమృగాలను తరిమి కొట్టేందుకు పోలాండ్‌ దేశంలో అదిరిపోయే హైటెక్‌ ప్లాన్‌ వేశారు. నగరంలోకి చొరబడుతున్న అడవి పందుల గుంపును చెల్లాచెదురు చేయడానికి ఒక హ్యూమనాయిడ్ రోబోను రంగంలోకి దించి వార్తల్లో నిలిచింది…

Read More
క్యాన్సర్‌ను ఎదిరించి.. CBSE టెన్త్‌లో టాపర్‌గా నిలిచి..

క్యాన్సర్‌ను ఎదిరించి.. CBSE టెన్త్‌లో టాపర్‌గా నిలిచి..

ఏప్రిల్‌ 14న CBSE పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. వేలమంది విద్యార్థులు తమ మార్కుల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. చాలామందికి అవి కేవలం మార్కులు మాత్రమే కావచ్చు, కానీ ఢిల్లీకి చెందిన ఆరవ్ వత్స్‌కి మాత్రం ఈ ఫలితాలు ఒక గొప్ప విజయం. ఇది కేవలం పరీక్షల్లో సాధించిన మార్కుల గురించి మాత్రమే కాదు, ఆ మార్కులను చేరుకోవడానికి అతను పడిన కష్టం, చూపించిన ధైర్యం గురించి. ఢిల్లీలోని మెహ్రౌలీలో నివసించే ఆరవ్ ది ఒక వైద్యుల…

Read More
పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు తోడు వడగాలులు తోడవడంతో రోడ్లన్నీ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఈ వేడికి ఎలక్ట్రిక్ వాహనాలు సైతం రోడ్డుపైనే తగలబడిపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో పెట్రోల్ బంక్ యజమానులు.. ఒక ఐడియా వేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో నిర్మల్ జిల్లాలోని పెట్రోల్ బంక్…

Read More
ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

సాధారణంగా మామిడి చెట్టుకు కాయలు గుత్తులుగా కాయడం మనం చూస్తుంటాం. కానీ, కోనసీమ జిల్లాలో ఒక పనస చెట్టు ఏకంగా మామిడి చెట్టును తలపిస్తూ గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అందరినీ అబ్బురపరుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మొండెపులంకలో వెలిసిన ఈ అద్భుతాన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. మొండెపులంక ప్రధాన పంటకాల్వ గట్టున ఉన్న ఒక పనస చెట్టు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కాయలు కాసింది. సాధారణంగా ఒక చెట్టుకు పది…

Read More
ఆమె బైక్ ఇంట్లో ఉన్నా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయ్.. ఏంటా అని ఆరా తీయగా..

ఆమె బైక్ ఇంట్లో ఉన్నా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయ్.. ఏంటా అని ఆరా తీయగా..

హైదరాబాద్ సిటీలో నకిలీ నంబర్ ప్లేట్‌తో వాహనం నడిపిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బైక్‌కు అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్చి నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. వెంటనే చర్యలు చేపట్టారు. మదన్నపేట కుర్మగూడకు చెందిన మహ్మద్ రఫీయుద్దీన్ అనే వ్యక్తి తన వాహనానికి సంబంధించిన నంబర్‌ను మార్పు చేసి TG11A1698 ప్లేసులో TG11A1898గా మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫైన్ల నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా ఈ మార్పు చేసినట్లు విచారణలో తేలింది….

Read More
ఇదేం పాట రా అయ్యా.. సాంగ్ విని 100 మంది చనిపోయారు.. మీరు విన్నారో..

ఇదేం పాట రా అయ్యా.. సాంగ్ విని 100 మంది చనిపోయారు.. మీరు విన్నారో..

సినిమా ఏదైనా, భాష ఏదైనా.. పాటలు మనిషికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ ప్రపంచ చరిత్రలో ఒక పాట మాత్రం అందుకు పూర్తి రివర్స్. ఆ పాట వింటే మనసు తేలిపోదు.. బదులుగా మనిషి మరణం వైపు అడుగులు వేస్తాడు. వందల మంది ఆత్మహత్యలకు కారణమై, చివరకు ప్రభుత్వాలే నిషేధించేలా చేసిన ఆ పాట పేరే గ్లూమీ సండే. 1933లో హంగేరీకి చెందిన రెజ్సో సెరెస్ ఈ పాటను స్వరపరిచారు. 1935లో విడుదలైన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా…

Read More
Monalisa Bhosale: రక్షణ కోరుతూ కేరళం సీఎంకు మోనాలిసా లేఖ

Monalisa Bhosale: రక్షణ కోరుతూ కేరళం సీఎంకు మోనాలిసా లేఖ

కుంభమేళా వైరల్ స్టార్ మోనాలిసా భోస్లే వివాదం మలుపు తీసుకుంది. మధ్యప్రదేశ్ పోలీసులు తనను బలవంతంగా సొంతూరికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, తనకు రక్షణ కల్పించాలని కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, కొచ్చి నగర పోలీస్ కమిషనర్‌కు ఆమె లేఖ రాసింది. తాను 18 ఏళ్లు నిండిన మేజర్‌నని ఆమె ఆ లేఖలో స్పష్టం చేసింది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై నమోదైన పోక్సో చట్టం కేసుకు సంబంధించి వారి వాంగ్మూలాలను రికార్డ్‌…

Read More
పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక కలాపాలు చేస్తున్న ఉగ్రవాదుల హత్యలు కొనసాగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరుపుతున్న దాడుల్లో ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు హతమవుతున్నారు. తాజాగా లష్కర్-ఏ-తోయిబా సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్‌లో దాడి జరిగింది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన అపరిచిత వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హమ్జా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రెండు, మూడు సంవత్సరాలుగా పాక్‌లో ఉగ్రవాదుల “కిల్ ట్రయల్‌” నడుస్తోంది. కరాచీ నుంచి లాహోర్ వరకు…

Read More