సెమీకండక్టర్ రంగంలో కొత్త దిశ… ఒడిశాలో భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

సెమీకండక్టర్ రంగంలో కొత్త దిశ… ఒడిశాలో భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

భారత్ సాంకేతిక రంగంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఏప్రిల్ 19, 2026న దేశంలోనే తొలి అత్యాధునిక త్రిమితీయ గాజు ఆధారిత సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్‌కు శంకుస్థాపన జరగనుంది. ఇప్పటివరకు విదేశాలపై ఆధారపడిన చిప్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి వైపు సాగుతోందనే సంకేతంగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. ఏంటి ఈ యూనిట్ ప్రత్యేకత? సెమీకండక్టర్ అంటే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కార్లు, డేటా సెంటర్లు.. అన్నింటికీ ప్రాణం. కానీ చిప్ తయారీ అంటే…

Read More
మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం మీ వెంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?

మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం మీ వెంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?

తప్పుడు దిశలో ఉంచడం: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఉంచే దిశ చాలా ముఖ్యం. చాలామంది ఈశాన్య దిశను శుభప్రదంగా భావిస్తారు కానీ, ఈ మొక్కను ఈశాన్యంలో ఉంచడం అత్యంత అశుభం. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఈ దిశ అగ్ని తత్వానికి సంబంధించింది, ఇది ఇంట్లో శ్రేయస్సును పెంపొందిస్తుంది. తీగలు నేలపై పాకడం: మనీ ప్లాంట్ తీగలు నేలకు తగలడం లేదా…

Read More
పల్లీ నువ్వుల లడ్డు.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇంకెప్పుడూ బయట కొనరు

పల్లీ నువ్వుల లడ్డు.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇంకెప్పుడూ బయట కొనరు

పల్లీ నువ్వుల లడ్డుకు తయారీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పల్లీలు (వేరుసెనగలు), అర కప్పు నువ్వులు, పావు కిలో బెల్లం, అర టేబుల్ స్పూన్ ఏలకుల పొడిని తీసుకోవాలి. Source link

Read More
UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా ఎప్పటి నుంచి చేసుకోవచ్చు? కీలక అప్డేట్లు ఇవే!

UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా ఎప్పటి నుంచి చేసుకోవచ్చు? కీలక అప్డేట్లు ఇవే!

ఉద్యోగస్తులకు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ఇప్పటివరకు ఒక సుదీర్ఘ ప్రక్రియగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. EPFO 3.0 పేరుతో ఒక భారీ డిజిటల్ మార్పుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే, పీఎఫ్ డబ్బులు తీసుకోవడం బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లంత సులభం కానుంది. ఈ కొత్త అప్‌గ్రేడ్‌లో ప్రధాన లక్ష్యం.. పూర్తి డిజిటలైజేషన్. ఇప్పటివరకు పీఎఫ్ విత్‌డ్రా కోసం ఆన్‌లైన్ క్లెయిమ్ పెట్టి, ఆమోదం కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి…

Read More
Tollywood : యూట్యూబ్ సెన్సేషన్.. 21 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీని శాసిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ వేరెలెవల్ భయ్యా..

Tollywood : యూట్యూబ్ సెన్సేషన్.. 21 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీని శాసిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ వేరెలెవల్ భయ్యా..

ప్రస్తుతం ఇది యూట్యూబ్ యుగం. సోషల్ మీడియాలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు చాలా మంది. అలాగే ఈ మధ్య కాలంలో నెట్టింట ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. అలాగే పలు చిత్రాల నుంచి విడుదలైన సాంగ్స్ సైతం దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఒక నాలుగు పాటలు 800 మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. అయితే ఆ నాలుగు పాటలను క్రియేట్ చేసింది మాత్రం 21 ఏళ్ల యువ సంగీత దర్శకుడు. అతను వరుసగా విడుదల చేసిన ఆల్బమ్ పాటలన్నీ చార్టులలో అన్నిచోట్లా…

Read More
పులస చేపలు సరిగా కుదరట్లేదా? అయితే కూర మధ్యలో ఇది వేయండి.. అసలుసిసలైన రుచితో

పులస చేపలు సరిగా కుదరట్లేదా? అయితే కూర మధ్యలో ఇది వేయండి.. అసలుసిసలైన రుచితో

పులస చేపల కూరకు కావాల్సిన పదార్థాలు : అర కిలో చేప ముక్కలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు , రెండు టేబుల్ కొబ్బరి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, నూనెను తీసుకోవాలి. Source link

Read More
కాంగ్రెస్‌ అసలు ముఖం బయటపడింది.. మహిళా బిల్లు తిరస్కరణపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్

కాంగ్రెస్‌ అసలు ముఖం బయటపడింది.. మహిళా బిల్లు తిరస్కరణపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు-2026 ఓటింగ్‌లో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపడి ఉన్న ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎంపీలు ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకించారు. సాధారణ మెజారిటీ…

Read More
Akshaya Tritiya: అక్షయ తృతీయ.. ఈ 5 అంశాలు అస్సలు మిస్‌ అవ్వకండి!

Akshaya Tritiya: అక్షయ తృతీయ.. ఈ 5 అంశాలు అస్సలు మిస్‌ అవ్వకండి!

అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు సంప్రదాయం భారతీయుల్లో ఎంతో కాలంగా కొనసాగుతున్నా, ఇటీవలి సంవత్సరాల్లో ఈ ధోరణిలో మార్పు కనిపిస్తోంది. చాలా మంది ఇప్పుడు బంగారం కంటే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం శుభసందర్భం ఆధారంగా తీసుకునే నిర్ణయం కాకుండా, పూర్తిస్థాయి ఆలోచనతో తీసుకోవాల్సినది. సాంప్రదాయకంగా బంగారం సురక్షిత పెట్టుబడిగా భావించబడేది. కానీ ప్రస్తుతం స్థిరాస్తి దీర్ఘకాలిక వృద్ధి, స్థిరత్వం కలిగిన ఆస్తిగా మారింది….

Read More
AC కొంటున్నారా.. జాగ్రత్త.. ఇంతకంటే బెస్ట్ టిప్స్ మార్కెట్‌లో ఎవ్వరూ ఇవ్వలేరు..

AC కొంటున్నారా.. జాగ్రత్త.. ఇంతకంటే బెస్ట్ టిప్స్ మార్కెట్‌లో ఎవ్వరూ ఇవ్వలేరు..

వేసవి కాలం మొదలవగానే ఎయిర్ కండీషనర్లు (ఏసీలు) కొనుగోలు చేయాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. అయితే, మార్కెట్లో వివిధ రకాల ఏసీలు అందుబాటులో ఉన్నందున, సరైన ఏసీని ఎంచుకోవడం గందరగోళంగా మారవచ్చు. మీరు ఏసీ కొనే ముందు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండటానికి, కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలు మీకు సరైన ఏసీని ఎంచుకోవడంలో సహాయపడతాయి. 1. కూలింగ్ కెపాసిటీని అర్థం చేసుకోవడం: ఏసీ కొనే ముందు చూడవలసిన అత్యంత ముఖ్యమైన అంశం…

Read More
Cinema : రూ.10 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచనలనం.. కుర్రాళ్లు ఎమోషనలవుతున్న సినిమా ఇది..

Cinema : రూ.10 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచనలనం.. కుర్రాళ్లు ఎమోషనలవుతున్న సినిమా ఇది..

ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ధురంధర్ 2. మొన్నటివరకు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది ఈ సినిమా. స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ తో ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. కానీ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించిన ఓ చిన్న సినిమా గురించి తెలుసుకుందామా. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. పెద్ద బడ్జెట్ కాదు.. అయినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ…

Read More