ఇంటర్ ఫలితాల్లో అదరగొట్టిన ట్విన్స్.. ప్రతి సబ్జెక్ట్లో సేమ్ మార్కులు
సాధారణంగా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువులో ఒకేలా రాణించడం అరుదు. ఒకరు చదువులో దూసుకెళ్తే..మరొకరు ఆటల్లోనో ఇంకోదానిలోనో యాక్టివ్గా ఉంటారు. చదువులో కాస్త వెనుకబడి ఉంటారు. కానీ, కవలలుగా పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేలా చదవడమే కాకుండా, పబ్లిక్ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకమైన మార్కులు సాధించి టోటల్ స్కోర్ను కూడా సమానంగా తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసారు. తణుకు పట్టణానికి చెందిన కవలలు విష్ణువర్ధన్, వర్షిణి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచారు….