బిగ్ బాస్ వల్ల నాకు తామర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే.. నోటీసులు పంపిన నటి

బిగ్ బాస్ వల్ల నాకు తామర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే.. నోటీసులు పంపిన నటి

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే వివిధ భాషల్లో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది బిగ్ బాస్ గేమ్ షో.. హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ భాషలతో పాటు తెలుగులోనూ బిగ్ బాస్ షోకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ షో 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ 10మొదలుకానుంది. బిగ్ బాస్…

Read More
AP CET 2026 Exams: ప్రవేశ పరీక్షలకు వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా ‘సెట్‌’లకు నో అనుమతి

AP CET 2026 Exams: ప్రవేశ పరీక్షలకు వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా ‘సెట్‌’లకు నో అనుమతి

అమరావతి, ఏప్రిల్ 18: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్‌)లు ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ మధుమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా సెట్‌ల కన్వీనర్లతో ఈ మేరకు ఆయన ఏప్రిల్‌ 17 సమావేశం నిర్వహించారు. పరీక్షలు రాసే అభ్యర్థులు నిర్ణీత సమయం…

Read More
Gold Record-Breaking: పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డుల వేట!

Gold Record-Breaking: పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డుల వేట!

Gold Record-Breaking: అక్షయ తృతీయ వేళ బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంలో ఒక భాగం. అయితే గడిచిన 12 ఏళ్లలో (2014 నుండి 2026 వరకు) బంగారం ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. 2026 నాటికి ఈ ధరలు ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత 10 సంవత్సరాలలో అంటే 2014 నుంచి 2026 వరకు దీని ధర దాదాపు 410 శాతం వరకు పెరిగింది. 2014 సంవత్సరంలో అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల…

Read More
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

కేబినెట్ సమావేశంలో విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్నారు. దీనికి విపక్షాలు తప్పకుండా ఫలితం అనుభవిస్తాయని అన్నారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలన్నారు మోదీ. నారీశక్తి వందన్‌ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.. ఇప్పటికే…..

Read More
AP Polycet 2026 Hall Tickets: పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

AP Polycet 2026 Hall Tickets: పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌) 2026 ప్రవేశ పరీక్ష సమీపిస్తుంది. ఈ క్రమంలో పాలీసెట్‌ హాల్‌ టికెట్లను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) విడుదల చేసింది. పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబర్‌ లేదా మొబైల్‌…

Read More
Inter Supply Exams 2026: ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు.. మే 12 వరకు నిర్వహణ..

Inter Supply Exams 2026: ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు వేసవి తరగతులు.. మే 12 వరకు నిర్వహణ..

హైదరాబాద్‌, ఏప్రిల్ 18: రాష్ట్ర ఇంటర్మీడియట్‌ ఫలితాలు గత ఆదివారం (ఏప్రిల్ 12) విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేశారు. అయితే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్ధులను సిద్ధం చేయడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ మోడల్‌ స్కూళ్ల టీచర్లను ఆదేశించారు. మే…

Read More
Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) తిరస్కరించిన ఒక పాట, మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత విజయవంతమైన పాటలలో ఒకటిగా ఎలా మారిందో రచయిత కనగాల జయకుమార్ తాజాగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో జయకుమార్ ఈ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. “ఈ కథ గోపాలకృష్ణుడు సినిమా షూటింగ్ సమయంలో మొదలవుతుంది. ఈ సినిమా కోసం “ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా తడిపడి ఊహల పొడి దెబ్బ తొలకరి వలపుకు గురుతబ్బా” అనే పాట రికార్డు చేశారు. అన్నపూర్ణ…

Read More
చికెన్ స్కిన్ తింటే బాడీలో ఇన్ని జరుగుతాయా..? తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..

చికెన్ స్కిన్ తింటే బాడీలో ఇన్ని జరుగుతాయా..? తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..

చికెన్ అంటే పడిచచ్చే వారు చాలా మంది ఉంటారు. కొందరు స్కిన్ లెస్ చికెన్ ఇష్టపడితే, మరికొందరు గ్రిల్డ్ లేదా ఫ్రైడ్ చికెన్‌ను చర్మంతో సహా తినడానికి మొగ్గు చూపుతారు. అయితే కోడి చర్మం తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? దీనివల్ల గుండెకు ఏమైనా ముప్పు ఉందా..? అనే డౌట్లు చాలా మందికి వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చికెన్ చర్మంలో సంతృప్త కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేసే కొవ్వు కాదు. మీరు…

Read More
పోయిన బంగారంతో వస్తేనే ఇంట్లోకి రానిస్తా

పోయిన బంగారంతో వస్తేనే ఇంట్లోకి రానిస్తా

ప్రేమించాల్సిన భర్త వేధించాడు.. అండగా ఉండాల్సిన పుట్టినిల్లు మొహం చాటేసింది.. చివరకు న్యాయం చేయాల్సిన పోలీస్‌ స్టేషన్‌లోనూ చుక్కెదురైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కరిష్మా అనే మహిళా కన్నీటి గాధ ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. కళ్యాణదుర్గంకు చెందిన కరిష్మా తన తల్లితో కలిసి ఓ శుభకార్యానికి కనేకల్ వెళ్తుండగా, మార్గమధ్యలో 15 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బాక్స్ పోగొట్టుకుంది. పోయిన బంగారం గురించి తన భర్త మహమ్మద్ గౌస్‌కు చెప్పగా, అతను కనికరం లేకుండా…

Read More
భార్య చితికి నిప్పు పెట్టి వచ్చేసరికి కూతురు శవంగా మారిపోతే.. గుండెల్ని పిండేసే ఘటన

భార్య చితికి నిప్పు పెట్టి వచ్చేసరికి కూతురు శవంగా మారిపోతే.. గుండెల్ని పిండేసే ఘటన

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరింత విషాదాన్ని మిగిల్చింది. బొలెరో గూడ్స్ వాహనాన్ని ట్యాంకర్ ఢీకొనడంతో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చివరకు మృతుల సంఖ్య తొమ్మిదికి పెరగడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతులంతా కర్ణాటకలోని శెట్టిగేరే ప్రాంతానికి చెందినవారిగా…

Read More